-
‘హేమాచలక్షేత్రంలో లిఫ్ట్ ఏర్పాటు చేయాలి’
మంగపేట/ఏటూరునాగారం: మంగపేట మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్ధం లిఫ్ట్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు కలెక్టర్ దివాకరకు గురువారం వినతిపత్రం అందజేశారు.
-
లాభాల వాటా తగ్గించేందుకు కుట్ర
భూపాలపల్లి అర్బన్: సింగరేణి యాజమాన్యంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం లాభాల వాటా తగ్గించేందుకు కుట్ర చేస్తుందని బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Fri, Sep 19 2025 02:15 AM -
కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
● ఇనాం భూమి ఓఆర్సీ కోసంరూ.40 వేలు లంచం డిమాండ్
● ఎంఆర్ఐ, డిప్యూటీ సర్వేయర్నుఅదుపులోకి తీసుకున్న అధికారులు
Fri, Sep 19 2025 02:15 AM -
విద్యార్థుల హాజరుశాతం పెంచాలి
మల్దకల్: ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరికి మెరుగైన విద్యాబోధన అందజేసి వారి విద్యాభివృద్దికి అధ్యాపకులు కృషి చేయాలని ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి హృదయరాజు సూచించారు. గురువారం మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Fri, Sep 19 2025 02:15 AM -
కృష్ణాతీరానికి సొబగులు
కొల్లాపూర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కృష్ణానది తీరంలో పర్యాటకానికి మహర్దశ పట్టింది. ఇప్పటికే సోమశిల పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుండగా.. కృష్ణానది తీరం వెంట ఉండే ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి.
Fri, Sep 19 2025 02:13 AM -
" />
నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగుబడులు
ఎర్రవల్లి: నాణ్యమైన విత్తనంతోనే రైతులు అధిక దిగుబడులు సాదించవచ్చునని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ కళ్యాణి అన్నారు.
Fri, Sep 19 2025 02:13 AM -
మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ లక్ష్యం
గద్వాలన్యూటౌన్: టెలికాం వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ (టెలికాం రెగ్యూలేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా) లక్ష్యమని రాష్ట్ర ట్రాయ్ కాగ్ సభ్యులు కళ్లెపు శోభారాణి అన్నారు.
Fri, Sep 19 2025 02:13 AM -
దేవీ శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఉత్సవాలు సమీపిస్తుండటంతో భక్తులకు కల్పించే వసతులు, సౌకర్యాలపై సమీక్షిస్తున్నారు.
Fri, Sep 19 2025 02:13 AM -
జ్ఞానమే ఆయుధం కావాలి
సత్తుపల్లిరూరల్: విద్యార్థులు జ్ఞానాన్నే ఆయుధంగా చేసుకోవాలని, తద్వారా అదే బలంగా మారి ఉన్నత స్థానాలను చేరుస్తుందని రాజ్యసభ సభ్యుడు, హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి తెలిపారు.
Fri, Sep 19 2025 02:13 AM -
" />
●రుద్రపంక్తి సంతోష్ కుమార్
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సంతోష్ తండ్రి మల్లేశ్వరరావు ఆ గ్రామ శివాలయంలో పూజారిగా పనిచేస్తుంటారు. తల్లి శైలజ గృహిణి. టీజీ టెట్లో 132, డీఎస్సీలో మూడో ర్యాంకు సాధించి మధిర ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు.
Fri, Sep 19 2025 02:13 AM -
జ్యూస్ తాగుతూ కుప్పకూలిన యువకుడు
ఇబ్రహీంపట్నం రూరల్: జ్యూస్ తాగుతుండగా గుండెపోటు రావడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పల్లిపాడుకు చెందిన మేడ ఏకలవ్య(30) కొన్నాళ్లు యూకేలో ఉద్యోగం చేశాడు.
