ఆవేదన విని.. భరోసా కల్పించి | - | Sakshi
Sakshi News home page

ఆవేదన విని.. భరోసా కల్పించి

Sep 8 2026 12:41 AM | Updated on Sep 8 2026 12:41 AM

● ‘గ్రీవెన్స్‌’లో అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ ● దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దని అధికారులకు ఆదేశం

కై లాస్‌నగర్‌: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎస్‌.రాజేశ్వర్‌, ఆర్‌ఎస్‌.చిత్రు తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement