-
వ్యాపార అవకాశాలపై కంపెనీల ధీమా
న్యూఢిల్లీ: వ్యయాలు తగ్గుతున్న నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి.
-
టీసీఎస్ ఉద్యోగులకు వేతన పెంపు షురూ
న్యూఢిల్లీ: టీసీఎస్ తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. జూనియర్ లెవల్ నుంచి మధ్య స్థాయి ఉద్యోగుల వరకు 80 శాతం సిబ్బందికి సెప్టెంబర్ 1 నుంచి వేతన పెంపులను అమలు చేయనున్నట్టు సమాచారం ఇచ్చింది.
Thu, Aug 07 2025 06:34 AM -
పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఇండోసోల్
హైదరాబాద్: షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే ప్రణాళికల్లో ఉంది. రాబోయే కొన్నేళ్లలో రూ. 69,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
Thu, Aug 07 2025 06:29 AM -
5 కంపెనీలు ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఐదు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Thu, Aug 07 2025 06:23 AM -
ఫ్రాన్స్లో రగిలిన కార్చిచ్చు.. ఒకరి మృతి
పారిస్: దక్షిణ ఫ్రాన్స్లో కార్చిచ్చు వేగంగా వ్యాప్తి చెందుతోంది. స్పెయిన్ సరిహద్దులో అడవిలో నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో తొమ్మది మంది గాయపడ్డారు. ఒకరు గల్లంతయ్యారు.
Thu, Aug 07 2025 06:15 AM -
పార్లమెంట్లో వాయిదాల పర్వం
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి.
Thu, Aug 07 2025 06:10 AM -
'యాప్'రే బాప్
రాజమహేంద్రవరం రూరల్: టెన్త్ కనీస విద్యార్హతతో విధుల్లో చేరిన వారే అంగన్వాడీ కార్యకర్తలు. గ్రామీణ ప్రాంత కార్యకర్తల్లో అత్యధికులకు స్మార్ట్ ఫోన్ వినియోగం పూర్తి స్థాయిలో తెలియదు.
Thu, Aug 07 2025 06:09 AM -
బిహార్లో నివసిస్తున్న ట్రంప్ !!
సమస్తీపూర్: కుక్కలకూ నివాస ధృవీకరణ పత్రాలను జారీచేస్తున్న బిహార్ స్థానిక యంత్రాంగం ఈసారి వినూత్నంగా ట్రంప్కు రెసిడెన్సీ సర్టీఫికేట్ ఇస్తారని ఓ ఆకతాయి భావించాడు.
Thu, Aug 07 2025 06:05 AM -
శ్వేత పత్రాల ఆధారంగా సీబీఐ, ఈడీ దర్యాప్తు ఏంటి?
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో అక్రమాల వల్ల ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేత పత్రాల ఆధారంగా సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది.
Thu, Aug 07 2025 06:03 AM -
రష్యా–అమెరికా నిర్మాణాత్మక చర్చలు
మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధం ముగించే దిశగా రష్యాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నారు.
Thu, Aug 07 2025 05:58 AM -
ఎగుమతులపై ఎఫెక్ట్
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ మన ఎగుమతులను టార్గెట్ చేసుకున్నారు.
Thu, Aug 07 2025 05:58 AM -
డిప్యూటీ స్పీకర్ ఇలాకాలో.. దళితులపై పోలీసుల అమానుషం
ఉండి: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో దళితులపై అమానుష దాడి జరిగింది.
Thu, Aug 07 2025 05:51 AM -
హిమాచల్లో భారీ వరదలు
షిమ్లా: ఉత్తరాఖండ్తోపాటు పొరుగున ఉన్న హిమాచల్ప్రదేశ్నూ వరదలు ముంచెత్తి యాత్రికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
Thu, Aug 07 2025 05:50 AM -
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు టీడీపీ ఎమ్మెల్యే కిరికిరి
సాక్షి, అమరావతి/చిత్తూరు రూరల్: శాస్త్రాలు, సంప్రదాయాలు తరువాత.. ముందు నా మాట నెగ్గాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్.
Thu, Aug 07 2025 05:47 AM -
ప్రజలే కేంద్రంగా పారదర్శక పాలన
న్యూఢిల్లీ: ప్రజాసేవే పరమావధిగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో గత 11 ఏళ్లుగా పారదర్శక, స్పందించే, పౌరులే కేంద్రంగా ఉన్న పరిపాలనా విధానం కొనసాగుతోందని స్పష్టంచేశారు.
Thu, Aug 07 2025 05:44 AM -
విచ్చలవిడికి ‘పర్మిట్’!
మందు ఏరులై పారించాలి..! మద్యం ఆదాయం రూ.35 వేల కోట్లు దాటించాలి..! ఇదీ టార్గెట్! ఎంత భారీగా తిన్నా బకాసురుడి ఆకలి తీరనట్లుగా...
Thu, Aug 07 2025 05:41 AM -
రాష్ట్రంలో ఎక్కడైనా ఎకరం 99 పైసలకే
సాక్షి, అమరావతి: ఎకరం భూమి కేవలం 99 పైసలకే..! ఐటీ, ఐటీ అధారిత కంపెనీలకు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇదే ధరకు భూముల కేటాయింపు!!
