-
" />
ఒకే బడిలో చదువుతున్నా.. ఖాతాలు మారాయెలా?
బేస్తవారిపేట ఎంపీపీ స్కూల్లో గుంటి స్వప్న, చిరంజీవి దంపతుల కుమారుడు చిస్లోన్ రెండో తరగతి చదువుతున్నాడు. గతేడాది ఒకటో తరగతిలో ఇదే బడిలో చదివినందుకు పూర్తిస్థాయిలో రూ.13 వేలు అందాయి.
-
" />
ప్రభుత్వ బడిలో చదువు.. ప్రైవేటుకు నిధులు!
బేస్తవారిపేట మండలం ఖాజీపురంకు చెందిన నాగేంద్ర, దివ్య దంపతుల కుమార్తె నిఖితకు ఏలూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆర్టీఈ కింద సీటొచ్చింది. వారు స్వగ్రామానికి తిరిగి రావడంతో పాపను అక్కడే చేర్పించకుండా.. ఖాజీపురం ప్రభుత్వ పాఠశాలలో వేశారు.
Thu, Jul 30 2026 12:45 AM -
" />
స్నేహితుడి తల్లి చివరిచూపునకు వెళ్తూ..
● రైలు నుంచి జారిపడి మృతి
Thu, Jul 30 2026 12:45 AM -
" />
రవాణా శాఖ అధికారుల తనిఖీలు
ఒంగోలు సబర్బన్: రోడ్డు భద్రతా నిబంధనల్లో భాగంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో మోటార్ వాహన తనిఖీ అధికారులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. సీటు బెల్టు ధరించని వాహనదారులపై, ద్విచక్రవాహనాలను హెల్మెట్ లేకుండా నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.
Thu, Jul 30 2026 12:45 AM -
తొలి స్వాతంత్య్ర వేడుకలు మధుర స్మృతిగా నిలవాలి
● మార్కాపురం కలెక్టర్ విజయ సునీత
Thu, Jul 30 2026 12:45 AM -
వృద్ధురాలి గొంతు కోసిన దుండగులు
● అద్దంకిలో దారుణం
● డబ్బు కోసమేనని అనుమానం
Thu, Jul 30 2026 12:45 AM -
ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్డెక్కిన పొగాకు రైతులు
ఒంగోలు సబర్బన్:
Thu, Jul 30 2026 12:45 AM -
ఇసుక మాఫియా బరితెగింపు
సాక్షి టాస్క్ఫోర్స్: అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అరికట్టాల్సిన అధికారులూ వారికి వంతపాడుతున్నారు.
Thu, Jul 30 2026 12:45 AM -
టీనేజ్ పిల్లల్లో పాప్కార్న్ బ్రెయిన్
సాక్షి, స్పెషల్ డెస్క్: ఈ డిజిటల్ యుగంలో పిల్లలు ఏకకాలంలో ఒకవైపు టీవీ చూస్తూనే, ఫోన్లో చాట్ చేస్తూ, గేమ్స్ ఆడటం సర్వసాధారణం అయిపోయింది.
Thu, Jul 30 2026 12:43 AM -
దిగొచ్చినీరండోయ్!
పిఠాపురం: చివరికి ప్రభుత్వం దిగొచ్చింది.. పుడమి పుత్రుల కన్నీళ్లు తుడిచేందుకు వైఎస్సార్ సీపీ చేపట్టిన పోరాటానికి ఫలితం దక్కింది.. నీరు లేక ఎండుతున్న నారుమళ్లను చూసి, వెంటనే రైతులతో కలసి ఆందోళన బాట పట్టింది.
Thu, Jul 30 2026 12:39 AM -
శ్రీపాద శ్రీవల్లభా... శిరసా నమామి
పిఠాపురం: దత్తాత్రేయుని అవతారాల్లో ఒకటైన శ్రీపాదుని జన్మ స్థలమైన పిఠాపురంలో గురుపూజోత్సవం కనుల పండువగా జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది.