Fri, Sep 19 2025 02:13 AM -
" />
●మజ్జిగ త్రినేత్ర
చిత్తూరు జిల్లా గంగవరం మండలం పలమనేరు గ్రామానికి చెందిన త్రినేత్ర తండ్రి మునెప్ప వ్యవసాయం చేస్తుండగా తల్లి సరోజమ్మ గృహిణి. టీజీ టెట్లో 123, డీఎస్సీ78.9 మార్కులతో ఉద్యోగం సాధించిన ఆయన రామచంద్రాపురం మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు.
Fri, Sep 19 2025 02:13 AM -
ఔను.. వారు విజేతలు!
కష్టపడితే విజయం బానిసగా మారుతుందని నిరూపించారు కొందరు యువతీ, యువకులు. నాన్ లోకల్ కోటాలో తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన ముగ్గురు ఓ పక్క ఉద్యోగం చేస్తూనే ఏపీలో నోటిఫికేషన్ రాగానే సిద్ధమై అక్కడ కూడా ఉద్యోగాలు సాధించడం విశేషం. – మధిరFri, Sep 19 2025 02:13 AM -
" />
20న జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేలా టేకులపల్లి మోడల్ కేరీర్ సెంటర్లో ఈనెల 20న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు.
Fri, Sep 19 2025 02:13 AM -
‘రెవెన్యూ’లో ఉలికిపాటు..
● ఏసీబీ దాడులతో కలకలం ● ఇంకా ‘జలగ’లు ఉన్నాయని ఆరోపణలుFri, Sep 19 2025 02:13 AM -
" />
రూ.25లక్షల పోస్టల్ బీమా చెక్కు
వేంసూరు: మండలంలోని అడసర్లపాడుకు చెందిన తాటికొండ పాండురంగాచారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబానికి పోస్టల్ బీమా ద్వారా మంజూరైన రూ.25లక్షల చెక్కను ఖమ్మం పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి గురువారం అందజేశారు.
Fri, Sep 19 2025 02:13 AM -
●ప్రతిష్ఠాపనకు ప్రతిమలు సిద్ధం
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 22న మొదలుకానున్నాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఉత్సవాల్లో భాగంగా గతంతో పోలిస్తే ఎక్కువ మంది అమ్మవారి విగ్రహాల
Fri, Sep 19 2025 02:13 AM -
ప్రజా ఉద్యమ నాయకుడు జియావుద్దీన్
తిరుమలాయపాలెం: ప్రజా ఉద్యమాలకే కాక ఉపాధ్యాయ ఉద్యమానికి ఎస్.డీ.జియావుద్దీన్ సారథిలా నిలిచారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తెలిపారు.
Fri, Sep 19 2025 02:13 AM -
అందరిపైనా అమ్మవారి ఆశీస్సులు
ఖమ్మం మయూరిసెంటర్: దుర్గామాత ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఉండాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆకాంక్షించారు.
Fri, Sep 19 2025 02:13 AM -
" />
పెట్టుబడిలోనే రూ.40 వేల నష్టం
రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. ఎకరాకు రూ.1.10లక్షల ప్రకారం రూ.2.20 లక్షలు పెట్టుబడి పెట్టాం. దిగుబడి రూ.150 క్వింటాళ్లు వచ్చింది. మార్కెట్కు తీసుకరాగా.. వ్యాపారులు క్వింటా రూ.320 ప్రకారం కొన్నారు. మద్దతు ధరలో గ్యాప్ అమౌంటు రూ.980 ప్రభుత్వం చెల్లిస్తుందని చెబుతున్నారు.
Fri, Sep 19 2025 02:13 AM -
డంప్యార్డుకు 1,818 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు
కర్నూలు(అగ్రికల్చర్): మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన ఉల్లికి వేలంపాట నిర్వహించగా 1,818 క్వింటాళ్ల ఉల్లిగడ్డలను ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. జాయింట్ కలెక్టర్ నవ్య ఆదేశాల మేరకు గరువారం నిర్వహించిన వేలంపాటలో 4905.45 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశారు.
