-
" />
తల్లి ఆశీస్సులతోనే ఉన్నత పదవి
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ● ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు -
జోగినాయుడుకు మాజీ సీఎం జగన్ ఫోన్లో పరామర్శ
నాతవరం: సినీ నటుడు, రాష్ట్ర క్రియేటివిటీ కల్చర్ కమిషన్ క్రియేటివ్ మాజీ హెడ్ ఎల్.జోగినాయుడును మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రగాఢ సంతాపం తెలిపి మనోధైర్యం కల్పించారు.
Fri, Jul 04 2025 03:58 AM -
పట్టాలెక్కిన రైల్వేవన్ యాప్ !
రాజంపేట : భారతీయ రైల్వే ప్రయాణికులకు అన్ని రకాల సేవలందించేందుకు రైల్వేవన్యాప్ను రైల్వేశాఖ పట్టాలెక్కించింది. రైల్వేల ద్వారా మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు ఒకే యాప్ను డిజైన్ చేసింది. ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చింది.
Fri, Jul 04 2025 03:58 AM -
బుద్ధుడి విగ్రహ ధ్వంసంపై నిరసన
రాయచోటి టౌన్ : మదనపల్లె రూరల్ పరిధి అంకిశెట్టిపల్లె సమీపంలోని బుద్ధుడి కొండపై ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహం ధ్వంసంపై రాయచోటిలో నిరసన చేపట్టారు.
Fri, Jul 04 2025 03:58 AM -
కునుకు లేదు
చినుకు పడితే..అసెంబ్లీలో చర్చిస్తానన్న
పోలవరం ఎమ్మెల్యే..
Fri, Jul 04 2025 03:58 AM -
ఫలించిన ‘అంగన్వాడీ బాట’
● కొత్తగా 13,760 మంది చిన్నారుల చేరిక ● ఐదేళ్లు నిండిన 6,154 మంది పాఠశాలల్లో చేరిక ● టీచర్ పోస్టులు భర్తీ చేస్తే మరింతమంది చేరే అవకాశంFri, Jul 04 2025 03:58 AM -
సీలింగ్ భూముల స్వాధీనం
ఖమ్మంఅర్బన్: సీలింగ్ భూములను లబ్ధిదారులు సాగు చేసుకోకుండా ఇతరులకు అమ్ముకున్నట్లు తేలడంతో స్వాధీనం చేసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు.
Fri, Jul 04 2025 03:58 AM -
విషజ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
Fri, Jul 04 2025 03:58 AM -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన సమర్పించి హారతి, మంత్రపుష్పం సమర్పించారు.
Fri, Jul 04 2025 03:58 AM -
యూరియా కోసం పడిగాపులు
ఇల్లెందు: పట్టణంలోని మార్కెట్ యార్డులో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు యూరియా వేసేందుకు వస్తుండడంతో మార్కెట్లోని యూరియా విక్రయ కేంద్రం కిటకిటలాడుతోంది. గురువారం రెండు లారీల యూరి యాను రైతులు కొనుగోలు చేశారు.
Fri, Jul 04 2025 03:58 AM -
ప్రజలకు నిత్యం అండగా ఉండాలి
కొత్తగూడెంటౌన్: భారీ వర్షాలు కురుస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో, అండగా ఉండాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. డీడీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ అధికారులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ..
Fri, Jul 04 2025 03:58 AM -
రైళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు
గంజాయి చాక్లెట్ల బ్యాగు గుర్తించిన పోలీస్ జాగిలం
Fri, Jul 04 2025 03:58 AM -
76 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
చేబ్రోలు: నిబంధనలకు విరుద్ధంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను విజిలెన్స్ అధికారులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.
Fri, Jul 04 2025 03:58 AM -
చెవులకు చిల్లు.. గుండె గుభేల్..!
పట్నంబజారు: గుంటూరు నగరం వాహనాల రణగొణ ధ్వనులతో హోరెత్తుతోంది. నగరంలో సుమారు 2 లక్షలకుపైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాటిలో బుల్లెట్ల సంఖ్య 40 వేలకు పైమాటే.
Fri, Jul 04 2025 03:58 AM -
ఎల్ఐసీని బలహీనపరచడం తగదు
కొరిటెపాడు(గుంటూరు): ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీని బలహీనపరిచే విధానాలను ప్రభుత్వం విడనాడాలని సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి జి.కిషోర్కుమార్ డిమాండ్ చేశారు.