Thu, Aug 07 2025 05:34 AM -
మోదీ చేతుల్ని ట్రంప్ కట్టిపడేశారు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ వస్తువులపై దిగుమతి సుంకాల సుత్తితో మోదుతానని మొత్తుకుంటున్నా మోదీ మౌనం వహించడం వెనుక అక్రమ వ్యాపార సంబంధాలు దాగున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రమైన వి
Thu, Aug 07 2025 05:31 AM -
ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: శు.త్రయోదశి ప.1.27 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: పూర్వాషాఢ ప.2.09 వరకు, తద
Thu, Aug 07 2025 05:31 AM -
జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమికి షాక్
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమికి వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. కౌన్సిల్లో కూటమికి పూర్తి ఆధిక్యత ఉన్నా..
Thu, Aug 07 2025 05:27 AM -
బిహార్లో తొలగించిన ఓటర్ల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ వ్యవహారం సుప్రీంకోర్టుకెక్కింది.
Thu, Aug 07 2025 05:25 AM -
అక్రమ నిర్బంధాలను సహించం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత తురకా కిశోర్ అరెస్ట్, రిమాండ్ విషయంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Thu, Aug 07 2025 05:21 AM -
ఇంట్రెస్ట్ పోయింది!
అమెరికాలో ఇది ‘ఆటమ్ / ఫాల్’ అడ్మిషన్ల సీజన్. యూనివర్సిటీల ప్రాంగణాలన్నీ అంతర్జాతీయ విద్యార్థులతో కళకళలాడాల్సిన సమయం. కానీ ఈ సెమిస్టర్లో (సెప్టెంబర్–అక్టోబర్–నవంబర్) తరగతి గదులు వెలవెలబోనున్నాయి. అందుకు కారణం.. మారిన నిబంధనలు, నిరంతర అంతరాయాలు!
Thu, Aug 07 2025 05:13 AM -
కొనసాగుతున్న ముమ్మర గాలింపు
ఉత్తరకాశీ(ఉత్తరాఖండ్): ఎగువ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్(మేఘ విస్ఫోటనం) కారణంగా ఖీర్గంగా నదీ ప్రవాహం ఉప్పొంగి దిగువన ధరాలీ గ్రామా న్ని బురద ముంచెత్తడంతో అందులో కూరుకు పోయిన వారి జాడ కోసం యుద్ధప్రాతిపదికన గా లి
Thu, Aug 07 2025 05:13 AM
-
వ్యాపార అవకాశాలపై కంపెనీల ధీమా
న్యూఢిల్లీ: వ్యయాలు తగ్గుతున్న నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి.
Thu, Aug 07 2025 06:38 AM -
టీసీఎస్ ఉద్యోగులకు వేతన పెంపు షురూ
న్యూఢిల్లీ: టీసీఎస్ తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. జూనియర్ లెవల్ నుంచి మధ్య స్థాయి ఉద్యోగుల వరకు 80 శాతం సిబ్బందికి సెప్టెంబర్ 1 నుంచి వేతన పెంపులను అమలు చేయనున్నట్టు సమాచారం ఇచ్చింది.
Thu, Aug 07 2025 06:34 AM -
పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఇండోసోల్
హైదరాబాద్: షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే ప్రణాళికల్లో ఉంది. రాబోయే కొన్నేళ్లలో రూ. 69,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
Thu, Aug 07 2025 06:29 AM -
5 కంపెనీలు ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఐదు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Thu, Aug 07 2025 06:23 AM -
ఫ్రాన్స్లో రగిలిన కార్చిచ్చు.. ఒకరి మృతి
పారిస్: దక్షిణ ఫ్రాన్స్లో కార్చిచ్చు వేగంగా వ్యాప్తి చెందుతోంది. స్పెయిన్ సరిహద్దులో అడవిలో నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో తొమ్మది మంది గాయపడ్డారు. ఒకరు గల్లంతయ్యారు.
Thu, Aug 07 2025 06:15 AM -
పార్లమెంట్లో వాయిదాల పర్వం
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి.
Thu, Aug 07 2025 06:10 AM -
'యాప్'రే బాప్
రాజమహేంద్రవరం రూరల్: టెన్త్ కనీస విద్యార్హతతో విధుల్లో చేరిన వారే అంగన్వాడీ కార్యకర్తలు. గ్రామీణ ప్రాంత కార్యకర్తల్లో అత్యధికులకు స్మార్ట్ ఫోన్ వినియోగం పూర్తి స్థాయిలో తెలియదు.
Thu, Aug 07 2025 06:09 AM -
బిహార్లో నివసిస్తున్న ట్రంప్ !!
సమస్తీపూర్: కుక్కలకూ నివాస ధృవీకరణ పత్రాలను జారీచేస్తున్న బిహార్ స్థానిక యంత్రాంగం ఈసారి వినూత్నంగా ట్రంప్కు రెసిడెన్సీ సర్టీఫికేట్ ఇస్తారని ఓ ఆకతాయి భావించాడు.