Fri, Sep 19 2025 02:13 AM -
దోచుకునేందుకే వైద్య కళాశాలల ప్రైవేటీకరణ
కర్నూలు (టౌన్): ఒక కత్తెర, రిబ్బన్ ఉంటే ప్రారంభించాల్సిన ప్రభుత్వ వైద్య కళాశాలలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటుకు అప్పగించి భారీగా నిధులను దోచుకునేందుకు కుట్ర పన్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు.
Fri, Sep 19 2025 02:13 AM -
బార్ల కేటాయింపు రెండో అంకం పూర్తి
కర్నూలు: జిల్లాలో బార్ల కేటాయింపు రెండో అంకం ముగిసింది. గడువు పెంచిన (రీ నోటిఫికేషన్) ఏడు బార్లకు గాను గురువారం జిల్లాపరిషత్ సమావేశ భవనంలో ఐదు బార్లకు లాటరీ తీశారు. రెండో దశలో ఐదు బార్లకు నాలుగేసి దరఖాస్తులు రాగా వాటికి లాటరీ తీసి ప్రొవిజినల్ లైసెన్సులు జారీ చేశారు.
Fri, Sep 19 2025 02:13 AM -
" />
బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.25పైనే..
ఇక జిల్లాలోనే బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.25పైగా ఉంది. రోడ్లపై రూ.100కు నాలుగు కిలోల ఉల్లి బోర్డుపై రాసి అమ్మకాలు సాగిస్తున్నారు. రైతు బజార్లలోనే కిలో రూ.25 ప్రకారం విక్రయిస్తున్నారు. సూపర్ మార్కెట్లు, మాల్స్లో కిలో ధర మరింత ఎక్కువే ఉంటోంది.
Fri, Sep 19 2025 02:13 AM -
వినియోగదారుల్లో సంతృప్తి స్థాయి పెంచుదాం
● ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్,
మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్రావు వెల్లడి
Fri, Sep 19 2025 02:13 AM
-
‘హేమాచలక్షేత్రంలో లిఫ్ట్ ఏర్పాటు చేయాలి’
మంగపేట/ఏటూరునాగారం: మంగపేట మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్ధం లిఫ్ట్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు కలెక్టర్ దివాకరకు గురువారం వినతిపత్రం అందజేశారు.
Fri, Sep 19 2025 02:15 AM -
లాభాల వాటా తగ్గించేందుకు కుట్ర
భూపాలపల్లి అర్బన్: సింగరేణి యాజమాన్యంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం లాభాల వాటా తగ్గించేందుకు కుట్ర చేస్తుందని బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Fri, Sep 19 2025 02:15 AM -
కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
● ఇనాం భూమి ఓఆర్సీ కోసంరూ.40 వేలు లంచం డిమాండ్
● ఎంఆర్ఐ, డిప్యూటీ సర్వేయర్నుఅదుపులోకి తీసుకున్న అధికారులు
Fri, Sep 19 2025 02:15 AM -
విద్యార్థుల హాజరుశాతం పెంచాలి
మల్దకల్: ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరికి మెరుగైన విద్యాబోధన అందజేసి వారి విద్యాభివృద్దికి అధ్యాపకులు కృషి చేయాలని ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి హృదయరాజు సూచించారు. గురువారం మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Fri, Sep 19 2025 02:15 AM -
కృష్ణాతీరానికి సొబగులు
కొల్లాపూర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కృష్ణానది తీరంలో పర్యాటకానికి మహర్దశ పట్టింది. ఇప్పటికే సోమశిల పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుండగా.. కృష్ణానది తీరం వెంట ఉండే ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి.
Fri, Sep 19 2025 02:13 AM -
" />
నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగుబడులు
ఎర్రవల్లి: నాణ్యమైన విత్తనంతోనే రైతులు అధిక దిగుబడులు సాదించవచ్చునని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ కళ్యాణి అన్నారు.
