-
మోంథా దెబ్బకు కోతకు గురైన తీరం
పర్యాటకులకు అనుమతి లేదుMon, Nov 03 2025 06:56 AM -
" />
11 ఏళ్లకే 100 కూచిపూడి నాట్య ప్రదర్శనలు
భట్టిప్రోలు: పిట్ట కొంచెం కూత ఘనం అనే చందాన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 7వ తరగతి విద్యార్థిని బిట్రా సహిత 11 ఏళ్ల వయసులో 100 కూచిపూడి నాట్య ప్రదర్శనలు పూర్తిచేసింది.
Mon, Nov 03 2025 06:56 AM -
మల్లేశ్వరస్వామి ఆలయంలో కార్తిక సందడి
పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కళకళలాడింది. ఆలయ ప్రాంగణం కార్తిక దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది.
Mon, Nov 03 2025 06:56 AM -
రూ. 300 కోట్ల మేర నష్టం
జిల్లాలో వరద నష్టం పక్కన బెడితే ఈ రెండు నియోజకవర్గాల్లో నీటిలో మునిగిన వరి సాగుకు రైతులు ఎకరాలకు రూ. 25 వేల చొప్పున రూ. 150 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. దిగుబడి ఎకరాకు మరో రూ. 25 వేలు అనుకుంటే రైతులు రూ. 300 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది.
Mon, Nov 03 2025 06:56 AM -
సహకార వ్యవస్థ బలోపేతంతోనే మానవాళి మనుగడ
కొరిటెపాడు: సహకార వ్యవస్థ బలోపేతంతోనే మానవాళి మనుగడ సాధ్యమని ది విశాఖపట్నం కో ఆపరేటీవ్ బ్యాంకు లిమిటెడ్ డైరెక్టర్స్ పి.వి.మల్లికార్జునరావు, సీహెచ్.రామారావు, చిన్నం కోటేశ్వరరావులు పేర్కొన్నారు.
Mon, Nov 03 2025 06:56 AM -
తప్పిపోయిన బాలురు కన్నవారి చెంతకు..
అడ్డంకి: స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలురు కనిపించకపోవడంతో శనివారం కేసు నమోదైంది. 24 గంటల్లో పోలీసులు తప్పిపోయిన బాలురను వెతికి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. వివరాలు..
Mon, Nov 03 2025 06:56 AM -
తక్షణ చర్యలతో అరటికి రక్షణ
కొల్లిపర: మోంథా తుపాను ప్రభావంతో వీచిన ఈదురు గాలులకు అరటి తోటలు భారీగా దెబ్బతిన్నాయి. ఎక్కువ శాతం మండలంలో అరటి గెలలు ఉన్న పంటపై అధికంగా ప్రభావం చూపింది.
Mon, Nov 03 2025 06:56 AM -
" />
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ఫిరంగిపురం: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వేములూరిపాడు గ్రామానికి చెందిన షేక్ అసదుల్లా(52) కొండరాయి పనిచేస్తుంటాడు.
Mon, Nov 03 2025 06:56 AM -
బ్రాహ్మణుల అభ్యున్నతిలో ఉద్యోగుల పాత్ర కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: బ్రాహ్మణ సమాజ అభ్యున్నతిలో బ్రాహ్మణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి కీలక పాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ప్రసాద్ అన్నారు.
Mon, Nov 03 2025 06:56 AM -
తీరంలో సముద్రస్నానాలు నిలిపివేత
రేపల్లె: మోంథా తుఫాన్ ప్రభావంతో సముద్రం కోతకు గురైందని, తీరంలో సముద్రస్నానాన్ని నిషేధించినట్లు రేపల్లె డీఎస్పీ ఆవుల సాంబశివరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డివిజన్లోని నిజాంపట్నం, దిండి పరిశావారిపాలెం, నక్షత్రనగర్లలో బీచ్లను మూసివేసినట్లు పేర్కొన్నారు.
Mon, Nov 03 2025 06:56 AM -
సినీ నటులపై చర్యలు కోరుతూ ఆందోళన
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కొరియోగ్రాఫర్ శష్టి వర్మ, సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు షేక్ కరీం డిమాండ్ చేశారు.
Mon, Nov 03 2025 06:56 AM -
పెరుగుతున్న సిరిముడులు!
