-
ఎండల వేళ.. జాగ్రత్త సుమా!
చోడవరం: వేసవి ప్రారంభంలోనే రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. ఉదయం నుంచి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నమయ్యే సరికి ఎండల తీవ్రత మరింతగా ఉంది. మధ్యాహ్న సమయంలో ప్రస్తుత ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా ఉందంటే, రానున్న రోజుల్లో ఎండలు ఏ మేరకు ఉంటాయో చెప్పనక్కర లేదు.
-
22న రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్
టోర్నమెంట్ గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న జీవన్రాయ తదితరులు
Wed, Mar 11 2026 07:39 AM -
నాటు తుపాకీ పేలిన ఘటనలో ఇద్దరు అరెస్ట్
యలమంచిలి రూరల్ : సంచలనం కలిగించిన నాటు తుపాకీ పేలుడు ఘటనపై ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు రెండు నాటు తుపాకులు, పేలుడుకు వినియోగించే గన్ పౌడర్, ఇతర సామగ్రిని స్వాధీనపర్చుకున్నారు.
Wed, Mar 11 2026 07:39 AM -
చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్గా డీఎల్పురం
నక్కపల్లి : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారానికి మండలంలో డీఎల్పురం ఎంపికై ంది. చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్గా ఈ గ్రామాన్ని ఎంపిక చేసినట్టు ఎంపీడీవో చైతన్య తెలిపారు.
Wed, Mar 11 2026 07:39 AM -
వైభవంగా మోదకొండమ్మ తీర్థం
మాడుగుల: ఉత్తరాంధ్ర ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ తీర్థాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ లైటింగ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారిని పూలు, నగలుతో ప్రత్యేకంగా అలంకరించారు.
Wed, Mar 11 2026 07:39 AM -
ఖాళీ గ్యాస్ సిలిండర్లతో గిరి మహిళల నిరసన
మాడుగుల/రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని సీపీఎం మండల కార్యదర్శి ఇరటా నర్సింహమూర్తి విమర్శించారు.
Wed, Mar 11 2026 07:39 AM -
కురసాల ఆశీస్సులు తీసుకున్న బొడ్డేడ
మాజీ మంత్రి కన్నబాబును సత్కరిస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్
Wed, Mar 11 2026 07:39 AM -
అక్షరానికి ఫీజు ఉరి
అక్షరానికి అభయం ఎక్కడ? పేదోడి చదువుకు భరోసా ఏది? కూటమి సర్కార్ కొలువుదీరిన వేళ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సెగ విద్యార్థుల భవిష్యత్తును దహించివేస్తోంది. అటు పాలకుల నిర్లక్ష్యం.. ఇటు యాజమాన్యాల మొండివైఖరి మధ్య సామాన్యుడి కలలు కల్లలవుతున్నాయి.
Wed, Mar 11 2026 07:39 AM -
" />
వైఎస్సార్సీపీ ఆవిర్భావదినోత్సవం ఘనంగా జరపాలి
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
Wed, Mar 11 2026 07:39 AM -
బయో రిజర్వ్
అవగాహన కల్పిస్తాం
Wed, Mar 11 2026 07:39 AM -
మత్స్యగెడ్డలో గిరిజనుడు గల్లంతు
ముమ్మరంగా గాలింపు
Wed, Mar 11 2026 07:39 AM -
17న నూకాంబిక కొత్త అమావాస్య జాతర
అనకాపల్లి : ఉత్తరాంద్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి దేవాలయంలో అమ్మవారి జాతర మహోత్సవం ఈనెల 17న రాత్రి నుంచి 18 వ తేదీ వరకూ నిర్వహించనున్నట్టు జిల్లా దేవదాయశాఖ అధికారి సుధారాణి, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను(గొల్లబాబు) తెలిపారు.
Wed, Mar 11 2026 07:39 AM -
" />
కేజీబీవీల్లో ప్రవేశాలకుదరఖాస్తుల స్వీకరణ
● సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు
Wed, Mar 11 2026 07:39 AM -
" />
సమస్యలపై స్పందించకపోతే ఉద్యమం ఉధృతం
● ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్
రామారావు దొర
Wed, Mar 11 2026 07:39 AM -
గౌరీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్టకు చురుగ్గా ఏర్పాట్లు
జి.మాడుగుల: మండలంలోని గాంధీనగరంలో హనుమాన్ ఆశ్రమం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న 20అడుగుల గౌరీ పరమేశ్వరు లు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని 19వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
Wed, Mar 11 2026 07:39 AM -
జీవితానికి ‘పొగ’ పెట్టొద్దు!
కాలిపోతున్న సంసారాలు..
