-
● ఒకప్పుడు థియేటర్లో ఒకే సినిమా నాలుగు ఆటలు ● మల్టీప్లెక్స్ల రాకతో మారిన ప్రదర్శన విధానం ● సింగిల్ స్క్రీన్లలో సింగిల్ సినిమాలకు తగ్గిన క్రేజ్ ● ట్రెండ్కు తగ్గట్టు ఒకే తెరపై వేర్వేరు చిత్రాల ప్రదర్శన
మరింత సౌకర్యవంతంగా మల్టీప్లెక్స్లు..
-
శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి పాదాలు, ఉత్సవ మూర్తులకు వేదమంత్రాల నడుమ పంచామృతాభిషేకం గావించారు.
Sun, Jul 06 2025 06:38 AM -
సూత్రాలను చట్టాలు ఉల్లంఘిస్తే సమీక్ష తప్పనిసరి
మధిర: రాజ్యాంగంలో సూత్రాలను శాసనసభలో చేసే చట్టాలు ఉల్లంఘించినప్పుడు న్యాయవ్యవస్థ కచ్చితంగా న్యాయ సమీక్ష చేయాల్సిందేనని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అభిప్రాయపడ్డారు.
Sun, Jul 06 2025 06:38 AM -
ఈ బ్యాంకు.. ‘బంగారం’!
● ఆభరణాల తాకట్టుపై డీసీసీబీలో సులువుగా రుణాలు ● ఉమ్మడి జిల్లాలోని 50 బ్రాంచ్ల ద్వారా రూ.765 కోట్లు ● రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఖమ్మం డీసీసీబీSun, Jul 06 2025 06:38 AM -
లిఫ్ట్ ఇరిగేషన్ లతో పుష్కలంగా సాగునీరు
కల్లూరురూరల్: లిఫ్ట్ ఇరిగేషన్లతో పుష్కలంగా సాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు తెలిపారు. శనివారం ఆయన లింగాలలో విలేకరులతో మాట్లాడారు.
Sun, Jul 06 2025 06:38 AM -
విఠల విఠల
స్వామికి ఇంట్లోనే ఆలయంSun, Jul 06 2025 06:38 AM -
రోడ్లపై చెత్త.. కాలువల్లో పూడిక..
● మున్సిపాలిటీల్లో గాడితప్పిన పారిశుద్ధ్య నిర్వహణ ● నిషేధిత ప్రాంతాల్లో చెత్తను వేస్తున్న ప్రజలు ● పొంచిఉన్న వ్యాధుల ముప్పు ● 100 రోజుల ప్రణాళికలోనైనా మెరుగుపడేనా..?
Sun, Jul 06 2025 06:37 AM -
" />
యూరియా పంపిణీలో ఇబ్బందుల్లేకుండా చూడాలి
వాంకిడి: యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్ట ర్ (రెవెన్యూ) డేవిడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు యూరి యా త్వరగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Sun, Jul 06 2025 06:37 AM -
" />
ఓటరు జాబితా అందుబాటులో ఉంచుకోవాలి
దహెగాం(సిర్పూర్): బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో)లు బూత్స్థాయి ఓటరు జాబి తా అందుబాటులో ఉంచుకోవాలని సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బీఎల్వోలకు శిక్షణ ఇచ్చారు. సర్వేకు వెళ్లినప్పుడు ఓటర్లతో ఎలా మాట్లాడాలో వివరించారు.
Sun, Jul 06 2025 06:37 AM -
పేరుకుపోతున్న చెత్తాచెదారం
అధికారులు పర్యవేక్షించాలి
Sun, Jul 06 2025 06:37 AM -
గిరిజనుల అభివృద్ధికి పీఎం జుగా
తిర్యాణి: గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పీఎం జుగా పథకాన్ని ప్రవేశపెట్టిందని డీటీడీవో రమాదేవి అన్నారు. శనివారం మండలంలోని దంతాన్పెల్లిలో పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Sun, Jul 06 2025 06:37 AM -
‘మహిళా శక్తి’ పనులు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో నిర్మిస్తున్న మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను పంచాయతీరా జ్ ఈఈ అజ్మెర కృష్ణతో కలిసి పరిశీలించారు.
Sun, Jul 06 2025 06:37 AM -
యూరియా కోసం రైతుల రాస్తారోకో
రెబ్బెన: పీఏసీఎస్కు వచ్చిన యూరియా పంపిణీకి టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు రోజులుగా పీఏసీఎస్కు వ స్తున్నా ఒక్క బస్తా యూరియా కూడా దొరకడంలేదన్నారు.
