-
" />
రాష్ట్ర సీ్త్రనిధి డైరెక్టర్గా స్రవంతి
బీబీపేట: సీ్త్రనిధి రాష్ట్ర డైరెక్టర్గా బీబీపేట మండల సమాఖ్య అధ్యక్షురాలు సాదల స్రవంతి ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్లో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 20 డైరెక్టర్ పదవులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా..
-
ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలి
కామారెడ్డి క్రైం: జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆనందరావు బుధవారం జిల్లాకు విచ్చేశారు.
Thu, Jul 30 2026 01:33 AM -
జోరందుకున్న వ్యవసాయ పనులు..
ఎల్నినో ప్రభావంతో దాదాపు నెలన్నర కాలంగా సరైన వర్షాల్లేక బోసిపోయిన జలవనరులు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలకళ సంతరించుకున్నాయి. మూడు రోజుల్లో కలిపి జిల్లాలో 114.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. మొన్నటి దాకా సాధారణ వర్షపాతంకన్నా 18 శాతం లోటు ఉండగా..
Thu, Jul 30 2026 01:33 AM -
తొలగింపులు 71,719
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఓ టరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ జిల్లాలో చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు 71,719 మంది ఓట్లను జాబితానుంచి తొలగించారు.
Thu, Jul 30 2026 01:33 AM -
కల్యాణి ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత
ఎల్లారెడ్డి: తిమ్మారెడ్డి శివారులోని కల్యాణి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.5 అడుగులు కాగా.. బుధవారం సాయంత్రానికి 408.6 అడుగులకు చేరుకుంది. దీంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Thu, Jul 30 2026 01:33 AM -
పొరపాట్లకు తావులేకుండా ‘సర్’
కామారెడ్డి క్రైం: ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జిల్లాలో సర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.
Thu, Jul 30 2026 01:33 AM -
ప్రశ్నార్థకరంగా జనరల్ బోగీల పెంపు !
రాజంపేట: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైల్వే శాఖను లాభాపేక్ష వైపు నడిపిస్తూ.. పేద, మధ్యతరగతి ప్రయాణికులకు రైలు ప్రయాణాన్ని నరకప్రాయం చేస్తోంది. ఇప్పుడు నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైళ్ల ఫార్మేషన్లో ఎటు చూసినా ఏసీ, స్లీపర్ కోచ్లే అధికంగా దర్శనమిస్తున్నాయి.
Thu, Jul 30 2026 01:33 AM -
●2015లోనే జియో మైసూర్ కు జీ హుజూర్
● గతనెల 29న మైనింగ్ జరగదని ప్రకటించిన ఎమ్మెల్యే కిశోర్
● మల్లయ్యకొండ మైనింగ్పై
లోకేష్, చంద్రబాబు మౌనం
● భక్తుల్లో పెరుగుతున్న ఆందోళన
Thu, Jul 30 2026 01:33 AM -
రేపు ఓటర్ల జాబితా ప్రచురణ
రాజకీయ పార్టీలతో కలెక్టర్ నిశాంత్ కుమార్Thu, Jul 30 2026 01:33 AM -
తేరు కదిలె.. భక్తులు మురిసె
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం రథోత్సవం కన్నులపండువగా జరిగింది.
Thu, Jul 30 2026 01:33 AM -
కాంతార ఫేమ్ రిషబ్ శెట్టికి ప్రతిష్టాత్మక అవార్డ్
కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్-2026లో లీడర్షిప్ ఇన్ సినిమా అవార్డుకు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాలో జరగనున్న ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
Thu, Jul 30 2026 01:30 AM -
శరణు నారసింహా
ముగిసిన గిరి ప్రదక్షిణ మహోత్సవం
జనసంద్రంగా మారిన
సింహగిరి
విశేషంగా
ఆలయ ప్రదక్షిణలు
Thu, Jul 30 2026 01:27 AM -
ఖాకీల్లో కాక
గిరి ప్రదక్షిణ వైఫల్యంసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
Thu, Jul 30 2026 01:27 AM -
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదు
తుమ్మపాల: ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు, మీసేవ ద్వారా సేవలందించడంలో ఎలాంటి జాప్యం జరిగినా సహించేది లేదని కలెక్టర్ విజయ కృష్ణన్ హెచ్చరించారు.