అనాథలవుతున్న పిల్లలు
Wed, Mar 11 2026 07:38 AM -
ఉమ్మడి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యవర్గం
నస్పూర్: నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
Wed, Mar 11 2026 07:38 AM -
" />
వారసత్వ బదిలీ చేయడం లేదని నిరసన
ఖానాపూర్: మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామంలో తన భర్త పేరిట ఉన్న వ్యవసాయ భూమిని తన పేరుపై చేయాలని కోరుతూ ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన తెలిపింది.
Wed, Mar 11 2026 07:38 AM -
" />
వ్యక్తి బలవన్మరణం
ఖానాపూర్: ఆర్థిక ఇబ్బందులు, అప్పులు బాధ, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై రాహుల్ గైక్వాడ్ కథనం ప్రకారం.. పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన పెంచాల గంగాధర్ (45), కవిత దంపతులు.
Wed, Mar 11 2026 07:38 AM -
" />
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్చైన్గేట్: గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లను చేయాలని బైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ అన్నారు. జిల్లాలో ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు.
Wed, Mar 11 2026 07:38 AM -
420 గంజాయి మొక్కలు స్వాధీనం
Wed, Mar 11 2026 07:38 AM -
రిమ్స్లో బాలింత మృతి
ఆదిలాబాద్టౌన్: తల్లిదండ్రుల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఇన్నిరోజుల పాటు ఆలనపాలన చూసిన తల్లి కన్నుమూయడంతో మూడేళ్ల బాలుడు ఆమె మృతదేహంపై పడి ఏడ్చిన తీరు కలచివేసింది. రిమ్స్లో మంగళవారం తెల్లవారుజామున బాలింత మృతిచెందింది.
Wed, Mar 11 2026 07:38 AM -
ఆర్జీయూకేటీలో సోలార్ శిక్షణ
Wed, Mar 11 2026 07:38 AM -
ఆదివాసీ యువకుడి పెళ్లికి చందాలు వేసి..
Wed, Mar 11 2026 07:38 AM -
బిడ్డను చూడకుండానే బాలింత మృతి
నార్నూర్: అప్పుడే జన్మించిన శిశువును చూడకుండానే బాలింత మృతి చెందింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఈ ఘట న చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వి వరాలు..
Wed, Mar 11 2026 07:38 AM
-
ఎండల వేళ.. జాగ్రత్త సుమా!
చోడవరం: వేసవి ప్రారంభంలోనే రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. ఉదయం నుంచి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నమయ్యే సరికి ఎండల తీవ్రత మరింతగా ఉంది. మధ్యాహ్న సమయంలో ప్రస్తుత ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా ఉందంటే, రానున్న రోజుల్లో ఎండలు ఏ మేరకు ఉంటాయో చెప్పనక్కర లేదు.
Wed, Mar 11 2026 07:39 AM -
22న రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్
టోర్నమెంట్ గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న జీవన్రాయ తదితరులు
Wed, Mar 11 2026 07:39 AM -
నాటు తుపాకీ పేలిన ఘటనలో ఇద్దరు అరెస్ట్
యలమంచిలి రూరల్ : సంచలనం కలిగించిన నాటు తుపాకీ పేలుడు ఘటనపై ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు రెండు నాటు తుపాకులు, పేలుడుకు వినియోగించే గన్ పౌడర్, ఇతర సామగ్రిని స్వాధీనపర్చుకున్నారు.
Wed, Mar 11 2026 07:39 AM -
చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్గా డీఎల్పురం
నక్కపల్లి : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారానికి మండలంలో డీఎల్పురం ఎంపికై ంది. చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్గా ఈ గ్రామాన్ని ఎంపిక చేసినట్టు ఎంపీడీవో చైతన్య తెలిపారు.
Wed, Mar 11 2026 07:39 AM -
వైభవంగా మోదకొండమ్మ తీర్థం
మాడుగుల: ఉత్తరాంధ్ర ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ తీర్థాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ లైటింగ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారిని పూలు, నగలుతో ప్రత్యేకంగా అలంకరించారు.
Wed, Mar 11 2026 07:39 AM -
ఖాళీ గ్యాస్ సిలిండర్లతో గిరి మహిళల నిరసన
మాడుగుల/రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని సీపీఎం మండల కార్యదర్శి ఇరటా నర్సింహమూర్తి విమర్శించారు.