● అయ్యప్ప మాలధారణకు తరగని ఆదరణ
● ఏటేటా ఎక్కువవుతున్న దీక్షాధారులు
● ఆర్టీసీకి, రైల్వేకు సమకూరుతున్న ఆదాయం
●
Mon, Nov 03 2025 06:56 AM -
డీఎస్సీ ఎంపికలో అన్యాయం
చీపురుపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ ఎంపికలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని చీపురుపల్లి మండలంలోని వంగపల్లిపేటకు చెందిన బాడీబిల్డర్ రెడ్డి లక్ష్మునాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
Mon, Nov 03 2025 06:56 AM -
తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యమే
రాష్ట్రంలో ప్రజలకే కాదు.. ఆలయాల్లో భక్తులకూ భద్రత కరువైంది● కాశీబుగ్గ ఘటనలో మృతులకు
రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి
● ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ నేతల
Mon, Nov 03 2025 06:56 AM -
చరిత్రలో ఇదే మొదటిసారి..
వసూళ్ల ‘వాణిజ్యం’లో వీరిదే హవాఅటెండ్ల దందా ఇలా..
అధికారులూ ఏం తక్కువ కాదు..
బదిలీలు లేకపోవటమే కారణమా?
వాణిజ్య పన్నుల శాఖలో
Mon, Nov 03 2025 06:56 AM -
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్కు మరో ముగ్గురు డీసీపీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్కు మరో ముగ్గురు డీసీపీలు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఐపీఎస్ల బదిలీల్లో భాగంగా కృష్ణకాంత్ పటేల్ను విజయవాడ సిటీ డెప్యూటీ కమిషనర్గా, షేక్ షిరీన్ బేగంను ట్రాఫిక్ డీసీపీగా నియమించారు.
Mon, Nov 03 2025 06:56 AM -
భక్తుల్లేకుండా కోటి దీపోత్సవం
ప్రభుత్వ ఆదేశాలతో ఇంద్రకీలాద్రి దేవస్థాన నిర్ణయంMon, Nov 03 2025 06:56 AM -
అవినీతిపై పోరాటానికి ముందుకు రావాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజాభివృద్ధికి అవినీతి అవరోధంగా ఉందని, దాన్ని పారదోలాల్సిన అవసరం ఉందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ అన్నారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్–2025లో భాగంగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు.
Mon, Nov 03 2025 06:56 AM -
" />
గొంతు వినపడకూడదనే అరెస్ట్
లిక్కర్ స్కామ్లో జోగి రమేష్కు ఎలాంటి సంబంధం లేదు. ఎలాగైనా రమే ష్ను అరెస్ట్ చేయాలని, తప్పుడు కేసులు పెట్టి కాశీబుగ్గ విషయాన్ని డైవర్ట్ చేయాలని అరెస్ట్ చేశారు.
Mon, Nov 03 2025 06:54 AM -
కిడ్నీవ్యాధితో వృద్ధుడి మృతి
తిరువూరు: ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం శివారు దీప్లానగర్ తండాలో కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ ఆదివారం జరపల మంగ్యా (60) మృతి చెందాడు.
Mon, Nov 03 2025 06:54 AM -
ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్
పాయకాపురం(విజయవాడ రూరల్): క్యోఇకు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్ –2025 శాంతినగర్ లోని కరాటే డోజోలో ఆదివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో వివిధ జిల్లాల నుంచి 200 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.
Mon, Nov 03 2025 06:54 AM -
సర్కారు కొర్రీ.. రైతన్న వర్రీ..
కంకిపాడు: కూటమి సర్కారు రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలు ఈ ఆరోపణలు, విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. ఆపదలో ఆదుకోవాల్సిన సర్కారు నిర్లక్ష్యం కనబర్చటంతో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు.
Mon, Nov 03 2025 06:54 AM -
సుబ్రహ్మణ్యేశ్వరుని ఆదాయం రూ. 9.25 లక్షలు
మోపిదేవి:శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆదివారం ఒక్కరోజు ఆదాయం రూ. 9,25,419 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. సేవా టిక్కెట్ల ద్వారా రూ. 4,89,208, లడ్డూ ప్రసాదం రూ.2,30,820, నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా రూ.
Mon, Nov 03 2025 06:54 AM -
గౌరవ వేతనం ఏదీ?
ఏలూరు (ఆర్ఆర్పేట) : మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజన్లు 9 నెలలుగా గౌరవ వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. వీరు నిత్యం మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తూ ముస్లింలలో ఆధ్మాత్మి క చింతన పెంచుతున్నారు.