Thu, Aug 07 2025 06:05 AM -
శ్వేత పత్రాల ఆధారంగా సీబీఐ, ఈడీ దర్యాప్తు ఏంటి?
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో అక్రమాల వల్ల ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేత పత్రాల ఆధారంగా సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది.
Thu, Aug 07 2025 06:03 AM -
రష్యా–అమెరికా నిర్మాణాత్మక చర్చలు
మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధం ముగించే దిశగా రష్యాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నారు.
Thu, Aug 07 2025 05:58 AM -
ఎగుమతులపై ఎఫెక్ట్
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ మన ఎగుమతులను టార్గెట్ చేసుకున్నారు.
Thu, Aug 07 2025 05:58 AM -
డిప్యూటీ స్పీకర్ ఇలాకాలో.. దళితులపై పోలీసుల అమానుషం
ఉండి: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో దళితులపై అమానుష దాడి జరిగింది.
Thu, Aug 07 2025 05:51 AM -
హిమాచల్లో భారీ వరదలు
షిమ్లా: ఉత్తరాఖండ్తోపాటు పొరుగున ఉన్న హిమాచల్ప్రదేశ్నూ వరదలు ముంచెత్తి యాత్రికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
Thu, Aug 07 2025 05:50 AM -
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు టీడీపీ ఎమ్మెల్యే కిరికిరి
సాక్షి, అమరావతి/చిత్తూరు రూరల్: శాస్త్రాలు, సంప్రదాయాలు తరువాత.. ముందు నా మాట నెగ్గాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్.
Thu, Aug 07 2025 05:47 AM -
ప్రజలే కేంద్రంగా పారదర్శక పాలన
న్యూఢిల్లీ: ప్రజాసేవే పరమావధిగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో గత 11 ఏళ్లుగా పారదర్శక, స్పందించే, పౌరులే కేంద్రంగా ఉన్న పరిపాలనా విధానం కొనసాగుతోందని స్పష్టంచేశారు.
Thu, Aug 07 2025 05:44 AM -
విచ్చలవిడికి ‘పర్మిట్’!
మందు ఏరులై పారించాలి..! మద్యం ఆదాయం రూ.35 వేల కోట్లు దాటించాలి..! ఇదీ టార్గెట్! ఎంత భారీగా తిన్నా బకాసురుడి ఆకలి తీరనట్లుగా...
Thu, Aug 07 2025 05:41 AM -
రాష్ట్రంలో ఎక్కడైనా ఎకరం 99 పైసలకే
సాక్షి, అమరావతి: ఎకరం భూమి కేవలం 99 పైసలకే..! ఐటీ, ఐటీ అధారిత కంపెనీలకు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇదే ధరకు భూముల కేటాయింపు!!
Thu, Aug 07 2025 05:34 AM -
మోదీ చేతుల్ని ట్రంప్ కట్టిపడేశారు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ వస్తువులపై దిగుమతి సుంకాల సుత్తితో మోదుతానని మొత్తుకుంటున్నా మోదీ మౌనం వహించడం వెనుక అక్రమ వ్యాపార సంబంధాలు దాగున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రమైన వి
Thu, Aug 07 2025 05:31 AM -
ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: శు.త్రయోదశి ప.1.27 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: పూర్వాషాఢ ప.2.09 వరకు, తద
Thu, Aug 07 2025 05:31 AM -
జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమికి షాక్
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమికి వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. కౌన్సిల్లో కూటమికి పూర్తి ఆధిక్యత ఉన్నా..
Thu, Aug 07 2025 05:27 AM -
బిహార్లో తొలగించిన ఓటర్ల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ వ్యవహారం సుప్రీంకోర్టుకెక్కింది.
Thu, Aug 07 2025 05:25 AM -
అక్రమ నిర్బంధాలను సహించం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత తురకా కిశోర్ అరెస్ట్, రిమాండ్ విషయంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Thu, Aug 07 2025 05:21 AM -
ఇంట్రెస్ట్ పోయింది!
అమెరికాలో ఇది ‘ఆటమ్ / ఫాల్’ అడ్మిషన్ల సీజన్. యూనివర్సిటీల ప్రాంగణాలన్నీ అంతర్జాతీయ విద్యార్థులతో కళకళలాడాల్సిన సమయం. కానీ ఈ సెమిస్టర్లో (సెప్టెంబర్–అక్టోబర్–నవంబర్) తరగతి గదులు వెలవెలబోనున్నాయి. అందుకు కారణం.. మారిన నిబంధనలు, నిరంతర అంతరాయాలు!
Thu, Aug 07 2025 05:13 AM -
కొనసాగుతున్న ముమ్మర గాలింపు
ఉత్తరకాశీ(ఉత్తరాఖండ్): ఎగువ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్(మేఘ విస్ఫోటనం) కారణంగా ఖీర్గంగా నదీ ప్రవాహం ఉప్పొంగి దిగువన ధరాలీ గ్రామా న్ని బురద ముంచెత్తడంతో అందులో కూరుకు పోయిన వారి జాడ కోసం యుద్ధప్రాతిపదికన గా లి
Thu, Aug 07 2025 05:13 AM -
.
Thu, Aug 07 2025 05:37 AM