Wed, Mar 11 2026 07:39 AM -
కురసాల ఆశీస్సులు తీసుకున్న బొడ్డేడ
మాజీ మంత్రి కన్నబాబును సత్కరిస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్
Wed, Mar 11 2026 07:39 AM -
అక్షరానికి ఫీజు ఉరి
అక్షరానికి అభయం ఎక్కడ? పేదోడి చదువుకు భరోసా ఏది? కూటమి సర్కార్ కొలువుదీరిన వేళ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సెగ విద్యార్థుల భవిష్యత్తును దహించివేస్తోంది. అటు పాలకుల నిర్లక్ష్యం.. ఇటు యాజమాన్యాల మొండివైఖరి మధ్య సామాన్యుడి కలలు కల్లలవుతున్నాయి.
Wed, Mar 11 2026 07:39 AM -
" />
వైఎస్సార్సీపీ ఆవిర్భావదినోత్సవం ఘనంగా జరపాలి
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
Wed, Mar 11 2026 07:39 AM -
బయో రిజర్వ్
అవగాహన కల్పిస్తాం
Wed, Mar 11 2026 07:39 AM -
మత్స్యగెడ్డలో గిరిజనుడు గల్లంతు
ముమ్మరంగా గాలింపు
Wed, Mar 11 2026 07:39 AM -
17న నూకాంబిక కొత్త అమావాస్య జాతర
అనకాపల్లి : ఉత్తరాంద్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి దేవాలయంలో అమ్మవారి జాతర మహోత్సవం ఈనెల 17న రాత్రి నుంచి 18 వ తేదీ వరకూ నిర్వహించనున్నట్టు జిల్లా దేవదాయశాఖ అధికారి సుధారాణి, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను(గొల్లబాబు) తెలిపారు.
Wed, Mar 11 2026 07:39 AM -
" />
కేజీబీవీల్లో ప్రవేశాలకుదరఖాస్తుల స్వీకరణ
● సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు
Wed, Mar 11 2026 07:39 AM -
" />
సమస్యలపై స్పందించకపోతే ఉద్యమం ఉధృతం
● ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్
రామారావు దొర
Wed, Mar 11 2026 07:39 AM -
గౌరీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్టకు చురుగ్గా ఏర్పాట్లు
జి.మాడుగుల: మండలంలోని గాంధీనగరంలో హనుమాన్ ఆశ్రమం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న 20అడుగుల గౌరీ పరమేశ్వరు లు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని 19వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
Wed, Mar 11 2026 07:39 AM -
జీవితానికి ‘పొగ’ పెట్టొద్దు!
కాలిపోతున్న సంసారాలు..
అనాథలవుతున్న పిల్లలు
Wed, Mar 11 2026 07:38 AM -
ఉమ్మడి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యవర్గం
నస్పూర్: నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
Wed, Mar 11 2026 07:38 AM -
" />
వారసత్వ బదిలీ చేయడం లేదని నిరసన
ఖానాపూర్: మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామంలో తన భర్త పేరిట ఉన్న వ్యవసాయ భూమిని తన పేరుపై చేయాలని కోరుతూ ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన తెలిపింది.
Wed, Mar 11 2026 07:38 AM -
" />
వ్యక్తి బలవన్మరణం
ఖానాపూర్: ఆర్థిక ఇబ్బందులు, అప్పులు బాధ, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై రాహుల్ గైక్వాడ్ కథనం ప్రకారం.. పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన పెంచాల గంగాధర్ (45), కవిత దంపతులు.
Wed, Mar 11 2026 07:38 AM -
" />
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్చైన్గేట్: గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లను చేయాలని బైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ అన్నారు. జిల్లాలో ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు.
Wed, Mar 11 2026 07:38 AM -
420 గంజాయి మొక్కలు స్వాధీనం
Wed, Mar 11 2026 07:38 AM -
రిమ్స్లో బాలింత మృతి
ఆదిలాబాద్టౌన్: తల్లిదండ్రుల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఇన్నిరోజుల పాటు ఆలనపాలన చూసిన తల్లి కన్నుమూయడంతో మూడేళ్ల బాలుడు ఆమె మృతదేహంపై పడి ఏడ్చిన తీరు కలచివేసింది. రిమ్స్లో మంగళవారం తెల్లవారుజామున బాలింత మృతిచెందింది.
Wed, Mar 11 2026 07:38 AM -
ఆర్జీయూకేటీలో సోలార్ శిక్షణ
Wed, Mar 11 2026 07:38 AM -
ఆదివాసీ యువకుడి పెళ్లికి చందాలు వేసి..
Wed, Mar 11 2026 07:38 AM -
బిడ్డను చూడకుండానే బాలింత మృతి
నార్నూర్: అప్పుడే జన్మించిన శిశువును చూడకుండానే బాలింత మృతి చెందింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఈ ఘట న చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వి వరాలు..
Wed, Mar 11 2026 07:38 AM
