-
రసాయన మందులు వాడకం తగ్గించాలి
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు పంటసాగులో మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడటంవల్ల భూసార తగ్గడంతోపాటు దిగుబడి తగ్గుతోందని తునికి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ తెలిపారు.
-
నీటి సమస్యల పరిష్కారానికి చర్యలు
పెద్దశంకరంపేట(మెదక్): వేసవిలో నీటి సమస్యలు రాకుండా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జెడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, ఉద్యోగుల హాజరుశాతాన్ని పరిశీలించారు.
Sat, Apr 18 2026 08:17 AM -
ఈతరాని చేపలు!
అవినీటి చెరువులో..Sat, Apr 18 2026 08:17 AM -
నక్కర్తమేడిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
యాచారం: మండలంలోని నక్కర్తమేడిపల్లిలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్మాసిటీ భూ పరిహారంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి వసూళ్లకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. దీంతో తాను పైసా ఎవరి వద్దనైనా తీసుకుంటే రాజకీయాలే వదిలేస్తానని..
Sat, Apr 18 2026 08:17 AM -
" />
కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం
షాద్నగర్రూరల్: ఇందిరమ్మ గృహపథకంలో భాగంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణంలో తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని హౌసింగ్ డీఈ సురేష్ సూచించారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద, రంగంపల్లి, ఎలికట్టలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు.
Sat, Apr 18 2026 08:17 AM -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఉద్యోగులకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ కె.రామారావు డిమాండ్ చేశారు. ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
Sat, Apr 18 2026 08:17 AM -
అండర్పాస్ల నిర్మాణానికి వినతి
చేవెళ్ల: హైదరాబాద్– బీజాపూర్ రహదారి విస్తరణలో పలు గ్రామాలకు వెళ్లే మార్గాల వద్ద అండర్ పాస్లకు అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని కోరారు.
Sat, Apr 18 2026 08:17 AM -
డీలిమిటేషన్తో అన్యాయం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
Sat, Apr 18 2026 08:17 AM -
" />
‘పట్నం’లో పోలీసుల మోహరింపు
ఇబ్రహీంపట్నం: మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి నక్కర్తమేడిపల్లికి వెళ్లకుండా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ కార్యాయలంలోనే పోలీసులు అడ్డుకున్నారు.
Sat, Apr 18 2026 08:17 AM -
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
చెరువులు, చేపల పెంపకం వృత్తిని జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న వాళ్లకు దక్కాల్సిన ప్రభుత్వ పథకాలు బోగస్ లబ్ధిదారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఆయా పథకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశాం.
Sat, Apr 18 2026 08:17 AM -
ఆస్పత్రిలో జారిపడి వ్యక్తి మృతి
చేవెళ్ల: అనారోగ్యంతో ఆసస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తి బాత్రూమ్లో కాలుజారి పడిపోయి మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోని పట్నం మహేందర్రెడ్డి జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..
Sat, Apr 18 2026 08:17 AM -
మొండిగౌరెల్లిలో సర్వే షురూ
యాచారం: మొండిగౌరెల్లి అసైన్డ్ భూముల సర్వే శుక్రవారం ప్రారంభమైంది. సర్వే నంబరు 127లో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి, యాచారం తహసీల్దార్ అయ్యప్ప సర్వేతీరును పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
Sat, Apr 18 2026 08:17 AM -
ఆలయంలో అంబలి
దుద్యాల్: వేసవి రాగానే హస్నాబాద్ వీరభద్రేశ్వరస్వామి ఆలయంలో నిత్యం అంబలి పంపిణీ చేస్తున్న దాతలు ఆదర్శంగా నిలుస్తున్నారు. 36 ఏళ్లకు పైగా ఈక్రతువును కొనసాగిస్తూ ఔరా అనిపిస్తున్నారు. దాతలు, రైతులు అందించే జొన్నలు, రాగులతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంబలి తయారు చేస్తారు.
Sat, Apr 18 2026 08:17 AM -
తమిళనాడు దొంగల పనేనా?
● పాల రైతుపై మత్తుమందు చల్లి రూ.10 లక్షలు దోపిడీ
● బ్యాంకు వద్ద లావాదేవీలను గమనించి, బైక్లపై అనుసరించిన దుండగులు
● కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టిన పోలీసులు
Sat, Apr 18 2026 08:17 AM -
పైసలు రాక.. పస్తులు
ఉపాధి కూలీల వెతలుSat, Apr 18 2026 08:17 AM -
శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
గ్రిల్స్ ఏర్పాటు చేయాలి
Sat, Apr 18 2026 08:17 AM -
బకాయిలన్నీ చెల్లించాల్సిందే
కలెక్టరేట్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన
● ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ ● కలెక్టరేట్ ఎదుట నిరసన
Sat, Apr 18 2026 08:17 AM -
మంత్రి దామోదరను కలిసిన నిర్వాసిత మహిళలు
గజ్వేల్: మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలకు చెందిన ఒంటరి మహిళలు శుక్రవారం మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు. ప్యాకేజీలు, పరిహారాల కోసం హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించిన వీరు హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలుసుకున్నారు.
