-
యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు: సీఈవో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
-
Aruna Sareen: ఈ బామ్మ రోజూ జైలుకు వెళుతుంది!
ఎనభై మూడు సంవత్సరాల అరుణ సరీన్ రోజూ జైలుకు వెళుతుంది. అలాగని ఆమె బంధువులు ఎవరూ జైలులో లేరు. గత పాతిక సంవత్సరాలుగా అరుణ జైలుకు వెళ్లడానికి కారణం ఖైదీలకు యోగా నేర్పించడం, సాధనం చేయించడం!
Fri, Sep 19 2025 04:38 AM -
పుణేరి పల్టన్ ‘టాప్’ షో
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో పుణేరి పల్టన్ ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకొని పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
Fri, Sep 19 2025 04:31 AM -
ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు వేళాయె!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)...
Fri, Sep 19 2025 04:28 AM -
వరల్డ్ X యూరప్
శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా): ప్రపంచ పురుషుల టెన్నిస్లోని మేటి ఆటగాళ్లతో ప్రతి యేటా నిర్వహించే ‘లేవర్ కప్’ టోర్నమెంట్కు రంగం సిద్ధమైంది.
Fri, Sep 19 2025 04:23 AM -
నో ఆల్కహాల్ ప్లీజ్!
అసలే యూత్.. ఆపై ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత. ఇంకేముంది భారతీయ మిలీనియల్స్ (29–44 సంవత్సరాల వయసు), జెన్–జీ తరం (13–28 ఏళ్లు) ఆల్కహాల్ లేని లేదా తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి ముఖ్యంగా మెట్రో నగరాల్లో బాగా కనిపిస్తోంది.
Fri, Sep 19 2025 04:20 AM -
మరో ‘ప్రాక్టీస్’ మ్యాచ్!
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో వరుసగా రెండు విజయాలతో తమ స్థాయిని ప్రదర్శిస్తూ అలవోకగా ‘సూపర్–4’ దశకు అర్హత సాధించిన భారత జట్టు తమ సాధనకు పదును పెడుతోంది.
Fri, Sep 19 2025 04:16 AM -
సింధు సంచలనం
షెన్జెన్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు... చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
Fri, Sep 19 2025 04:13 AM -
కాంస్యం నెగ్గిన అంతిమ్
ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. క్రొయేషియాలో గురువారం జరిగిన మహిళల 53 కేజీల విభాగంలో అంతిమ్ పంఘాల్ కాంస్య పతకం సాధించింది.
Fri, Sep 19 2025 04:09 AM -
ప్రకృతి సౌందర్యాన్ని పెంచే పండుగే బతుకమ్మ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ, ఇది ప్రకృతి సౌందర్యాన్ని, సీ్త్రల ఐక్యత, ప్రకృతి వనరుల సంరక్షణను సూచిస్తుందని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు అన్నారు.
Fri, Sep 19 2025 03:10 AM -
ఒకే పోర్టల్లో స్కాలర్షిప్లు
ఖలీల్వాడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లను ఒకే దగ్గర దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయిం తీసుకుంది. ఇదివరకు ఉన్న ఎన్ఎస్పీ (నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్)ను అందుకు అనుకూలంగా మార్పు చేసింది.
Fri, Sep 19 2025 03:10 AM -
ఆభరణాల పెట్టెల తరలింపు
శుక్రవారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025రత్న భాండాగారానికి..శ్రీ మందిరం (ఫైల్)
Fri, Sep 19 2025 03:10 AM -
సంతాపంతో ముగిసిన తొలి రోజు సభ
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలు గురు వారం నుంచి ప్రారంభమయ్యాయి. స్పీకర్, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు సభకు సకాలంలో హాజరయ్యారు. స్పీకర్ అనుమతి మేరకు ఉదయం 11 గంటల నుంచి సభా కార్యకలాపాలు ఆరంభమయ్యాయి.
Fri, Sep 19 2025 03:10 AM -
ప్రభుత్వంపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం
భువనేశ్వర్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. శాసన సభ కార్యదర్శి ద్వారా స్పీకర్కు ఈ ప్రతిపాదన అందజేసింది. ఈ తీర్మానానికి 15 మంది పార్టీ ఎమ్మెల్యేల ముందస్తు మద్దతుతో ప్రతిపాదన దాఖలు చేసింది.
