ఏపీ అగ్రికల్చర్‌ కౌన్సిల్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ

AP Govt Issued Orders Setting Up AP Agriculture‌ Council - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 22 మందితో తాత్కాలిక కమిటీ నియమించింది. 9 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
చదవండి: సీఎం జగన్‌తో భేటీ.. సజ్జల ఏమన్నారంటే..?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top