-
గోదావరిలో వినాయక నిమజ్జనం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం వద్ద గోదావరిలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం 167 గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు.
-
దివంగత వైఎస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రత్యర్థులు సైతం శభాష్ అనిపించేలా పాలన సాగించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. భౌతికంగా దూరమైనా ఆయన ఇప్పటికీ తెలుగుజనం గుండెల్లో గుడి కట్టుకొన్నారు.
Tue, Sep 02 2025 07:12 AM -
బాపట్ల
మంగళవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025Tue, Sep 02 2025 07:12 AM -
13న జాతీయ లోక్అదాలత్
గుంటూరు లీగల్: ఈనెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేయడానికి ప్రయత్నం చేయాలని నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్.శరత్బాబు తెలిపారు.
Tue, Sep 02 2025 07:12 AM -
ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం
బాపట్ల: ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా అధికారులు బాధ్యతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
Tue, Sep 02 2025 07:12 AM -
పొదుపు మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
Tue, Sep 02 2025 07:12 AM -
ఎకై ్సజ్ అధికారిపై వేటు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాకు కేటాయించిన 19 బార్లకు మద్యం వ్యాపారులతో దరఖాస్తులు వేయించలేదన్న సాకుతో ఎకై ్సజ్ ఉన్నతాధికారులు బాపట్ల జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి వెంకటేశ్వర్లుపై వేటు వేశారు. కమిషనరేట్లో రిపోర్టు చేయాలంటూ సోమవారం ఆదేశించారు.
Tue, Sep 02 2025 07:12 AM -
గ్రానైట్ లారీలు స్వాధీనం
కారెంపూడి: గ్రానైట్ లోడ్తో వెళ్తున్న ఎనిమిది లారీలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేసి సరైన బిల్లులు లేకపోవడంతో వాటిని కారెంపూడి పోలీస్స్టేషన్ అధికారులకు ఆదివారం రాత్రి అప్పగించారు.
Tue, Sep 02 2025 07:12 AM -
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్లో పందిళ్లపల్లి విద్యార్థి ప్రతిభ
వేటపాలెం: రాష్ట్రస్థాయి ఫెన్సింగ్లో పందిళ్లపల్లి విద్యార్థి ప్రతిభ చాటాడు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం యతిన్ కార్తికేయ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించాడని హెచ్ఎం తలమల దీప్తి సోమవారం తెలిపారు.
Tue, Sep 02 2025 07:12 AM -
నిమజ్జనంలోనూ కూటమి రాజకీయ కుట్ర
చుండూరు(వేమూరు) : కూటమి నేతలు రాజకీయ కుట్రతో వినాయకుడి నిమజ్జనంలోనూ వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడి చేశారు. చుండూరు మండలంలోని కేన్పల్లిలో ఆదివారం నిర్వహించిన విగ్రహాం ఊరేగింపులో కూటమి నాయకులు రోడ్డు వద్ద కాపు కాసి దాడులకు పాల్పడ్డారు.
Tue, Sep 02 2025 07:12 AM -
మంత్రి ఎదుటే తమ్ముళ్ల బాహాబాహి
జే.పంగులూరు: నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. మంత్రిగారి ఇలాఖాలో పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏకంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముందే బాహాబాహికి దిగారు. వివరాల్లోకి వెళ్తే..
Tue, Sep 02 2025 07:12 AM -
గోవా సంస్కృతి బాపట్లకు తేవద్దు !
బాపట్ల టౌన్: పర్యాటకం, అధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన సూర్యలంక తీరంలో గోవా తరహాలో విష సంస్కృతి తీసుకు వస్తే చూస్తూ ఊరుకునేది లేదని శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామిజీ తెలిపారు.
Tue, Sep 02 2025 07:12 AM -
కక్షపూరితంగా తొలగించారు
పెదకూరపాడు : తనను కక్షపూరితంగా తొలగించారని శ్రీ సత్యసాయి స్వయం సహాయక సంఘ సభ్యురాలు మైనేని స్రవంతి వాపోయారు. తన భర్త మైనేని ప్రతాప్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
Tue, Sep 02 2025 07:12 AM -
" />
భర్త నుంచి ప్రాణహాని
నాకు తొమ్మిదేళ్ల కిందట కాకుమాను మండలం కొండపాటూరు గ్రామానికి చెందిన మామిడి పవన్తో వివాహం జరిగింది. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లి సమయంలో మా తల్లిదండ్రులు కట్నం, బంగారం ఇచ్చారు. పెళ్లి అయిన తర్వాత బిజినెస్ చేస్తానంటే భర్త మాటలు నమ్మాను.