Thu, Jul 30 2026 01:27 AM -
సీనియారిటీ రగడకు చెక్..!
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావం తర్వాత పూర్వ వాల్తేరు డివిజన్ పరిధిలోని వేలాది మంది ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న సీనియారిటీ, బదిలీలు, పదోన్నతుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కార మార్గం కనిపిస్తోంది.
Thu, Jul 30 2026 01:27 AM -
ప్రభుత్వ స్థలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం
పట్టించుకోని రెవెన్యూ అధికారులుThu, Jul 30 2026 01:27 AM -
నేడు, రేపుచలో కలెక్టరేట్
అనకాపల్లి: కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురు, శుక్రవారాల్లో చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్టు సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.వి. శ్రీనివాసరావు, ఆర్.శంకరరావు తెలిపారు.
Thu, Jul 30 2026 01:27 AM -
122 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి
ఎస్.రాయవరం: తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని 122 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు.
Thu, Jul 30 2026 01:27 AM -
ఆ సంతకం ఎవరిది? ఆ బిల్లు ఎవరిది?
మహారాణిపేట: కేజీహెచ్లో ఆక్సిజన్, మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదిక సమర్పించినా, అనుమానాలు మాత్రం తొలగడం లేదు. కోట్ల రూపాయల ప్రజాధనానికి సంబంధించిన అంశాలపై జరిగిన విచారణ నిజంగా లోతుగా సాగిందా?
Thu, Jul 30 2026 01:27 AM -
దివ్యాంగ విద్యార్థికి మూడు చక్రాల సైకిల్ అందజేత
గొలుగొండ: మండలంలోని చోద్యం జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థి నందిక అభిషేక్కు జిల్లా సమగ్ర శిక్షఅభి యాన్ కో–ఆర్డినేటర్ రామకృష్ణ ఆధ్వర్యంలో మూడు చక్రాల సైకిల్ను బుధవారం అందజేశారు.
Thu, Jul 30 2026 01:27 AM -
ఏయూలో అద్దె బస్సుల దందా?
విశాఖ విద్య: ఆంధ్రా యూనివర్సిటీ పాలన గాడితప్పుతోంది. యాజమాన్యం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో వర్సిటీ ఖజానాపై పెను భారం పడుతోంది. ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉన్న ఏయూలో సొంత వనరులను సమర్థంగా వినియోగించడంలో యాజమాన్యం విఫలమవుతోంది.
Thu, Jul 30 2026 01:27 AM -
అడ్డంకులు తొలగేనా?
ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య● భూ సేకరణ పూర్తయితేనే
పెండింగ్ పనులు ముందుకు
● పాలమూరు ప్రాజెక్టుల పూర్తిపై
Thu, Jul 30 2026 01:27 AM -
గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి
గట్టు: గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగ్రావు సూచించారు. బుధవారం గ ట్టు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకాధి కారి అక్బర్పాషా అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
Thu, Jul 30 2026 01:27 AM -
" />
కార్మికులకు అన్యాయం చేయొద్దు
అలంపూర్: అధికార యంత్రాంగం కార్మికులకు అన్యాయం చేసేలా వ్యవహరించడం సరైంది కాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ అన్నారు. బుధవారం అలంపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Thu, Jul 30 2026 01:27 AM -
" />
విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం
గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు కళాశాలల్లో ఫీజుల బకాయి–బీజేపీ లడాయి కార్యక్రమం నిర్వహించారు.