Thu, Jul 30 2026 12:39 AM -
అవినీతికి అడ్డాగా చినరాజప్ప పాలన
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దొరబాబు విమర్శThu, Jul 30 2026 12:39 AM -
కూటమి దందా సాగుతోంది
సామర్లకోట: అచ్చంపేట జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ప్రైవేట్ భూములను కూటమి నాయకులు కౌలుకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ భూముల్లో వరి నాట్లకు సంబంధించి ఊడ్పులు జరగడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Thu, Jul 30 2026 12:39 AM -
ముద్రగడ జీవితం ప్రజాసేవకే అంకితం
రౌతులపూడి: నీతి, నిజాయితీలకు మారుపేరుగా నిలిచిన మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం తన జీవితమంతా ప్రజా సేవకే అంకితం చేశారని మండల వైఎస్సార్ సీపీ శ్రేణులు అన్నారు.
Thu, Jul 30 2026 12:39 AM -
వెదురుతో వెయ్యి లాభాలు
సామర్లకోట: వెదురు సాగుతో వెయ్యి లాభాలు పొందవచ్చనే సత్యాన్ని వెదురు ప్రాజెక్టు నిరూపిస్తుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. సామర్లకోట టీటీడీసీలో వెదురు సాగు ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో బుధవారం ఆయన టీటీడీసీలో వెదురు మొక్కలను నాటారు.
Thu, Jul 30 2026 12:39 AM -
మా బాధలు విన్నారు..
మేము సాగునీటి కోసం అందరినీ అడిగాం. ఎవరూ పట్టించుకోలేదు. నీరు రాక నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి ఎదురైంది. కనీసం మోటార్లతో తోడి నారుమళ్లకు నీరు పెడదామన్నా, కాలువలు ఎండిపోయాయి. మా బాధలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతకు చెప్పుకొన్నాం. ఆమె వెంటనే స్పందించారు.
Thu, Jul 30 2026 12:39 AM -
ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు..
జిల్లాలో వర్షపాతం వివరాలు
(మి.మీటర్లలో)
మండలం వర్షపాతం
కాసిపేట 123.5
హాజీపూర్ 107.4
చెన్నూర్ 105
Thu, Jul 30 2026 12:39 AM -
కమిషనర్ వర్సెస్ చైర్పర్సన్
రామకృష్ణాపూర్: మున్సిపల్ ఎన్నికల సమయంలోనే వివాదాలకు కేంద్ర బిందువైన క్యాతనపల్లి మున్సిపాల్టీలో మరోసారి రాజకీయ, పాలనపరమైన వివాదం తెరపైకి వచ్చింది. కమిషనర్, చైర్పర్సన్ వర్గం మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగి పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది.
Thu, Jul 30 2026 12:39 AM -
జ్వరం.. దగ్గు.. జలుబు
మంచిర్యాలటౌన్: జిల్లాలో సీజనల్ వ్యాధులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. డయేరియా, జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య 500 వరకు ఉండగా, ఈ నెల 20 నుంచి భారీగా పెరుగుతోంది.
Thu, Jul 30 2026 12:39 AM -
ఇదేం ఆస్పత్రి.. ఇలాగేనా ఉండేది..!
● కలెక్టర్ కుమార్ దీపక్ ఆగ్రహంThu, Jul 30 2026 12:39 AM -
డీసీసీబీ సీఈవోగా విశ్వేశ్వరరావు
కై లాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నూతన సీఈవోగా చండా విశ్వేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు పని చేసిన శ్రీధర్రెడ్డి గతేడాది సెప్టెంబర్లో నిజామాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే.
Thu, Jul 30 2026 12:39 AM -
ఎడతెరిపి లేని వాన..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ములుగు/ఖానాపూర్: తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
Thu, Jul 30 2026 12:36 AM -
" />
శాస్త్రోక్తంగా వరుణ యాగం ప్రారంభం
అన్నవరం: రాష్ట్రంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో బుధవారం వరుణ యాగం ప్రారంభించారు.
Thu, Jul 30 2026 12:33 AM -
ఆశల జల్లులు!
బూర్గంపాడు: ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే వరి సాగు ఆలస్యమైనా రెండు రోజులుగా కురుస్తున్న జల్లులు ఆశలు రేపుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరిసాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుము పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ ప్రచారం చేస్తోంది.
Thu, Jul 30 2026 12:33 AM -
‘దమ్మక్క’కు నీరాజనం
● అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ● పూలు, పండ్లు సమర్పించిన గిరిజనులు ● వైభవంగా శోభాయాత్ర, నిత్యకల్యాణోత్సవంThu, Jul 30 2026 12:33 AM
-
" />
ఒకే బడిలో చదువుతున్నా.. ఖాతాలు మారాయెలా?