Tue, Sep 02 2025 07:12 AM -
ఎయిడెడ్ అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు నింపిన మాణిక్యరావు
చిలకలూరిపేట: ఎయిడెడ్ అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత దివంగత ఎంజే మాణిక్యరావుకు దక్కుతుందని మాజీ ఎమెల్సీ కేఎస్ లక్ష్మణరావు చెప్పారు.
Tue, Sep 02 2025 07:12 AM -
బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
బాపట్లటౌన్: బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ తుషార్డూడీ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 57 మంది బాధితులు వచ్చి తమ సమస్యలను ఎస్పీకి వివరించారు.
Tue, Sep 02 2025 07:12 AM -
24 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో 24 మండలాల్లో వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 24 మండలాల పరిధిలో 6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.
Tue, Sep 02 2025 07:10 AM -
హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయండి
పుట్లూరు: హామీలు అమలు చేయకపోవడంపై కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే నిలదీయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ శైలజా నాథ్, కేతారెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు.
Tue, Sep 02 2025 07:10 AM -
టీడీపీ వర్గీయుల దౌర్జన్యం
● వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ప్రహరీ ధ్వంసం
● అడ్డొచ్చిన వారిపై దాడి
Tue, Sep 02 2025 07:10 AM -
కనికరించండి సారూ
అనంతపురం అర్బన్: కనికరించి.. కరుణ చూపండి అంటూ అధికారులను ప్రజలు వేడుకున్నారు.
Tue, Sep 02 2025 07:10 AM -
డీజే సౌండ్.. గుండెపోటుతో కార్మికుడి మృతి
రాయదుర్గం టౌన్: వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే సౌండ్ కారణంగా స్థానిక మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుడు పూలకుంట శ్రీనివాసులు (36) గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
Tue, Sep 02 2025 07:10 AM -
తల్ సైనిక్ క్యాంప్నకు ఎంపిక
గుంతకల్లు టౌన్: ఢిల్లీ వేదికగా జాతీయ స్థాయిలో జరిగే తల్ సైనిక్ క్యాంప్నకు గుంతకల్లులోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్ హెచ్.మల్లికార్జున ఎంపికయ్యాడు.
Tue, Sep 02 2025 07:10 AM -
నాలుగు కళ్ల సీతాకోక చిలుక ప్రత్యక్షం
రాప్తాడు: మండలంలోని మరూరు గ్రామంలో నాలుగు కళ్ల సీతాకోక చిలుక ప్రత్యక్షమైంది. గ్రామం నుంచి ధర్మవరానికి వెళ్లే మార్గంలో ఉన్న కుళ్లాయప్ప హోటల్ వద్ద కనిపించిన సీతాకోక చిలుక రెక్కలపై నాలుగు కళ్లు ఉండడంతో జనం ఆసక్తిగా గమనించారు. తమ మొబైల్స్లో ఫొటోలు తీసేందుకు పోటీ పడ్డారు.
Tue, Sep 02 2025 07:10 AM -
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం
కర్నూలు(టౌన్): అఽధికారం కోసం అబద్దాలు చెప్పిన సీఎం చంద్రబాబును నిలదీద్దామంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి పిలుపు నిచ్చారు.
Tue, Sep 02 2025 07:10 AM -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే టీచర్ ఉద్యోగం కోల్పోయా
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వం, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ(ఎస్కేయూ) నిర్లక్ష్యం వల్ల తాను టీచర్ పోస్టుకు ఎంపికయ్యే అవకాశాన్ని కోల్పోయానని డీఎస్సీ–25లో స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ) ఫిజికల్ ఎడ్యుకేషన్లో జిల్లాలో 14వ ర్యాంకు సాధించిన దాసరి మహేష్కుమార్ ఆవేదన వ్యక్తంచే
Tue, Sep 02 2025 07:10 AM
-
గోదావరిలో వినాయక నిమజ్జనం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం వద్ద గోదావరిలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం 167 గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు.