Sun, Jul 06 2025 06:37 AM -
మంత్రులను కలిసిన ఎమ్మెల్సీ
చింతలమానెపల్లి: నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ దండె విఠల్, కాంగ్రెస్ నాయకులు శనివారం హైదరాబాద్లో సీ్త్ర, శిశు, పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
Sun, Jul 06 2025 06:37 AM -
వ్యక్తి దారుణ హత్య
పురివిప్పిన పాత కక్షలు..Sun, Jul 06 2025 06:36 AM -
గోవా మద్యం స్వాధీనం
కంభం/గిద్దలూరు రూరల్: అక్రమంగా గోవా మద్యం తరలిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు రెండు చోట్ల చిక్కినట్టే చిక్కి పారిపోయారు. గిద్దలూరు, కంభం ఎకై ్సజ్ సీఐలు శనివారం తమ కార్యాలయాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Sun, Jul 06 2025 06:36 AM -
ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొని వ్యక్తి మృతి
కొత్తపట్నం: ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన ఈతముక్కల గ్రామంలో చెత్త సంపద తయారీ కేంద్రం వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..
Sun, Jul 06 2025 06:36 AM -
ఆదాయం దిగదుడుపు.. రైతు చావులే రెట్టింపు
ఒంగోలు టౌన్: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడతామని చెప్పిన మోదీ మాటలన్నీ నీటిలో మూటలయ్యాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ధ్వజమెత్తారు.
Sun, Jul 06 2025 06:36 AM -
12, 13న బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
ఒంగోలు: ఈనెల 12, 13వ తేదీల్లో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జేఎస్ లక్ష్మణ్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sun, Jul 06 2025 06:36 AM -
రైతుల మాట అబద్ధం.. కాదు పోలీసులదే తప్పు!
త్రిపురాంతకం: ఓ భూవివాదం పోలీసులు, రైతుల మధ్య మాటల మంటలు రేపింది. పోలీసులు అన్యాయం చేస్తున్నారని రైతులు ఓ వీడియోలో ఆరోపించగా.. అదంతా తప్పుడు ప్రచారమంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sun, Jul 06 2025 06:36 AM -
నేడు తుమ్మలచెరువులో పెద్ద షహాదత్
తర్లుపాడు: మొహర్రం వేడుకల్లో భాగంగా ఆదివారం తుమ్మలచెరువులో పెద్ద షహాదత్ నిర్వహించనున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలను హిందూ, ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Sun, Jul 06 2025 06:36 AM -
రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి
రాయగడ: మారు రథయాత్రలో విధులు నిర్వహించేందుకు తన సొంత గ్రామమైన ఖెదాపడ నుంచి స్కూటీపై రాయగడ వస్తున్న మహిళా కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు. మృతురాలు లావణ్య గంట (24 )గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే..
Sun, Jul 06 2025 06:35 AM -
విద్యుత్ చార్జీలను తగ్గించాలి
అరసవల్లి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై చార్జీల పేరుతో మోపుతున్న భారాన్ని వెంటనే తగ్గించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.
Sun, Jul 06 2025 06:35 AM -
రథయాత్రలో కానిస్టేబుల్ మృతి
రాయగడ: మారు రథయాత్రలో విధులు నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై కానిస్టేబుల్ మృతి చెందాడు. మృతుడు జిల్లాలోని పద్మపూర్ సమితి ఇఛ్చామొనొగుడ గ్రామానికి చెందిన తరణీ చరన్ గొమాంగో(50)గా గుర్తించారు.
Sun, Jul 06 2025 06:35 AM -
కమల దళపతి ఎవరో..?
భువనేశ్వర్: రాష్ట్రంలో అధికార పక్షం భారతీయ జనతా పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకోనుంది. కొత్త సారథిపై రాష్ట్ర రాజకీయ పక్షాలు పలు అంచనాలతో ఉన్నాయి. ప్రధానంగా ఈ వర్గాలు పాలక పార్టీ నాయకత్వ సారథ్యం యథాతథంగా కొనసాగుతుందా లేదా మార్పు వస్తుందా అనేది చూస్తున్నాయి.
Sun, Jul 06 2025 06:35 AM
-
● ఒకప్పుడు థియేటర్లో ఒకే సినిమా నాలుగు ఆటలు ● మల్టీప్లెక్స్ల రాకతో మారిన ప్రదర్శన విధానం ● సింగిల్ స్క్రీన్లలో సింగిల్ సినిమాలకు తగ్గిన క్రేజ్ ● ట్రెండ్కు తగ్గట్టు ఒకే తెరపై వేర్వేరు చిత్రాల ప్రదర్శన
మరింత సౌకర్యవంతంగా మల్టీప్లెక్స్లు..
