AP: ఇద్దరు మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణ | Andhra Pradesh Government Has Restructured Two Ministries | Sakshi
Sakshi News home page

AP: ఇద్దరు మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణ

Oct 31 2021 9:09 AM | Updated on Oct 31 2021 9:12 AM

Andhra Pradesh Government Has Restructured Two Ministries - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇద్దరు మంత్రుల శాఖలను పునర్వ్యవస్థీకరించింది. వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలను మంత్రి బుగ్గనకు అప్పగించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇకపై ఎక్సైజ్‌శాఖ మంత్రిగా కొనసాగనున్నారు. ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ గెజిట్‌ను విడుదల చేశారు.

చదవండి: (బాబు ఊగిపోతూ.. తమ్ముళ్లు తూగిపోతూ!)

Advertisement
 
Advertisement
Advertisement