కొండకు గుండు | - | Sakshi
Sakshi News home page

కొండకు గుండు

Jul 30 2026 12:09 AM | Updated on Jul 30 2026 12:09 AM

అనంతపురం రూరల్‌ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలను పిండిచేస్తూ రోజూ పదుల సంఖ్యలో టిప్పర్లతో ఎర్రమట్టిని దోపిడీ చేస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, నిర్మాణ పనులకు తరలిస్తూ భారీమొత్తంలో సొమ్ము చేసుకుంటోంది. ఈ మాఫియాకు అధికార పార్టీ నేతల అండదండలు, అధికారుల సహకారం ఉండడంతో అడ్డూ అదుపు లేకుండా చెలరేగిపోతోంది. అనంతపురం రూరల్‌ మండలం నరసనాయనకుంట సమీపాన కొండను తవ్వి అక్రమంగా మట్టి తరలిస్తున్న దృశ్యాలివీ.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement