June 29, 2022, 02:06 IST
చివ్వెంల(సూర్యాపేట): తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీరని అన్యా యం చేశారని, ఇచ్చిన ఒక్కమాట కూడా నిలబెట్టుకోలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ...
June 28, 2022, 03:02 IST
అశ్వారావుపేటరూరల్/ములకలపల్లి: ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్కు చెప్పుకునేందుకు ప్రగతిభవన్కు పాదయాత్రగా బయలుదేరిన గిరిజనులను...
June 27, 2022, 02:45 IST
పెన్పహాడ్: సీఎం కేసీఆర్ ప్రజలను నమ్మించి మోసం చేయడంలో దిట్ట అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నా రు. ఆదివారం సూర్యాపేట...
June 24, 2022, 02:45 IST
కోదాడ: తెలంగాణలో ధరణి పేరుతో పేదల భూములను తారుమారు చేశారని, ప్రజలకు తమ భూముల కోసం అధికా రుల చుట్టూ తిరగడంతోనే సరిపోతోందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు...
June 21, 2022, 01:10 IST
కోదాడ: నల్లగొండ జిల్లా అంటే వైఎస్సార్కు ప్రత్యేక అభిమానం ఉండేదని, ముఖ్యమంత్రి హోదాలో 33 సార్లు జిల్లాకు వచ్చారని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు...
June 19, 2022, 03:10 IST
నేలకొండపల్లి: ఉద్యమకారుడని రెండుసార్లు నమ్మి ప్రజలు కేసీఆర్కు పట్టం కడితే ఆయన ఇప్పుడు ఎవరిని ఉద్ధరిస్తున్నాడో చెప్పాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు...
June 15, 2022, 03:23 IST
చింతకాని/నేలకొండపల్లి: రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేస్తున్న...
June 14, 2022, 01:15 IST
బోనకల్: ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చకుండా, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్కు పరిపాలన చేసే హక్కు, అర్హత లేదని వైఎస్సార్ టీపీ...
June 10, 2022, 02:24 IST
వైరా: ప్రతిపక్షంలో సరైన నాయకులు లేకపోవడం, అందరూ టీఆర్ఎస్లోనే ఉండటం వల్ల ప్రజా సమస్యలపై ప్రభు త్వాన్ని ప్రశ్నించేవారు కరువ య్యారని వైఎస్సార్ టీపీ...
June 10, 2022, 01:16 IST
కొల్లాపూర్/కొల్లాపూర్ రూరల్: పాలమూరు ప్రాజెక్టు ప్రధానకాల్వ అనుసంధానం కోసం కేఎల్ఐ డీ–5 పంటకాల్వను మూసివేయడం సరికాదని, వెంటనే దానిని...
June 08, 2022, 02:22 IST
వైరా: తెలంగాణలో పీజీలు, పీహెచ్డీలు చేసిన యువతీ యువకులు కూలీనాలి చేసుకుం టుంటే.. వారిని చదివించి తప్పు చేశామా? అని తల్లిదండ్రులు బాధపడుతున్నారని...
June 06, 2022, 01:36 IST
ఏన్కూరు: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వైఎస్సార్టీపీ...
June 04, 2022, 03:24 IST
కల్లూరు రూరల్: ఏళ్ల తరబడి గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్ టీపీ...
June 02, 2022, 04:19 IST
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 23 నుంచి చేపట్టనున్న ప్రజా సంగ్రామయాత్ర–3 తాత్కాలికంగా వాయిదా పడింది. వచ్చేనెల 2, 3...
June 01, 2022, 00:54 IST
పెనుబల్లి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3.85లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేవరకు తమ పోరు కొనసాగుతుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు...
May 28, 2022, 01:42 IST
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ పాలన అవినీతిమయమని మోదీ అంటారు. మోదీ అవినీతి చిట్టా తన దగ్గర ఉందని కేసీఆర్ చెబుతారు. కానీ, ఇద్దరూ ఎదురుపడరు. ఒకరి...
May 25, 2022, 01:49 IST
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రను ఈ నెల 28 నుంచి పునఃప్రారంభించనున్నారు....
May 16, 2022, 08:24 IST
ప్రధాని ఫోన్ కాల్ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
May 14, 2022, 20:18 IST
బీజేపీ సీనియర్ నేత అమిత్షా రాకతో.. తెలంగాణలో రాజకీయం వేడెక్కింది.
May 06, 2022, 11:45 IST
బీసీ మంత్రి అని కూడా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడుతుండడం ఏంటంటూ.. బండి సంజయ్పై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
May 06, 2022, 02:57 IST
సత్తుపల్లి: ‘దళిత ముఖ్యమంత్రి’మొదలు దళితబంధు వరకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చకుండా అన్నివర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్సార్...
May 04, 2022, 01:53 IST
దమ్మపేట: ప్రజలు ఆశీర్వదించి తమను అధికారంలోకి తీసుకొస్తే భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ఫైల్పైనే తొలి సంతకం చేస్తానని వైఎస్సార్ టీపీ...
May 04, 2022, 00:29 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరులో వలసలను ఆధారాలతో సహా నిరూపించా. కేసీఆర్ కుటుంబానికి కళ్లు దొబ్బినై. అందుకే వలసలు లేవంటున్నరు. వలసల్లేవని...
May 03, 2022, 03:03 IST
దమ్మపేట: అకాల వర్షాలు, ఈదురుగాలులతో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదు కోవాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర...
May 02, 2022, 14:15 IST
73వ రోజుకు చేరుకున్న వైఎస్ షర్మిల పాదయాత్ర
April 30, 2022, 03:02 IST
ములకలపల్లి: ఆదివాసీ, గిరిజనులు సాగు చేసుకుం టున్న పోడు భూములకు పట్టాలి స్తామని గద్దెనెక్కిన సీఎం కేసీఆర్, కనీసం ఒక్క ఎకరాకైనా హక్కు పత్రాలు ఇచ్చారా...
April 27, 2022, 04:36 IST
బూర్గంపాడు: తెలంగాణలో యువకులు డిగ్రీలు, పీజీలు చదివి హమాలీలుగా, ఆటో డ్రైవర్లుగా బతుకు తున్నారని.. మరి కొందరైతే ఆ పని కూడా లేక ఆత్మహత్యలకు...
April 27, 2022, 03:59 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పోలీస్శాఖలో 16,614 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశామని గొప్పలుపోతున్న ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఖాళీలను...
April 25, 2022, 03:02 IST
అశ్వాపురం: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయి రైతులు అప్పుల పాలైతే వారికి కనీసం పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదని వైఎస్సార్...
April 25, 2022, 02:24 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘కేసీఆర్ అంటే కోతల చంద్రశేఖర్రావు. పెద్ద మోసకారి. అవినీతి పరుడు. ఆయన మాటలు నమ్మి ప్రజలు బాగా నష్టపోయారు. తెలంగాణ...
April 24, 2022, 02:29 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: టీఆర్ఎస్ పెట్టిన భిక్ష వల్లే తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిందని ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్...
April 23, 2022, 04:42 IST
బూర్గంపాడు: అప్పుల బాధ, కల్తీవిత్తనాల బెడద, రుణమాఫీలో జాప్యం వంటి కారణాలతో జరుగుతున్న రైతుల ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్...
April 23, 2022, 03:05 IST
సాక్షి, మంచిర్యాల: తన భూ సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ను కలిసేందుకు మంచిర్యాలకు చెందిన జనగాం శ్రీనివాస్గౌడ్(58) పాదయాత్ర ప్రారంభించాడు....
April 19, 2022, 03:09 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘తెలంగాణలో అసలు సమస్యలే లేవని చెబుతున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఒకరోజు నాతోపాటు పాదయాత్రలో పాల్గొనాలి....
April 18, 2022, 02:45 IST
మధిర: రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ చేస్తున్న ఆగడాలు మితిమీరుతున్నాయని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క...
April 18, 2022, 02:32 IST
సుజాతనగర్: దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో వ్యవసాయం పండుగలా మారితే, ప్రస్తుత సీఎం కేసీఆర్ హయాంలో రైతులంతా అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని...
April 17, 2022, 03:14 IST
టేకులపల్లి: గిరిజన, ఆదివాసీలు నివసిస్తున్న ఏజెన్సీ ప్రాంతాలు దేశం, రాష్ట్రంలో భాగమా.. లేక పక్క దేశాల్లో భాగమా అని అర్థం కాని పరిస్థితి నెలకొందని...
April 17, 2022, 02:11 IST
అలంపూర్: సీఎం కేసీఆర్ అక్రమాలు, అవినీతిపై బీజేపీ ఉద్యమిస్తుంటే కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి...
April 16, 2022, 12:54 IST
దీనిని పాదయాత్ర అనరేమో సార్!
April 16, 2022, 02:42 IST
ఇల్లెందు: ‘వరి వేస్తే ఉరి.. అన్న సీఎం కేసీఆర్ మాట విని రాష్ట్రంలో 17 లక్షల ఎకరాలను రైతులు బీళ్లుగా వదిలేసి నష్టపోయారు. ధాన్యం కొంటామని ముందే చెబితే...
April 15, 2022, 04:04 IST
ఇల్లెందు: పోడు భూములకు పట్టాలు ఇస్తా మని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ కూడా ఓట్ల కోసమే తప్ప ఆచరణలో కనిపించడం లేదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్...
April 15, 2022, 03:21 IST
బోనకల్: ప్రధాని మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తే బాగుంటుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క...