Fri, Jul 04 2025 03:58 AM -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
తాడికొండ: పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంపైన్ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్
Fri, Jul 04 2025 03:58 AM -
హాస్టల్ వార్డెన్కు విద్యార్థుల అప్పగింత
తెనాలి రూరల్: సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటున్న ముగ్గురు విద్యార్థులు ఉదయం టిఫిన్ చేసి స్కూలుకు అని బయలుదేరారు. కానీ వారు స్కూలుకు హాజరు కాలేదు. ఆ విషయం వార్డెన్కు కూడా తెలియదు. అనుమానాస్పదంగా రైల్వేస్టేషన్లో ఉండగా జీఆర్పీ కానిస్టేబుల్ గమనించారు.
Fri, Jul 04 2025 03:58 AM -
ఇసుక రీచ్లలో లారీలు నడపలేం
ప్రత్తిపాడు: అధికారుల వేధింపులు తాళలేమని, ఇసుక రీచ్లలో లారీలు నడపలేమని లారీ ఓనర్లు, డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. గుంటూరు అమరావతి రోడ్లోని హోసన్నా మందిరం సమీపంలో లారీలను నిలిపివేసి జిల్లా లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.
Fri, Jul 04 2025 03:58 AM -
అమ్మకానికి ‘సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ’
● ప్రైవేటు సెక్యూరిటీ గార్డు పోస్టుల నియామకాలకు వసూళ్లు ● ఒక్కో ఔట్సోర్సింగ్ ఉద్యోగానికి రూ.1.50 లక్షలు ! ● డబ్బులు ఇచ్చినా ఉద్యోగం రాక ఓ యువకుడి ఆత్మహత్య ● సదరు ఏజెన్సీపై చర్యలు చేపట్టని సింగరేణి అధికారులు నా చావుకు వారే కారణంFri, Jul 04 2025 03:56 AM -
‘డ్రాగన్’ కాసులు!
ఏడెకరాల రాళ్ల భూమిలో రైతు వెంకటేశ్వరరావు ప్రయోగం ● నాటిన 20 నెలల్లో ప్రారంభమైన డ్రాగన్ పండ్ల దిగుబడి ● తొలి కాతలో ఎకరాకు ఐదు టన్నుల కాయలు ● టన్ను డ్రాగన్ పండ్లకు రూ. లక్ష ఆదాయంFri, Jul 04 2025 03:56 AM -
‘రివర్సైడ్’కు ఆదరణ కరువు
గోదావరి నదీ తీరంలోని
విడిది కుటీరాల తొలగింపు
Fri, Jul 04 2025 03:56 AM -
ఉన్నతంగా రాణించాలి
బూర్గంపాడు: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నతంగా రాణించాలని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ అన్నారు. బూర్గంపాడులోని సరస్వతి శిశుమందిర్ను గురువారం ఆయన సందర్శించారు. పాఠశాలలోని వసతులను పరిశీలించారు. విద్యార్థులతో, పాఠశాల నిర్వహకులతో మాట్లాడారు.
Fri, Jul 04 2025 03:56 AM -
నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి
దమ్మపేట : అశ్వారావుపేట నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. గురువారం మండలంలోని గండుగులపల్లి నివాసంలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారేతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Fri, Jul 04 2025 03:56 AM -
కిష్టారంలో ‘చావు’ కష్టాలు
టేకులపల్లి: మండల పరిధిలోని కిష్టారం గ్రామంలో అంతిమ సంస్కారాలకు తిప్పలు తప్పడంలేదు. గ్రామానికి చెందిన కొర్స నర్సయ్య బుధవారం మృతి చెందాడు. శ్మశాన వాటిక ముర్రేడు వాగు అవతల వైపు ఉంది. దీంతో గురువారం దహనసంస్కారాలు చేసేందుకు వాగు దాటి వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు.
Fri, Jul 04 2025 03:56 AM -
ప్రజలను వంచించిన చంద్రబాబు
భట్టిప్రోలు (కొల్లూరు): ప్రజలను మోసగించడంలో చంద్రబాబు మాత్రమే అతిపెద్ద మోసగాడని బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు.