Tue, Sep 02 2025 07:12 AM -
దివంగత వైఎస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రత్యర్థులు సైతం శభాష్ అనిపించేలా పాలన సాగించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. భౌతికంగా దూరమైనా ఆయన ఇప్పటికీ తెలుగుజనం గుండెల్లో గుడి కట్టుకొన్నారు.
Tue, Sep 02 2025 07:12 AM -
బాపట్ల
మంగళవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025Tue, Sep 02 2025 07:12 AM -
13న జాతీయ లోక్అదాలత్
గుంటూరు లీగల్: ఈనెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేయడానికి ప్రయత్నం చేయాలని నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్.శరత్బాబు తెలిపారు.
Tue, Sep 02 2025 07:12 AM -
ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం
బాపట్ల: ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా అధికారులు బాధ్యతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
Tue, Sep 02 2025 07:12 AM -
పొదుపు మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
Tue, Sep 02 2025 07:12 AM -
ఎకై ్సజ్ అధికారిపై వేటు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాకు కేటాయించిన 19 బార్లకు మద్యం వ్యాపారులతో దరఖాస్తులు వేయించలేదన్న సాకుతో ఎకై ్సజ్ ఉన్నతాధికారులు బాపట్ల జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి వెంకటేశ్వర్లుపై వేటు వేశారు. కమిషనరేట్లో రిపోర్టు చేయాలంటూ సోమవారం ఆదేశించారు.
Tue, Sep 02 2025 07:12 AM -
గ్రానైట్ లారీలు స్వాధీనం
కారెంపూడి: గ్రానైట్ లోడ్తో వెళ్తున్న ఎనిమిది లారీలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేసి సరైన బిల్లులు లేకపోవడంతో వాటిని కారెంపూడి పోలీస్స్టేషన్ అధికారులకు ఆదివారం రాత్రి అప్పగించారు.
Tue, Sep 02 2025 07:12 AM -
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్లో పందిళ్లపల్లి విద్యార్థి ప్రతిభ
వేటపాలెం: రాష్ట్రస్థాయి ఫెన్సింగ్లో పందిళ్లపల్లి విద్యార్థి ప్రతిభ చాటాడు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం యతిన్ కార్తికేయ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించాడని హెచ్ఎం తలమల దీప్తి సోమవారం తెలిపారు.
Tue, Sep 02 2025 07:12 AM -
నిమజ్జనంలోనూ కూటమి రాజకీయ కుట్ర
చుండూరు(వేమూరు) : కూటమి నేతలు రాజకీయ కుట్రతో వినాయకుడి నిమజ్జనంలోనూ వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడి చేశారు. చుండూరు మండలంలోని కేన్పల్లిలో ఆదివారం నిర్వహించిన విగ్రహాం ఊరేగింపులో కూటమి నాయకులు రోడ్డు వద్ద కాపు కాసి దాడులకు పాల్పడ్డారు.
Tue, Sep 02 2025 07:12 AM -
మంత్రి ఎదుటే తమ్ముళ్ల బాహాబాహి
జే.పంగులూరు: నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. మంత్రిగారి ఇలాఖాలో పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏకంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముందే బాహాబాహికి దిగారు. వివరాల్లోకి వెళ్తే..
Tue, Sep 02 2025 07:12 AM -
గోవా సంస్కృతి బాపట్లకు తేవద్దు !
బాపట్ల టౌన్: పర్యాటకం, అధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన సూర్యలంక తీరంలో గోవా తరహాలో విష సంస్కృతి తీసుకు వస్తే చూస్తూ ఊరుకునేది లేదని శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామిజీ తెలిపారు.
Tue, Sep 02 2025 07:12 AM -
కక్షపూరితంగా తొలగించారు
పెదకూరపాడు : తనను కక్షపూరితంగా తొలగించారని శ్రీ సత్యసాయి స్వయం సహాయక సంఘ సభ్యురాలు మైనేని స్రవంతి వాపోయారు. తన భర్త మైనేని ప్రతాప్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
Tue, Sep 02 2025 07:12 AM -
" />
భర్త నుంచి ప్రాణహాని
నాకు తొమ్మిదేళ్ల కిందట కాకుమాను మండలం కొండపాటూరు గ్రామానికి చెందిన మామిడి పవన్తో వివాహం జరిగింది. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లి సమయంలో మా తల్లిదండ్రులు కట్నం, బంగారం ఇచ్చారు. పెళ్లి అయిన తర్వాత బిజినెస్ చేస్తానంటే భర్త మాటలు నమ్మాను.