Fri, Sep 19 2025 03:10 AM -
శాంతిభద్రతల్లో నిర్లక్ష్యం.. సివిల్ సెటిల్మెంట్లు ‘బ్రహ్మా’ండం!
తర్లుపాడు:
Fri, Sep 19 2025 03:10 AM -
‘జాళ్లపాలెం ఘటన’ తదుపరి చర్యలపై హైకోర్టు స్టే
కొండపి: మండలంలోని పెద్ద కండ్లకుంట పంచాయతీ జాళ్లపాలెం గ్రామంలో 20 ఏళ్ల క్రితం నిర్మించిన రచ్చబండను, 30 ఏళ్ల నుంచి ఉన్న చెట్టు, మంచినీటి బోరింగ్ను టీడీపీ సానుభూతిపరుల ప్రోద్బలంతో, పోలీసుల సహకారంతో కూల్చిన సంగతి తెలిసిందే.
Fri, Sep 19 2025 03:10 AM -
జేసీ క్షమాపణలు చెప్పాలి
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టరు రోణంకి గోపాలకృష పంచాయతీ కార్యదర్శిని ఏకవచనంతో అత్యంత చులకనగా చాలా దారుణంగా మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖను కూడ అవమానించినారంటూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ప్రతినిధులు ఒకప్రకటనలో తప్పుపట్టారు.
Fri, Sep 19 2025 03:10 AM -
సాంకేతికతతోనే సైబర్ నేరాలకు చెక్
● ఎస్పీ వి.హర్షవర్థన్రాజు
Fri, Sep 19 2025 03:10 AM -
టైరు పేలి కారు బోల్తా
పెద్దదోర్నాల: వేగంగా ప్రయాణిస్తున్న కారు టైరు బరస్ట్ కావడంతో అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోని గుంతలో బోల్తా పడింది. ఈ సంఘటన గురువారం పెద్దోర్నాల మండల పరిధిలో శ్రీశైలం రహదారిలోని ఈద్గా వద్ద చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు..
Fri, Sep 19 2025 03:10 AM -
సీబీఐ ఇక బిజీబిజీ!
హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్రావు– నాగమణి జంటహత్య కేసు విచారణకు గురువారం సీబీఐ రంగప్రవేశం చేసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే.Fri, Sep 19 2025 03:10 AM -
ముందడుగు పడేదెప్పుడో?
గోదావరిఖని(రామగుండం): గతేడాది సెప్టెంబర్–20న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సాధించిన వార్షిక లాభాలు ప్రకటించింది. కార్మికుల వాటాగా 33శాతం చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. కానీ ఈఆర్థిక సంవత్సరం పూర్తయి ఐదునెలల పూర్తయ్యింది.
Fri, Sep 19 2025 03:10 AM -
నేడు జాబ్మేళా
పెద్దపల్లిరూరల్: నిరుద్యోగ యువతకు టెలిపెర్ఫార్మెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు శుక్రవారం (ఈనెల 19న) జాబ్మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
Fri, Sep 19 2025 03:10 AM -
భూ సమస్యలపై ఫోకస్
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
Fri, Sep 19 2025 03:10 AM -
● మంథని కేంద్రంగా రెండు కేసుల దర్యాప్తు ● ‘కాళేశ్వరం’ అవినీతి ఆరోపణలు, వామన్రావు దంపతుల హత్య కేసు ● ఫోన్ట్యాపింగ్ కూడా తోడైతే మూడు కేసులు ఉమ్మడి జిల్లావే.. ● 33 నెలల తరువాత ఉమ్మడి జిల్లాలో సీబీఐ ఎంట్రీ ● రాజకీయ వేడి పెంచుతున్న దర్యాప్తు
● ఉమ్మడి జిల్లాలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఇదేం కొత్త కాదు. గత ప్రభుత్వ హయాంలోనూ పలుమార్లు ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా అనేక కేసుల్లో విచారణ చేపట్టాయి. కొన్ని దాడులతో సరిపెట్టగా.. మరికొన్నిట్లో నోటీసుల వరకు వెళ్లాయి. ఇంకొన్నిట్లో విచారణ నేటికీ సాగుతోంది.
Fri, Sep 19 2025 03:10 AM -
ప్రైవేటీకరణం
పెనుకొండ రూరల్/పరిగి: వైద్యో నారాయణో హరి అన్నారు. ఆపద సమయంలో ప్రాణం పోసే వాడు దేవుడితో సమానం.