Sat, Apr 18 2026 08:17 AM -
డ్రైవర్ల అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ
గజ్వేల్: డ్రైవర్ల అప్రమత్తతతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ‘అరైవ్–అలైవ్’ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Sat, Apr 18 2026 08:17 AM -
ముగిసిన కో–ఆప్షన్ గడువు
చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ పాలకవర్గానికి అనుబంధంగా ఎన్నిక కావాల్సిన నాలుగు కో– ఆప్షన్ సభ్యులకు దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. నాలుగు స్థానాలకు ఆరు దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్ ఎస్.నాగేందర్ తెలిపారు.
Sat, Apr 18 2026 08:17 AM -
పైసలు రాక.. పస్తులు
ఉపాధి కూలీల వెతలుదాదాపు రూ.6వేలు రావాలి
Sat, Apr 18 2026 08:17 AM -
నేడు అందోల్లో మంత్రి దామోదర పర్యటన
జోగిపేట(అందోల్): అందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ.
Sat, Apr 18 2026 08:17 AM -
ఐలాపూర్పై విచారణ కమిటీ
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఐలాపూర్ గ్రామ భూముల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఈ భూములపై తదుపరి చర్యలకు సంబంధించి విధివిధానాలు రూపొందించే బాధ్యతను కూడా ఈ కమిటీకి ప్రభుత్వం అప్పజెప్పింది.
Sat, Apr 18 2026 08:17 AM -
ఫలితమివ్వని ప్రణాళిక
ప్రభుత్వ కళాశాలల్లో తగ్గుతున్న ఉత్తీర్ణత శాతం● ప్రథమ సంవత్సరంలో 31.73 శాతం మాత్రమే.. ● సరైన కార్యాచరణ, పర్యవేక్షణ లేకపోవడమే.. ● విద్యార్థులను చేర్పించేందుకు వెనకాడుతున్న తల్లిదండ్రులుSat, Apr 18 2026 08:17 AM -
నష్టపరిహారం ప్రకటించండి
సంగారెడ్డి: అందోల్, సంగారెడ్డి ప్రాంత రైతులకు క్రాప్ హాలిడే నష్టపరిహారం ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు.
Sat, Apr 18 2026 08:17 AM
-
రసాయన మందులు వాడకం తగ్గించాలి
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు పంటసాగులో మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడటంవల్ల భూసార తగ్గడంతోపాటు దిగుబడి తగ్గుతోందని తునికి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ తెలిపారు.
Sat, Apr 18 2026 08:17 AM -
నీటి సమస్యల పరిష్కారానికి చర్యలు
పెద్దశంకరంపేట(మెదక్): వేసవిలో నీటి సమస్యలు రాకుండా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జెడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, ఉద్యోగుల హాజరుశాతాన్ని పరిశీలించారు.
Sat, Apr 18 2026 08:17 AM -
ఈతరాని చేపలు!
అవినీటి చెరువులో..Sat, Apr 18 2026 08:17 AM -
నక్కర్తమేడిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
యాచారం: మండలంలోని నక్కర్తమేడిపల్లిలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్మాసిటీ భూ పరిహారంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి వసూళ్లకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. దీంతో తాను పైసా ఎవరి వద్దనైనా తీసుకుంటే రాజకీయాలే వదిలేస్తానని..
Sat, Apr 18 2026 08:17 AM -
" />
కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం
షాద్నగర్రూరల్: ఇందిరమ్మ గృహపథకంలో భాగంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణంలో తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని హౌసింగ్ డీఈ సురేష్ సూచించారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద, రంగంపల్లి, ఎలికట్టలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు.
Sat, Apr 18 2026 08:17 AM -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఉద్యోగులకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ కె.రామారావు డిమాండ్ చేశారు. ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
Sat, Apr 18 2026 08:17 AM -
అండర్పాస్ల నిర్మాణానికి వినతి
చేవెళ్ల: హైదరాబాద్– బీజాపూర్ రహదారి విస్తరణలో పలు గ్రామాలకు వెళ్లే మార్గాల వద్ద అండర్ పాస్లకు అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని కోరారు.
Sat, Apr 18 2026 08:17 AM -
డీలిమిటేషన్తో అన్యాయం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
Sat, Apr 18 2026 08:17 AM -
" />
‘పట్నం’లో పోలీసుల మోహరింపు
ఇబ్రహీంపట్నం: మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి నక్కర్తమేడిపల్లికి వెళ్లకుండా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ కార్యాయలంలోనే పోలీసులు అడ్డుకున్నారు.
Sat, Apr 18 2026 08:17 AM -
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
చెరువులు, చేపల పెంపకం వృత్తిని జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న వాళ్లకు దక్కాల్సిన ప్రభుత్వ పథకాలు బోగస్ లబ్ధిదారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఆయా పథకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశాం.