Tue, Sep 02 2025 07:12 AM -
ఎయిడెడ్ అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు నింపిన మాణిక్యరావు
చిలకలూరిపేట: ఎయిడెడ్ అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత దివంగత ఎంజే మాణిక్యరావుకు దక్కుతుందని మాజీ ఎమెల్సీ కేఎస్ లక్ష్మణరావు చెప్పారు.
Tue, Sep 02 2025 07:12 AM -
బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
బాపట్లటౌన్: బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ తుషార్డూడీ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 57 మంది బాధితులు వచ్చి తమ సమస్యలను ఎస్పీకి వివరించారు.
Tue, Sep 02 2025 07:12 AM -
24 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో 24 మండలాల్లో వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 24 మండలాల పరిధిలో 6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.
Tue, Sep 02 2025 07:10 AM -
హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయండి
పుట్లూరు: హామీలు అమలు చేయకపోవడంపై కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే నిలదీయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ శైలజా నాథ్, కేతారెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు.
Tue, Sep 02 2025 07:10 AM -
టీడీపీ వర్గీయుల దౌర్జన్యం
● వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ప్రహరీ ధ్వంసం
● అడ్డొచ్చిన వారిపై దాడి
Tue, Sep 02 2025 07:10 AM -
కనికరించండి సారూ
అనంతపురం అర్బన్: కనికరించి.. కరుణ చూపండి అంటూ అధికారులను ప్రజలు వేడుకున్నారు.
Tue, Sep 02 2025 07:10 AM -
డీజే సౌండ్.. గుండెపోటుతో కార్మికుడి మృతి
రాయదుర్గం టౌన్: వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే సౌండ్ కారణంగా స్థానిక మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుడు పూలకుంట శ్రీనివాసులు (36) గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
Tue, Sep 02 2025 07:10 AM -
తల్ సైనిక్ క్యాంప్నకు ఎంపిక
గుంతకల్లు టౌన్: ఢిల్లీ వేదికగా జాతీయ స్థాయిలో జరిగే తల్ సైనిక్ క్యాంప్నకు గుంతకల్లులోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్ హెచ్.మల్లికార్జున ఎంపికయ్యాడు.
Tue, Sep 02 2025 07:10 AM -
నాలుగు కళ్ల సీతాకోక చిలుక ప్రత్యక్షం
రాప్తాడు: మండలంలోని మరూరు గ్రామంలో నాలుగు కళ్ల సీతాకోక చిలుక ప్రత్యక్షమైంది. గ్రామం నుంచి ధర్మవరానికి వెళ్లే మార్గంలో ఉన్న కుళ్లాయప్ప హోటల్ వద్ద కనిపించిన సీతాకోక చిలుక రెక్కలపై నాలుగు కళ్లు ఉండడంతో జనం ఆసక్తిగా గమనించారు. తమ మొబైల్స్లో ఫొటోలు తీసేందుకు పోటీ పడ్డారు.
Tue, Sep 02 2025 07:10 AM -
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం
కర్నూలు(టౌన్): అఽధికారం కోసం అబద్దాలు చెప్పిన సీఎం చంద్రబాబును నిలదీద్దామంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి పిలుపు నిచ్చారు.
Tue, Sep 02 2025 07:10 AM -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే టీచర్ ఉద్యోగం కోల్పోయా
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వం, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ(ఎస్కేయూ) నిర్లక్ష్యం వల్ల తాను టీచర్ పోస్టుకు ఎంపికయ్యే అవకాశాన్ని కోల్పోయానని డీఎస్సీ–25లో స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ) ఫిజికల్ ఎడ్యుకేషన్లో జిల్లాలో 14వ ర్యాంకు సాధించిన దాసరి మహేష్కుమార్ ఆవేదన వ్యక్తంచే
Tue, Sep 02 2025 07:10 AM