Fri, Sep 19 2025 02:13 AM -
మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ లక్ష్యం
గద్వాలన్యూటౌన్: టెలికాం వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ (టెలికాం రెగ్యూలేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా) లక్ష్యమని రాష్ట్ర ట్రాయ్ కాగ్ సభ్యులు కళ్లెపు శోభారాణి అన్నారు.
Fri, Sep 19 2025 02:13 AM -
దేవీ శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఉత్సవాలు సమీపిస్తుండటంతో భక్తులకు కల్పించే వసతులు, సౌకర్యాలపై సమీక్షిస్తున్నారు.
Fri, Sep 19 2025 02:13 AM -
జ్ఞానమే ఆయుధం కావాలి
సత్తుపల్లిరూరల్: విద్యార్థులు జ్ఞానాన్నే ఆయుధంగా చేసుకోవాలని, తద్వారా అదే బలంగా మారి ఉన్నత స్థానాలను చేరుస్తుందని రాజ్యసభ సభ్యుడు, హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి తెలిపారు.
Fri, Sep 19 2025 02:13 AM -
" />
●రుద్రపంక్తి సంతోష్ కుమార్
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సంతోష్ తండ్రి మల్లేశ్వరరావు ఆ గ్రామ శివాలయంలో పూజారిగా పనిచేస్తుంటారు. తల్లి శైలజ గృహిణి. టీజీ టెట్లో 132, డీఎస్సీలో మూడో ర్యాంకు సాధించి మధిర ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు.
Fri, Sep 19 2025 02:13 AM -
జ్యూస్ తాగుతూ కుప్పకూలిన యువకుడు
ఇబ్రహీంపట్నం రూరల్: జ్యూస్ తాగుతుండగా గుండెపోటు రావడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పల్లిపాడుకు చెందిన మేడ ఏకలవ్య(30) కొన్నాళ్లు యూకేలో ఉద్యోగం చేశాడు.
Fri, Sep 19 2025 02:13 AM -
" />
●మజ్జిగ త్రినేత్ర
చిత్తూరు జిల్లా గంగవరం మండలం పలమనేరు గ్రామానికి చెందిన త్రినేత్ర తండ్రి మునెప్ప వ్యవసాయం చేస్తుండగా తల్లి సరోజమ్మ గృహిణి. టీజీ టెట్లో 123, డీఎస్సీ78.9 మార్కులతో ఉద్యోగం సాధించిన ఆయన రామచంద్రాపురం మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు.
Fri, Sep 19 2025 02:13 AM -
ఔను.. వారు విజేతలు!
కష్టపడితే విజయం బానిసగా మారుతుందని నిరూపించారు కొందరు యువతీ, యువకులు. నాన్ లోకల్ కోటాలో తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన ముగ్గురు ఓ పక్క ఉద్యోగం చేస్తూనే ఏపీలో నోటిఫికేషన్ రాగానే సిద్ధమై అక్కడ కూడా ఉద్యోగాలు సాధించడం విశేషం. – మధిరFri, Sep 19 2025 02:13 AM -
" />
20న జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేలా టేకులపల్లి మోడల్ కేరీర్ సెంటర్లో ఈనెల 20న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు.
Fri, Sep 19 2025 02:13 AM -
‘రెవెన్యూ’లో ఉలికిపాటు..
● ఏసీబీ దాడులతో కలకలం ● ఇంకా ‘జలగ’లు ఉన్నాయని ఆరోపణలుFri, Sep 19 2025 02:13 AM -
" />
రూ.25లక్షల పోస్టల్ బీమా చెక్కు
వేంసూరు: మండలంలోని అడసర్లపాడుకు చెందిన తాటికొండ పాండురంగాచారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబానికి పోస్టల్ బీమా ద్వారా మంజూరైన రూ.25లక్షల చెక్కను ఖమ్మం పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి గురువారం అందజేశారు.