Mon, Nov 03 2025 06:54 AM
-
విశ్వవిజేతగా భారత్.. ముంబైలో మురిపించిన మహిళల జట్టు (ఫొటోలు)
Mon, Nov 03 2025 06:56 AM -
మోంథా దెబ్బకు కోతకు గురైన తీరం
పర్యాటకులకు అనుమతి లేదుMon, Nov 03 2025 06:56 AM -
" />
11 ఏళ్లకే 100 కూచిపూడి నాట్య ప్రదర్శనలు
భట్టిప్రోలు: పిట్ట కొంచెం కూత ఘనం అనే చందాన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 7వ తరగతి విద్యార్థిని బిట్రా సహిత 11 ఏళ్ల వయసులో 100 కూచిపూడి నాట్య ప్రదర్శనలు పూర్తిచేసింది.
Mon, Nov 03 2025 06:56 AM -
మల్లేశ్వరస్వామి ఆలయంలో కార్తిక సందడి
పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కళకళలాడింది. ఆలయ ప్రాంగణం కార్తిక దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది.
Mon, Nov 03 2025 06:56 AM -
రూ. 300 కోట్ల మేర నష్టం
జిల్లాలో వరద నష్టం పక్కన బెడితే ఈ రెండు నియోజకవర్గాల్లో నీటిలో మునిగిన వరి సాగుకు రైతులు ఎకరాలకు రూ. 25 వేల చొప్పున రూ. 150 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. దిగుబడి ఎకరాకు మరో రూ. 25 వేలు అనుకుంటే రైతులు రూ. 300 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది.
Mon, Nov 03 2025 06:56 AM -
సహకార వ్యవస్థ బలోపేతంతోనే మానవాళి మనుగడ
కొరిటెపాడు: సహకార వ్యవస్థ బలోపేతంతోనే మానవాళి మనుగడ సాధ్యమని ది విశాఖపట్నం కో ఆపరేటీవ్ బ్యాంకు లిమిటెడ్ డైరెక్టర్స్ పి.వి.మల్లికార్జునరావు, సీహెచ్.రామారావు, చిన్నం కోటేశ్వరరావులు పేర్కొన్నారు.
Mon, Nov 03 2025 06:56 AM -
తప్పిపోయిన బాలురు కన్నవారి చెంతకు..
అడ్డంకి: స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలురు కనిపించకపోవడంతో శనివారం కేసు నమోదైంది. 24 గంటల్లో పోలీసులు తప్పిపోయిన బాలురను వెతికి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. వివరాలు..
Mon, Nov 03 2025 06:56 AM -
తక్షణ చర్యలతో అరటికి రక్షణ
కొల్లిపర: మోంథా తుపాను ప్రభావంతో వీచిన ఈదురు గాలులకు అరటి తోటలు భారీగా దెబ్బతిన్నాయి. ఎక్కువ శాతం మండలంలో అరటి గెలలు ఉన్న పంటపై అధికంగా ప్రభావం చూపింది.
Mon, Nov 03 2025 06:56 AM -
" />
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ఫిరంగిపురం: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వేములూరిపాడు గ్రామానికి చెందిన షేక్ అసదుల్లా(52) కొండరాయి పనిచేస్తుంటాడు.
Mon, Nov 03 2025 06:56 AM -
బ్రాహ్మణుల అభ్యున్నతిలో ఉద్యోగుల పాత్ర కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: బ్రాహ్మణ సమాజ అభ్యున్నతిలో బ్రాహ్మణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి కీలక పాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ప్రసాద్ అన్నారు.
Mon, Nov 03 2025 06:56 AM -
తీరంలో సముద్రస్నానాలు నిలిపివేత
రేపల్లె: మోంథా తుఫాన్ ప్రభావంతో సముద్రం కోతకు గురైందని, తీరంలో సముద్రస్నానాన్ని నిషేధించినట్లు రేపల్లె డీఎస్పీ ఆవుల సాంబశివరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డివిజన్లోని నిజాంపట్నం, దిండి పరిశావారిపాలెం, నక్షత్రనగర్లలో బీచ్లను మూసివేసినట్లు పేర్కొన్నారు.
Mon, Nov 03 2025 06:56 AM -
సినీ నటులపై చర్యలు కోరుతూ ఆందోళన
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కొరియోగ్రాఫర్ శష్టి వర్మ, సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు షేక్ కరీం డిమాండ్ చేశారు.
Mon, Nov 03 2025 06:56 AM -
పెరుగుతున్న సిరిముడులు!