బేస్తవారిపేట ఎంపీపీ స్కూల్లో గుంటి స్వప్న, చిరంజీవి దంపతుల కుమారుడు చిస్లోన్ రెండో తరగతి చదువుతున్నాడు. గతేడాది ఒకటో తరగతిలో ఇదే బడిలో చదివినందుకు పూర్తిస్థాయిలో రూ.13 వేలు అందాయి.
Thu, Jul 30 2026 12:45 AM -
" />
ప్రభుత్వ బడిలో చదువు.. ప్రైవేటుకు నిధులు!
బేస్తవారిపేట మండలం ఖాజీపురంకు చెందిన నాగేంద్ర, దివ్య దంపతుల కుమార్తె నిఖితకు ఏలూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆర్టీఈ కింద సీటొచ్చింది. వారు స్వగ్రామానికి తిరిగి రావడంతో పాపను అక్కడే చేర్పించకుండా.. ఖాజీపురం ప్రభుత్వ పాఠశాలలో వేశారు.
Thu, Jul 30 2026 12:45 AM -
" />
స్నేహితుడి తల్లి చివరిచూపునకు వెళ్తూ..
● రైలు నుంచి జారిపడి మృతి
Thu, Jul 30 2026 12:45 AM -
" />
రవాణా శాఖ అధికారుల తనిఖీలు
ఒంగోలు సబర్బన్: రోడ్డు భద్రతా నిబంధనల్లో భాగంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో మోటార్ వాహన తనిఖీ అధికారులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. సీటు బెల్టు ధరించని వాహనదారులపై, ద్విచక్రవాహనాలను హెల్మెట్ లేకుండా నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.
Thu, Jul 30 2026 12:45 AM -
తొలి స్వాతంత్య్ర వేడుకలు మధుర స్మృతిగా నిలవాలి
● మార్కాపురం కలెక్టర్ విజయ సునీత
Thu, Jul 30 2026 12:45 AM -
వృద్ధురాలి గొంతు కోసిన దుండగులు
● అద్దంకిలో దారుణం
● డబ్బు కోసమేనని అనుమానం
Thu, Jul 30 2026 12:45 AM -
ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్డెక్కిన పొగాకు రైతులు
ఒంగోలు సబర్బన్:
Thu, Jul 30 2026 12:45 AM -
ఇసుక మాఫియా బరితెగింపు
సాక్షి టాస్క్ఫోర్స్: అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అరికట్టాల్సిన అధికారులూ వారికి వంతపాడుతున్నారు.
Thu, Jul 30 2026 12:45 AM -
టీనేజ్ పిల్లల్లో పాప్కార్న్ బ్రెయిన్
సాక్షి, స్పెషల్ డెస్క్: ఈ డిజిటల్ యుగంలో పిల్లలు ఏకకాలంలో ఒకవైపు టీవీ చూస్తూనే, ఫోన్లో చాట్ చేస్తూ, గేమ్స్ ఆడటం సర్వసాధారణం అయిపోయింది.
Thu, Jul 30 2026 12:43 AM -
దిగొచ్చినీరండోయ్!
పిఠాపురం: చివరికి ప్రభుత్వం దిగొచ్చింది.. పుడమి పుత్రుల కన్నీళ్లు తుడిచేందుకు వైఎస్సార్ సీపీ చేపట్టిన పోరాటానికి ఫలితం దక్కింది.. నీరు లేక ఎండుతున్న నారుమళ్లను చూసి, వెంటనే రైతులతో కలసి ఆందోళన బాట పట్టింది.
Thu, Jul 30 2026 12:39 AM -
శ్రీపాద శ్రీవల్లభా... శిరసా నమామి
పిఠాపురం: దత్తాత్రేయుని అవతారాల్లో ఒకటైన శ్రీపాదుని జన్మ స్థలమైన పిఠాపురంలో గురుపూజోత్సవం కనుల పండువగా జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది.