Fri, Jul 04 2025 03:56 AM
-
" />
తల్లి ఆశీస్సులతోనే ఉన్నత పదవి
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ● ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులుFri, Jul 04 2025 03:58 AM -
జోగినాయుడుకు మాజీ సీఎం జగన్ ఫోన్లో పరామర్శ
నాతవరం: సినీ నటుడు, రాష్ట్ర క్రియేటివిటీ కల్చర్ కమిషన్ క్రియేటివ్ మాజీ హెడ్ ఎల్.జోగినాయుడును మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రగాఢ సంతాపం తెలిపి మనోధైర్యం కల్పించారు.
Fri, Jul 04 2025 03:58 AM -
పట్టాలెక్కిన రైల్వేవన్ యాప్ !
రాజంపేట : భారతీయ రైల్వే ప్రయాణికులకు అన్ని రకాల సేవలందించేందుకు రైల్వేవన్యాప్ను రైల్వేశాఖ పట్టాలెక్కించింది. రైల్వేల ద్వారా మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు ఒకే యాప్ను డిజైన్ చేసింది. ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చింది.
Fri, Jul 04 2025 03:58 AM -
బుద్ధుడి విగ్రహ ధ్వంసంపై నిరసన
రాయచోటి టౌన్ : మదనపల్లె రూరల్ పరిధి అంకిశెట్టిపల్లె సమీపంలోని బుద్ధుడి కొండపై ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహం ధ్వంసంపై రాయచోటిలో నిరసన చేపట్టారు.
Fri, Jul 04 2025 03:58 AM -
కునుకు లేదు
చినుకు పడితే..అసెంబ్లీలో చర్చిస్తానన్న
పోలవరం ఎమ్మెల్యే..
Fri, Jul 04 2025 03:58 AM -
ఫలించిన ‘అంగన్వాడీ బాట’
● కొత్తగా 13,760 మంది చిన్నారుల చేరిక ● ఐదేళ్లు నిండిన 6,154 మంది పాఠశాలల్లో చేరిక ● టీచర్ పోస్టులు భర్తీ చేస్తే మరింతమంది చేరే అవకాశంFri, Jul 04 2025 03:58 AM -
సీలింగ్ భూముల స్వాధీనం
ఖమ్మంఅర్బన్: సీలింగ్ భూములను లబ్ధిదారులు సాగు చేసుకోకుండా ఇతరులకు అమ్ముకున్నట్లు తేలడంతో స్వాధీనం చేసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు.
Fri, Jul 04 2025 03:58 AM -
విషజ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
Fri, Jul 04 2025 03:58 AM -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన సమర్పించి హారతి, మంత్రపుష్పం సమర్పించారు.
Fri, Jul 04 2025 03:58 AM -
యూరియా కోసం పడిగాపులు
ఇల్లెందు: పట్టణంలోని మార్కెట్ యార్డులో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు యూరియా వేసేందుకు వస్తుండడంతో మార్కెట్లోని యూరియా విక్రయ కేంద్రం కిటకిటలాడుతోంది. గురువారం రెండు లారీల యూరి యాను రైతులు కొనుగోలు చేశారు.
Fri, Jul 04 2025 03:58 AM -
ప్రజలకు నిత్యం అండగా ఉండాలి
కొత్తగూడెంటౌన్: భారీ వర్షాలు కురుస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో, అండగా ఉండాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. డీడీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ అధికారులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ..
Fri, Jul 04 2025 03:58 AM -
రైళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు
గంజాయి చాక్లెట్ల బ్యాగు గుర్తించిన పోలీస్ జాగిలం
Fri, Jul 04 2025 03:58 AM -
76 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
చేబ్రోలు: నిబంధనలకు విరుద్ధంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను విజిలెన్స్ అధికారులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.
Fri, Jul 04 2025 03:58 AM -
చెవులకు చిల్లు.. గుండె గుభేల్..!
పట్నంబజారు: గుంటూరు నగరం వాహనాల రణగొణ ధ్వనులతో హోరెత్తుతోంది. నగరంలో సుమారు 2 లక్షలకుపైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాటిలో బుల్లెట్ల సంఖ్య 40 వేలకు పైమాటే.
Fri, Jul 04 2025 03:58 AM -
ఎల్ఐసీని బలహీనపరచడం తగదు
కొరిటెపాడు(గుంటూరు): ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీని బలహీనపరిచే విధానాలను ప్రభుత్వం విడనాడాలని సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి జి.కిషోర్కుమార్ డిమాండ్ చేశారు.