Fri, Sep 19 2025 02:13 AM -
●ప్రతిష్ఠాపనకు ప్రతిమలు సిద్ధం
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 22న మొదలుకానున్నాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఉత్సవాల్లో భాగంగా గతంతో పోలిస్తే ఎక్కువ మంది అమ్మవారి విగ్రహాల
Fri, Sep 19 2025 02:13 AM -
ప్రజా ఉద్యమ నాయకుడు జియావుద్దీన్
తిరుమలాయపాలెం: ప్రజా ఉద్యమాలకే కాక ఉపాధ్యాయ ఉద్యమానికి ఎస్.డీ.జియావుద్దీన్ సారథిలా నిలిచారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తెలిపారు.
Fri, Sep 19 2025 02:13 AM -
అందరిపైనా అమ్మవారి ఆశీస్సులు
ఖమ్మం మయూరిసెంటర్: దుర్గామాత ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఉండాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆకాంక్షించారు.
Fri, Sep 19 2025 02:13 AM -
" />
పెట్టుబడిలోనే రూ.40 వేల నష్టం
రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. ఎకరాకు రూ.1.10లక్షల ప్రకారం రూ.2.20 లక్షలు పెట్టుబడి పెట్టాం. దిగుబడి రూ.150 క్వింటాళ్లు వచ్చింది. మార్కెట్కు తీసుకరాగా.. వ్యాపారులు క్వింటా రూ.320 ప్రకారం కొన్నారు. మద్దతు ధరలో గ్యాప్ అమౌంటు రూ.980 ప్రభుత్వం చెల్లిస్తుందని చెబుతున్నారు.
Fri, Sep 19 2025 02:13 AM -
డంప్యార్డుకు 1,818 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు
కర్నూలు(అగ్రికల్చర్): మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన ఉల్లికి వేలంపాట నిర్వహించగా 1,818 క్వింటాళ్ల ఉల్లిగడ్డలను ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. జాయింట్ కలెక్టర్ నవ్య ఆదేశాల మేరకు గరువారం నిర్వహించిన వేలంపాటలో 4905.45 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశారు.
Fri, Sep 19 2025 02:13 AM -
దోచుకునేందుకే వైద్య కళాశాలల ప్రైవేటీకరణ
కర్నూలు (టౌన్): ఒక కత్తెర, రిబ్బన్ ఉంటే ప్రారంభించాల్సిన ప్రభుత్వ వైద్య కళాశాలలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటుకు అప్పగించి భారీగా నిధులను దోచుకునేందుకు కుట్ర పన్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు.
Fri, Sep 19 2025 02:13 AM -
బార్ల కేటాయింపు రెండో అంకం పూర్తి
కర్నూలు: జిల్లాలో బార్ల కేటాయింపు రెండో అంకం ముగిసింది. గడువు పెంచిన (రీ నోటిఫికేషన్) ఏడు బార్లకు గాను గురువారం జిల్లాపరిషత్ సమావేశ భవనంలో ఐదు బార్లకు లాటరీ తీశారు. రెండో దశలో ఐదు బార్లకు నాలుగేసి దరఖాస్తులు రాగా వాటికి లాటరీ తీసి ప్రొవిజినల్ లైసెన్సులు జారీ చేశారు.
Fri, Sep 19 2025 02:13 AM -
" />
బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.25పైనే..
ఇక జిల్లాలోనే బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.25పైగా ఉంది. రోడ్లపై రూ.100కు నాలుగు కిలోల ఉల్లి బోర్డుపై రాసి అమ్మకాలు సాగిస్తున్నారు. రైతు బజార్లలోనే కిలో రూ.25 ప్రకారం విక్రయిస్తున్నారు. సూపర్ మార్కెట్లు, మాల్స్లో కిలో ధర మరింత ఎక్కువే ఉంటోంది.
Fri, Sep 19 2025 02:13 AM -
వినియోగదారుల్లో సంతృప్తి స్థాయి పెంచుదాం
● ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్,
మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్రావు వెల్లడి
Fri, Sep 19 2025 02:13 AM