Fri, Sep 19 2025 03:10 AM
-
యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు: సీఈవో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Sep 19 2025 04:40 AM -
Aruna Sareen: ఈ బామ్మ రోజూ జైలుకు వెళుతుంది!
ఎనభై మూడు సంవత్సరాల అరుణ సరీన్ రోజూ జైలుకు వెళుతుంది. అలాగని ఆమె బంధువులు ఎవరూ జైలులో లేరు. గత పాతిక సంవత్సరాలుగా అరుణ జైలుకు వెళ్లడానికి కారణం ఖైదీలకు యోగా నేర్పించడం, సాధనం చేయించడం!
Fri, Sep 19 2025 04:38 AM -
పుణేరి పల్టన్ ‘టాప్’ షో
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో పుణేరి పల్టన్ ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకొని పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
Fri, Sep 19 2025 04:31 AM -
ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు వేళాయె!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)...
Fri, Sep 19 2025 04:28 AM -
వరల్డ్ X యూరప్
శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా): ప్రపంచ పురుషుల టెన్నిస్లోని మేటి ఆటగాళ్లతో ప్రతి యేటా నిర్వహించే ‘లేవర్ కప్’ టోర్నమెంట్కు రంగం సిద్ధమైంది.
Fri, Sep 19 2025 04:23 AM -
నో ఆల్కహాల్ ప్లీజ్!
అసలే యూత్.. ఆపై ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత. ఇంకేముంది భారతీయ మిలీనియల్స్ (29–44 సంవత్సరాల వయసు), జెన్–జీ తరం (13–28 ఏళ్లు) ఆల్కహాల్ లేని లేదా తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి ముఖ్యంగా మెట్రో నగరాల్లో బాగా కనిపిస్తోంది.
Fri, Sep 19 2025 04:20 AM -
మరో ‘ప్రాక్టీస్’ మ్యాచ్!
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో వరుసగా రెండు విజయాలతో తమ స్థాయిని ప్రదర్శిస్తూ అలవోకగా ‘సూపర్–4’ దశకు అర్హత సాధించిన భారత జట్టు తమ సాధనకు పదును పెడుతోంది.
Fri, Sep 19 2025 04:16 AM -
సింధు సంచలనం
షెన్జెన్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు... చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
Fri, Sep 19 2025 04:13 AM -
కాంస్యం నెగ్గిన అంతిమ్
ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. క్రొయేషియాలో గురువారం జరిగిన మహిళల 53 కేజీల విభాగంలో అంతిమ్ పంఘాల్ కాంస్య పతకం సాధించింది.
Fri, Sep 19 2025 04:09 AM -
ప్రకృతి సౌందర్యాన్ని పెంచే పండుగే బతుకమ్మ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ, ఇది ప్రకృతి సౌందర్యాన్ని, సీ్త్రల ఐక్యత, ప్రకృతి వనరుల సంరక్షణను సూచిస్తుందని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు అన్నారు.
Fri, Sep 19 2025 03:10 AM -
ఒకే పోర్టల్లో స్కాలర్షిప్లు
ఖలీల్వాడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లను ఒకే దగ్గర దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయిం తీసుకుంది. ఇదివరకు ఉన్న ఎన్ఎస్పీ (నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్)ను అందుకు అనుకూలంగా మార్పు చేసింది.
Fri, Sep 19 2025 03:10 AM -
ఆభరణాల పెట్టెల తరలింపు
శుక్రవారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025రత్న భాండాగారానికి..శ్రీ మందిరం (ఫైల్)
Fri, Sep 19 2025 03:10 AM -
సంతాపంతో ముగిసిన తొలి రోజు సభ
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలు గురు వారం నుంచి ప్రారంభమయ్యాయి. స్పీకర్, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు సభకు సకాలంలో హాజరయ్యారు. స్పీకర్ అనుమతి మేరకు ఉదయం 11 గంటల నుంచి సభా కార్యకలాపాలు ఆరంభమయ్యాయి.
Fri, Sep 19 2025 03:10 AM -
ప్రభుత్వంపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం
భువనేశ్వర్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. శాసన సభ కార్యదర్శి ద్వారా స్పీకర్కు ఈ ప్రతిపాదన అందజేసింది. ఈ తీర్మానానికి 15 మంది పార్టీ ఎమ్మెల్యేల ముందస్తు మద్దతుతో ప్రతిపాదన దాఖలు చేసింది.