Fri, Jul 04 2025 03:58 AM -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
తాడికొండ: పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంపైన్ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్
Fri, Jul 04 2025 03:58 AM -
హాస్టల్ వార్డెన్కు విద్యార్థుల అప్పగింత
తెనాలి రూరల్: సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటున్న ముగ్గురు విద్యార్థులు ఉదయం టిఫిన్ చేసి స్కూలుకు అని బయలుదేరారు. కానీ వారు స్కూలుకు హాజరు కాలేదు. ఆ విషయం వార్డెన్కు కూడా తెలియదు. అనుమానాస్పదంగా రైల్వేస్టేషన్లో ఉండగా జీఆర్పీ కానిస్టేబుల్ గమనించారు.
Fri, Jul 04 2025 03:58 AM -
ఇసుక రీచ్లలో లారీలు నడపలేం
ప్రత్తిపాడు: అధికారుల వేధింపులు తాళలేమని, ఇసుక రీచ్లలో లారీలు నడపలేమని లారీ ఓనర్లు, డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. గుంటూరు అమరావతి రోడ్లోని హోసన్నా మందిరం సమీపంలో లారీలను నిలిపివేసి జిల్లా లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.
Fri, Jul 04 2025 03:58 AM -
అమ్మకానికి ‘సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ’
● ప్రైవేటు సెక్యూరిటీ గార్డు పోస్టుల నియామకాలకు వసూళ్లు ● ఒక్కో ఔట్సోర్సింగ్ ఉద్యోగానికి రూ.1.50 లక్షలు ! ● డబ్బులు ఇచ్చినా ఉద్యోగం రాక ఓ యువకుడి ఆత్మహత్య ● సదరు ఏజెన్సీపై చర్యలు చేపట్టని సింగరేణి అధికారులు నా చావుకు వారే కారణంFri, Jul 04 2025 03:56 AM -
‘డ్రాగన్’ కాసులు!
ఏడెకరాల రాళ్ల భూమిలో రైతు వెంకటేశ్వరరావు ప్రయోగం ● నాటిన 20 నెలల్లో ప్రారంభమైన డ్రాగన్ పండ్ల దిగుబడి ● తొలి కాతలో ఎకరాకు ఐదు టన్నుల కాయలు ● టన్ను డ్రాగన్ పండ్లకు రూ. లక్ష ఆదాయంFri, Jul 04 2025 03:56 AM -
‘రివర్సైడ్’కు ఆదరణ కరువు
గోదావరి నదీ తీరంలోని
విడిది కుటీరాల తొలగింపు
Fri, Jul 04 2025 03:56 AM -
ఉన్నతంగా రాణించాలి
బూర్గంపాడు: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నతంగా రాణించాలని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ అన్నారు. బూర్గంపాడులోని సరస్వతి శిశుమందిర్ను గురువారం ఆయన సందర్శించారు. పాఠశాలలోని వసతులను పరిశీలించారు. విద్యార్థులతో, పాఠశాల నిర్వహకులతో మాట్లాడారు.
Fri, Jul 04 2025 03:56 AM -
నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి
దమ్మపేట : అశ్వారావుపేట నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. గురువారం మండలంలోని గండుగులపల్లి నివాసంలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారేతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Fri, Jul 04 2025 03:56 AM -
కిష్టారంలో ‘చావు’ కష్టాలు
టేకులపల్లి: మండల పరిధిలోని కిష్టారం గ్రామంలో అంతిమ సంస్కారాలకు తిప్పలు తప్పడంలేదు. గ్రామానికి చెందిన కొర్స నర్సయ్య బుధవారం మృతి చెందాడు. శ్మశాన వాటిక ముర్రేడు వాగు అవతల వైపు ఉంది. దీంతో గురువారం దహనసంస్కారాలు చేసేందుకు వాగు దాటి వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు.
Fri, Jul 04 2025 03:56 AM -
ప్రజలను వంచించిన చంద్రబాబు
భట్టిప్రోలు (కొల్లూరు): ప్రజలను మోసగించడంలో చంద్రబాబు మాత్రమే అతిపెద్ద మోసగాడని బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు.
Fri, Jul 04 2025 03:56 AM