Thu, Jul 30 2026 01:27 AM
-
" />
రాష్ట్ర సీ్త్రనిధి డైరెక్టర్గా స్రవంతి
బీబీపేట: సీ్త్రనిధి రాష్ట్ర డైరెక్టర్గా బీబీపేట మండల సమాఖ్య అధ్యక్షురాలు సాదల స్రవంతి ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్లో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 20 డైరెక్టర్ పదవులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా..
Thu, Jul 30 2026 01:33 AM -
ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలి
కామారెడ్డి క్రైం: జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆనందరావు బుధవారం జిల్లాకు విచ్చేశారు.
Thu, Jul 30 2026 01:33 AM -
జోరందుకున్న వ్యవసాయ పనులు..
ఎల్నినో ప్రభావంతో దాదాపు నెలన్నర కాలంగా సరైన వర్షాల్లేక బోసిపోయిన జలవనరులు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలకళ సంతరించుకున్నాయి. మూడు రోజుల్లో కలిపి జిల్లాలో 114.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. మొన్నటి దాకా సాధారణ వర్షపాతంకన్నా 18 శాతం లోటు ఉండగా..
Thu, Jul 30 2026 01:33 AM -
తొలగింపులు 71,719
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఓ టరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ జిల్లాలో చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు 71,719 మంది ఓట్లను జాబితానుంచి తొలగించారు.
Thu, Jul 30 2026 01:33 AM -
కల్యాణి ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత
ఎల్లారెడ్డి: తిమ్మారెడ్డి శివారులోని కల్యాణి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.5 అడుగులు కాగా.. బుధవారం సాయంత్రానికి 408.6 అడుగులకు చేరుకుంది. దీంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Thu, Jul 30 2026 01:33 AM -
పొరపాట్లకు తావులేకుండా ‘సర్’
కామారెడ్డి క్రైం: ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జిల్లాలో సర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.
Thu, Jul 30 2026 01:33 AM -
ప్రశ్నార్థకరంగా జనరల్ బోగీల పెంపు !
రాజంపేట: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైల్వే శాఖను లాభాపేక్ష వైపు నడిపిస్తూ.. పేద, మధ్యతరగతి ప్రయాణికులకు రైలు ప్రయాణాన్ని నరకప్రాయం చేస్తోంది. ఇప్పుడు నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైళ్ల ఫార్మేషన్లో ఎటు చూసినా ఏసీ, స్లీపర్ కోచ్లే అధికంగా దర్శనమిస్తున్నాయి.
Thu, Jul 30 2026 01:33 AM -
●2015లోనే జియో మైసూర్ కు జీ హుజూర్
● గతనెల 29న మైనింగ్ జరగదని ప్రకటించిన ఎమ్మెల్యే కిశోర్
● మల్లయ్యకొండ మైనింగ్పై
లోకేష్, చంద్రబాబు మౌనం
● భక్తుల్లో పెరుగుతున్న ఆందోళన
Thu, Jul 30 2026 01:33 AM -
రేపు ఓటర్ల జాబితా ప్రచురణ
రాజకీయ పార్టీలతో కలెక్టర్ నిశాంత్ కుమార్Thu, Jul 30 2026 01:33 AM -
తేరు కదిలె.. భక్తులు మురిసె
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం రథోత్సవం కన్నులపండువగా జరిగింది.
Thu, Jul 30 2026 01:33 AM -
కాంతార ఫేమ్ రిషబ్ శెట్టికి ప్రతిష్టాత్మక అవార్డ్
కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్-2026లో లీడర్షిప్ ఇన్ సినిమా అవార్డుకు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాలో జరగనున్న ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
Thu, Jul 30 2026 01:30 AM -
శరణు నారసింహా
ముగిసిన గిరి ప్రదక్షిణ మహోత్సవం
జనసంద్రంగా మారిన
సింహగిరి
విశేషంగా
ఆలయ ప్రదక్షిణలు
Thu, Jul 30 2026 01:27 AM -
ఖాకీల్లో కాక
గిరి ప్రదక్షిణ వైఫల్యంసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
Thu, Jul 30 2026 01:27 AM -
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదు
తుమ్మపాల: ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు, మీసేవ ద్వారా సేవలందించడంలో ఎలాంటి జాప్యం జరిగినా సహించేది లేదని కలెక్టర్ విజయ కృష్ణన్ హెచ్చరించారు.