Sat, Apr 18 2026 08:17 AM -
ఆస్పత్రిలో జారిపడి వ్యక్తి మృతి
చేవెళ్ల: అనారోగ్యంతో ఆసస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తి బాత్రూమ్లో కాలుజారి పడిపోయి మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోని పట్నం మహేందర్రెడ్డి జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..
Sat, Apr 18 2026 08:17 AM -
మొండిగౌరెల్లిలో సర్వే షురూ
యాచారం: మొండిగౌరెల్లి అసైన్డ్ భూముల సర్వే శుక్రవారం ప్రారంభమైంది. సర్వే నంబరు 127లో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి, యాచారం తహసీల్దార్ అయ్యప్ప సర్వేతీరును పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
Sat, Apr 18 2026 08:17 AM -
ఆలయంలో అంబలి
దుద్యాల్: వేసవి రాగానే హస్నాబాద్ వీరభద్రేశ్వరస్వామి ఆలయంలో నిత్యం అంబలి పంపిణీ చేస్తున్న దాతలు ఆదర్శంగా నిలుస్తున్నారు. 36 ఏళ్లకు పైగా ఈక్రతువును కొనసాగిస్తూ ఔరా అనిపిస్తున్నారు. దాతలు, రైతులు అందించే జొన్నలు, రాగులతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంబలి తయారు చేస్తారు.
Sat, Apr 18 2026 08:17 AM -
తమిళనాడు దొంగల పనేనా?
● పాల రైతుపై మత్తుమందు చల్లి రూ.10 లక్షలు దోపిడీ
● బ్యాంకు వద్ద లావాదేవీలను గమనించి, బైక్లపై అనుసరించిన దుండగులు
● కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టిన పోలీసులు
Sat, Apr 18 2026 08:17 AM -
పైసలు రాక.. పస్తులు
ఉపాధి కూలీల వెతలుSat, Apr 18 2026 08:17 AM -
శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
గ్రిల్స్ ఏర్పాటు చేయాలి
Sat, Apr 18 2026 08:17 AM -
బకాయిలన్నీ చెల్లించాల్సిందే
కలెక్టరేట్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన
● ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ ● కలెక్టరేట్ ఎదుట నిరసన
Sat, Apr 18 2026 08:17 AM -
మంత్రి దామోదరను కలిసిన నిర్వాసిత మహిళలు
గజ్వేల్: మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలకు చెందిన ఒంటరి మహిళలు శుక్రవారం మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు. ప్యాకేజీలు, పరిహారాల కోసం హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించిన వీరు హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలుసుకున్నారు.
Sat, Apr 18 2026 08:17 AM -
డ్రైవర్ల అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ
గజ్వేల్: డ్రైవర్ల అప్రమత్తతతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ‘అరైవ్–అలైవ్’ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Sat, Apr 18 2026 08:17 AM -
ముగిసిన కో–ఆప్షన్ గడువు
చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ పాలకవర్గానికి అనుబంధంగా ఎన్నిక కావాల్సిన నాలుగు కో– ఆప్షన్ సభ్యులకు దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. నాలుగు స్థానాలకు ఆరు దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్ ఎస్.నాగేందర్ తెలిపారు.
Sat, Apr 18 2026 08:17 AM -
పైసలు రాక.. పస్తులు
ఉపాధి కూలీల వెతలుదాదాపు రూ.6వేలు రావాలి
Sat, Apr 18 2026 08:17 AM -
నేడు అందోల్లో మంత్రి దామోదర పర్యటన
జోగిపేట(అందోల్): అందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ.
Sat, Apr 18 2026 08:17 AM -
ఐలాపూర్పై విచారణ కమిటీ
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఐలాపూర్ గ్రామ భూముల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఈ భూములపై తదుపరి చర్యలకు సంబంధించి విధివిధానాలు రూపొందించే బాధ్యతను కూడా ఈ కమిటీకి ప్రభుత్వం అప్పజెప్పింది.
Sat, Apr 18 2026 08:17 AM -
ఫలితమివ్వని ప్రణాళిక
ప్రభుత్వ కళాశాలల్లో తగ్గుతున్న ఉత్తీర్ణత శాతం● ప్రథమ సంవత్సరంలో 31.73 శాతం మాత్రమే.. ● సరైన కార్యాచరణ, పర్యవేక్షణ లేకపోవడమే.. ● విద్యార్థులను చేర్పించేందుకు వెనకాడుతున్న తల్లిదండ్రులుSat, Apr 18 2026 08:17 AM -
నష్టపరిహారం ప్రకటించండి
సంగారెడ్డి: అందోల్, సంగారెడ్డి ప్రాంత రైతులకు క్రాప్ హాలిడే నష్టపరిహారం ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు.
Sat, Apr 18 2026 08:17 AM