● అయ్యప్ప మాలధారణకు తరగని ఆదరణ
● ఏటేటా ఎక్కువవుతున్న దీక్షాధారులు
● ఆర్టీసీకి, రైల్వేకు సమకూరుతున్న ఆదాయం
●
Mon, Nov 03 2025 06:56 AM -
డీఎస్సీ ఎంపికలో అన్యాయం
చీపురుపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ ఎంపికలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని చీపురుపల్లి మండలంలోని వంగపల్లిపేటకు చెందిన బాడీబిల్డర్ రెడ్డి లక్ష్మునాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
Mon, Nov 03 2025 06:56 AM -
తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యమే
రాష్ట్రంలో ప్రజలకే కాదు.. ఆలయాల్లో భక్తులకూ భద్రత కరువైంది● కాశీబుగ్గ ఘటనలో మృతులకు
రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి
● ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ నేతల
Mon, Nov 03 2025 06:56 AM -
చరిత్రలో ఇదే మొదటిసారి..
వసూళ్ల ‘వాణిజ్యం’లో వీరిదే హవాఅటెండ్ల దందా ఇలా..
అధికారులూ ఏం తక్కువ కాదు..
బదిలీలు లేకపోవటమే కారణమా?
వాణిజ్య పన్నుల శాఖలో
Mon, Nov 03 2025 06:56 AM -
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్కు మరో ముగ్గురు డీసీపీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్కు మరో ముగ్గురు డీసీపీలు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఐపీఎస్ల బదిలీల్లో భాగంగా కృష్ణకాంత్ పటేల్ను విజయవాడ సిటీ డెప్యూటీ కమిషనర్గా, షేక్ షిరీన్ బేగంను ట్రాఫిక్ డీసీపీగా నియమించారు.
Mon, Nov 03 2025 06:56 AM -
భక్తుల్లేకుండా కోటి దీపోత్సవం
ప్రభుత్వ ఆదేశాలతో ఇంద్రకీలాద్రి దేవస్థాన నిర్ణయంMon, Nov 03 2025 06:56 AM -
అవినీతిపై పోరాటానికి ముందుకు రావాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజాభివృద్ధికి అవినీతి అవరోధంగా ఉందని, దాన్ని పారదోలాల్సిన అవసరం ఉందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ అన్నారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్–2025లో భాగంగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు.
Mon, Nov 03 2025 06:56 AM -
" />
గొంతు వినపడకూడదనే అరెస్ట్
లిక్కర్ స్కామ్లో జోగి రమేష్కు ఎలాంటి సంబంధం లేదు. ఎలాగైనా రమే ష్ను అరెస్ట్ చేయాలని, తప్పుడు కేసులు పెట్టి కాశీబుగ్గ విషయాన్ని డైవర్ట్ చేయాలని అరెస్ట్ చేశారు.
Mon, Nov 03 2025 06:54 AM -
కిడ్నీవ్యాధితో వృద్ధుడి మృతి
తిరువూరు: ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం శివారు దీప్లానగర్ తండాలో కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ ఆదివారం జరపల మంగ్యా (60) మృతి చెందాడు.
Mon, Nov 03 2025 06:54 AM -
ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్
పాయకాపురం(విజయవాడ రూరల్): క్యోఇకు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్ –2025 శాంతినగర్ లోని కరాటే డోజోలో ఆదివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో వివిధ జిల్లాల నుంచి 200 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.
Mon, Nov 03 2025 06:54 AM -
సర్కారు కొర్రీ.. రైతన్న వర్రీ..
కంకిపాడు: కూటమి సర్కారు రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలు ఈ ఆరోపణలు, విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. ఆపదలో ఆదుకోవాల్సిన సర్కారు నిర్లక్ష్యం కనబర్చటంతో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు.
Mon, Nov 03 2025 06:54 AM -
సుబ్రహ్మణ్యేశ్వరుని ఆదాయం రూ. 9.25 లక్షలు
మోపిదేవి:శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆదివారం ఒక్కరోజు ఆదాయం రూ. 9,25,419 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. సేవా టిక్కెట్ల ద్వారా రూ. 4,89,208, లడ్డూ ప్రసాదం రూ.2,30,820, నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా రూ.
Mon, Nov 03 2025 06:54 AM -
గౌరవ వేతనం ఏదీ?
ఏలూరు (ఆర్ఆర్పేట) : మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజన్లు 9 నెలలుగా గౌరవ వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. వీరు నిత్యం మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తూ ముస్లింలలో ఆధ్మాత్మి క చింతన పెంచుతున్నారు.
Mon, Nov 03 2025 06:54 AM