Thu, Jul 30 2026 01:27 AM -
సీనియారిటీ రగడకు చెక్..!
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావం తర్వాత పూర్వ వాల్తేరు డివిజన్ పరిధిలోని వేలాది మంది ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న సీనియారిటీ, బదిలీలు, పదోన్నతుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కార మార్గం కనిపిస్తోంది.
Thu, Jul 30 2026 01:27 AM -
ప్రభుత్వ స్థలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం
పట్టించుకోని రెవెన్యూ అధికారులుThu, Jul 30 2026 01:27 AM -
నేడు, రేపుచలో కలెక్టరేట్
అనకాపల్లి: కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురు, శుక్రవారాల్లో చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్టు సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.వి. శ్రీనివాసరావు, ఆర్.శంకరరావు తెలిపారు.
Thu, Jul 30 2026 01:27 AM -
122 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి
ఎస్.రాయవరం: తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని 122 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు.
Thu, Jul 30 2026 01:27 AM -
ఆ సంతకం ఎవరిది? ఆ బిల్లు ఎవరిది?
మహారాణిపేట: కేజీహెచ్లో ఆక్సిజన్, మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదిక సమర్పించినా, అనుమానాలు మాత్రం తొలగడం లేదు. కోట్ల రూపాయల ప్రజాధనానికి సంబంధించిన అంశాలపై జరిగిన విచారణ నిజంగా లోతుగా సాగిందా?
Thu, Jul 30 2026 01:27 AM -
దివ్యాంగ విద్యార్థికి మూడు చక్రాల సైకిల్ అందజేత
గొలుగొండ: మండలంలోని చోద్యం జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థి నందిక అభిషేక్కు జిల్లా సమగ్ర శిక్షఅభి యాన్ కో–ఆర్డినేటర్ రామకృష్ణ ఆధ్వర్యంలో మూడు చక్రాల సైకిల్ను బుధవారం అందజేశారు.
Thu, Jul 30 2026 01:27 AM -
ఏయూలో అద్దె బస్సుల దందా?
విశాఖ విద్య: ఆంధ్రా యూనివర్సిటీ పాలన గాడితప్పుతోంది. యాజమాన్యం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో వర్సిటీ ఖజానాపై పెను భారం పడుతోంది. ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉన్న ఏయూలో సొంత వనరులను సమర్థంగా వినియోగించడంలో యాజమాన్యం విఫలమవుతోంది.
Thu, Jul 30 2026 01:27 AM -
అడ్డంకులు తొలగేనా?
ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య● భూ సేకరణ పూర్తయితేనే
పెండింగ్ పనులు ముందుకు
● పాలమూరు ప్రాజెక్టుల పూర్తిపై
Thu, Jul 30 2026 01:27 AM -
గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి
గట్టు: గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగ్రావు సూచించారు. బుధవారం గ ట్టు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకాధి కారి అక్బర్పాషా అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
Thu, Jul 30 2026 01:27 AM -
" />
కార్మికులకు అన్యాయం చేయొద్దు
అలంపూర్: అధికార యంత్రాంగం కార్మికులకు అన్యాయం చేసేలా వ్యవహరించడం సరైంది కాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ అన్నారు. బుధవారం అలంపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Thu, Jul 30 2026 01:27 AM -
" />
విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం
గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు కళాశాలల్లో ఫీజుల బకాయి–బీజేపీ లడాయి కార్యక్రమం నిర్వహించారు.
Thu, Jul 30 2026 01:27 AM