Thu, Jul 30 2026 12:39 AM -
అవినీతికి అడ్డాగా చినరాజప్ప పాలన
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దొరబాబు విమర్శThu, Jul 30 2026 12:39 AM -
కూటమి దందా సాగుతోంది
సామర్లకోట: అచ్చంపేట జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ప్రైవేట్ భూములను కూటమి నాయకులు కౌలుకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ భూముల్లో వరి నాట్లకు సంబంధించి ఊడ్పులు జరగడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Thu, Jul 30 2026 12:39 AM -
ముద్రగడ జీవితం ప్రజాసేవకే అంకితం
రౌతులపూడి: నీతి, నిజాయితీలకు మారుపేరుగా నిలిచిన మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం తన జీవితమంతా ప్రజా సేవకే అంకితం చేశారని మండల వైఎస్సార్ సీపీ శ్రేణులు అన్నారు.
Thu, Jul 30 2026 12:39 AM -
వెదురుతో వెయ్యి లాభాలు
సామర్లకోట: వెదురు సాగుతో వెయ్యి లాభాలు పొందవచ్చనే సత్యాన్ని వెదురు ప్రాజెక్టు నిరూపిస్తుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. సామర్లకోట టీటీడీసీలో వెదురు సాగు ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో బుధవారం ఆయన టీటీడీసీలో వెదురు మొక్కలను నాటారు.
Thu, Jul 30 2026 12:39 AM -
మా బాధలు విన్నారు..
మేము సాగునీటి కోసం అందరినీ అడిగాం. ఎవరూ పట్టించుకోలేదు. నీరు రాక నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి ఎదురైంది. కనీసం మోటార్లతో తోడి నారుమళ్లకు నీరు పెడదామన్నా, కాలువలు ఎండిపోయాయి. మా బాధలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతకు చెప్పుకొన్నాం. ఆమె వెంటనే స్పందించారు.
Thu, Jul 30 2026 12:39 AM -
ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు..
జిల్లాలో వర్షపాతం వివరాలు
(మి.మీటర్లలో)
మండలం వర్షపాతం
కాసిపేట 123.5
హాజీపూర్ 107.4
చెన్నూర్ 105
Thu, Jul 30 2026 12:39 AM -
కమిషనర్ వర్సెస్ చైర్పర్సన్
రామకృష్ణాపూర్: మున్సిపల్ ఎన్నికల సమయంలోనే వివాదాలకు కేంద్ర బిందువైన క్యాతనపల్లి మున్సిపాల్టీలో మరోసారి రాజకీయ, పాలనపరమైన వివాదం తెరపైకి వచ్చింది. కమిషనర్, చైర్పర్సన్ వర్గం మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగి పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది.
Thu, Jul 30 2026 12:39 AM -
జ్వరం.. దగ్గు.. జలుబు
మంచిర్యాలటౌన్: జిల్లాలో సీజనల్ వ్యాధులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. డయేరియా, జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య 500 వరకు ఉండగా, ఈ నెల 20 నుంచి భారీగా పెరుగుతోంది.
Thu, Jul 30 2026 12:39 AM -
ఇదేం ఆస్పత్రి.. ఇలాగేనా ఉండేది..!
● కలెక్టర్ కుమార్ దీపక్ ఆగ్రహంThu, Jul 30 2026 12:39 AM -
డీసీసీబీ సీఈవోగా విశ్వేశ్వరరావు
కై లాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నూతన సీఈవోగా చండా విశ్వేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు పని చేసిన శ్రీధర్రెడ్డి గతేడాది సెప్టెంబర్లో నిజామాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే.
Thu, Jul 30 2026 12:39 AM -
ఎడతెరిపి లేని వాన..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ములుగు/ఖానాపూర్: తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
Thu, Jul 30 2026 12:36 AM -
" />
శాస్త్రోక్తంగా వరుణ యాగం ప్రారంభం
అన్నవరం: రాష్ట్రంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో బుధవారం వరుణ యాగం ప్రారంభించారు.
Thu, Jul 30 2026 12:33 AM -
ఆశల జల్లులు!
బూర్గంపాడు: ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే వరి సాగు ఆలస్యమైనా రెండు రోజులుగా కురుస్తున్న జల్లులు ఆశలు రేపుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరిసాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుము పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ ప్రచారం చేస్తోంది.
Thu, Jul 30 2026 12:33 AM -
‘దమ్మక్క’కు నీరాజనం
● అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ● పూలు, పండ్లు సమర్పించిన గిరిజనులు ● వైభవంగా శోభాయాత్ర, నిత్యకల్యాణోత్సవంThu, Jul 30 2026 12:33 AM