Fri, Sep 19 2025 03:10 AM -
శాంతిభద్రతల్లో నిర్లక్ష్యం.. సివిల్ సెటిల్మెంట్లు ‘బ్రహ్మా’ండం!
తర్లుపాడు:
Fri, Sep 19 2025 03:10 AM -
‘జాళ్లపాలెం ఘటన’ తదుపరి చర్యలపై హైకోర్టు స్టే
కొండపి: మండలంలోని పెద్ద కండ్లకుంట పంచాయతీ జాళ్లపాలెం గ్రామంలో 20 ఏళ్ల క్రితం నిర్మించిన రచ్చబండను, 30 ఏళ్ల నుంచి ఉన్న చెట్టు, మంచినీటి బోరింగ్ను టీడీపీ సానుభూతిపరుల ప్రోద్బలంతో, పోలీసుల సహకారంతో కూల్చిన సంగతి తెలిసిందే.
Fri, Sep 19 2025 03:10 AM -
జేసీ క్షమాపణలు చెప్పాలి
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టరు రోణంకి గోపాలకృష పంచాయతీ కార్యదర్శిని ఏకవచనంతో అత్యంత చులకనగా చాలా దారుణంగా మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖను కూడ అవమానించినారంటూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ప్రతినిధులు ఒకప్రకటనలో తప్పుపట్టారు.
Fri, Sep 19 2025 03:10 AM -
సాంకేతికతతోనే సైబర్ నేరాలకు చెక్
● ఎస్పీ వి.హర్షవర్థన్రాజు
Fri, Sep 19 2025 03:10 AM -
టైరు పేలి కారు బోల్తా
పెద్దదోర్నాల: వేగంగా ప్రయాణిస్తున్న కారు టైరు బరస్ట్ కావడంతో అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోని గుంతలో బోల్తా పడింది. ఈ సంఘటన గురువారం పెద్దోర్నాల మండల పరిధిలో శ్రీశైలం రహదారిలోని ఈద్గా వద్ద చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు..
Fri, Sep 19 2025 03:10 AM -
సీబీఐ ఇక బిజీబిజీ!
హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్రావు– నాగమణి జంటహత్య కేసు విచారణకు గురువారం సీబీఐ రంగప్రవేశం చేసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే.Fri, Sep 19 2025 03:10 AM -
ముందడుగు పడేదెప్పుడో?
గోదావరిఖని(రామగుండం): గతేడాది సెప్టెంబర్–20న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సాధించిన వార్షిక లాభాలు ప్రకటించింది. కార్మికుల వాటాగా 33శాతం చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. కానీ ఈఆర్థిక సంవత్సరం పూర్తయి ఐదునెలల పూర్తయ్యింది.
Fri, Sep 19 2025 03:10 AM -
నేడు జాబ్మేళా
పెద్దపల్లిరూరల్: నిరుద్యోగ యువతకు టెలిపెర్ఫార్మెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు శుక్రవారం (ఈనెల 19న) జాబ్మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
Fri, Sep 19 2025 03:10 AM -
భూ సమస్యలపై ఫోకస్
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
Fri, Sep 19 2025 03:10 AM -
● మంథని కేంద్రంగా రెండు కేసుల దర్యాప్తు ● ‘కాళేశ్వరం’ అవినీతి ఆరోపణలు, వామన్రావు దంపతుల హత్య కేసు ● ఫోన్ట్యాపింగ్ కూడా తోడైతే మూడు కేసులు ఉమ్మడి జిల్లావే.. ● 33 నెలల తరువాత ఉమ్మడి జిల్లాలో సీబీఐ ఎంట్రీ ● రాజకీయ వేడి పెంచుతున్న దర్యాప్తు
● ఉమ్మడి జిల్లాలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఇదేం కొత్త కాదు. గత ప్రభుత్వ హయాంలోనూ పలుమార్లు ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా అనేక కేసుల్లో విచారణ చేపట్టాయి. కొన్ని దాడులతో సరిపెట్టగా.. మరికొన్నిట్లో నోటీసుల వరకు వెళ్లాయి. ఇంకొన్నిట్లో విచారణ నేటికీ సాగుతోంది.
Fri, Sep 19 2025 03:10 AM -
ప్రైవేటీకరణం
పెనుకొండ రూరల్/పరిగి: వైద్యో నారాయణో హరి అన్నారు. ఆపద సమయంలో ప్రాణం పోసే వాడు దేవుడితో సమానం.
Fri, Sep 19 2025 03:10 AM