Sun, Jul 06 2025 06:38 AM -
శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి పాదాలు, ఉత్సవ మూర్తులకు వేదమంత్రాల నడుమ పంచామృతాభిషేకం గావించారు.
Sun, Jul 06 2025 06:38 AM -
సూత్రాలను చట్టాలు ఉల్లంఘిస్తే సమీక్ష తప్పనిసరి
మధిర: రాజ్యాంగంలో సూత్రాలను శాసనసభలో చేసే చట్టాలు ఉల్లంఘించినప్పుడు న్యాయవ్యవస్థ కచ్చితంగా న్యాయ సమీక్ష చేయాల్సిందేనని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అభిప్రాయపడ్డారు.
Sun, Jul 06 2025 06:38 AM -
ఈ బ్యాంకు.. ‘బంగారం’!
● ఆభరణాల తాకట్టుపై డీసీసీబీలో సులువుగా రుణాలు ● ఉమ్మడి జిల్లాలోని 50 బ్రాంచ్ల ద్వారా రూ.765 కోట్లు ● రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఖమ్మం డీసీసీబీSun, Jul 06 2025 06:38 AM -
లిఫ్ట్ ఇరిగేషన్ లతో పుష్కలంగా సాగునీరు
కల్లూరురూరల్: లిఫ్ట్ ఇరిగేషన్లతో పుష్కలంగా సాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు తెలిపారు. శనివారం ఆయన లింగాలలో విలేకరులతో మాట్లాడారు.
Sun, Jul 06 2025 06:38 AM -
విఠల విఠల
స్వామికి ఇంట్లోనే ఆలయంSun, Jul 06 2025 06:38 AM -
రోడ్లపై చెత్త.. కాలువల్లో పూడిక..
● మున్సిపాలిటీల్లో గాడితప్పిన పారిశుద్ధ్య నిర్వహణ ● నిషేధిత ప్రాంతాల్లో చెత్తను వేస్తున్న ప్రజలు ● పొంచిఉన్న వ్యాధుల ముప్పు ● 100 రోజుల ప్రణాళికలోనైనా మెరుగుపడేనా..?
Sun, Jul 06 2025 06:37 AM -
" />
యూరియా పంపిణీలో ఇబ్బందుల్లేకుండా చూడాలి
వాంకిడి: యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్ట ర్ (రెవెన్యూ) డేవిడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు యూరి యా త్వరగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Sun, Jul 06 2025 06:37 AM -
" />
ఓటరు జాబితా అందుబాటులో ఉంచుకోవాలి
దహెగాం(సిర్పూర్): బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో)లు బూత్స్థాయి ఓటరు జాబి తా అందుబాటులో ఉంచుకోవాలని సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బీఎల్వోలకు శిక్షణ ఇచ్చారు. సర్వేకు వెళ్లినప్పుడు ఓటర్లతో ఎలా మాట్లాడాలో వివరించారు.
Sun, Jul 06 2025 06:37 AM -
పేరుకుపోతున్న చెత్తాచెదారం
అధికారులు పర్యవేక్షించాలి
Sun, Jul 06 2025 06:37 AM -
గిరిజనుల అభివృద్ధికి పీఎం జుగా
తిర్యాణి: గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పీఎం జుగా పథకాన్ని ప్రవేశపెట్టిందని డీటీడీవో రమాదేవి అన్నారు. శనివారం మండలంలోని దంతాన్పెల్లిలో పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Sun, Jul 06 2025 06:37 AM -
‘మహిళా శక్తి’ పనులు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో నిర్మిస్తున్న మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను పంచాయతీరా జ్ ఈఈ అజ్మెర కృష్ణతో కలిసి పరిశీలించారు.
Sun, Jul 06 2025 06:37 AM -
యూరియా కోసం రైతుల రాస్తారోకో
రెబ్బెన: పీఏసీఎస్కు వచ్చిన యూరియా పంపిణీకి టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు రోజులుగా పీఏసీఎస్కు వ స్తున్నా ఒక్క బస్తా యూరియా కూడా దొరకడంలేదన్నారు.
Sun, Jul 06 2025 06:37 AM -
మంత్రులను కలిసిన ఎమ్మెల్సీ
చింతలమానెపల్లి: నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ దండె విఠల్, కాంగ్రెస్ నాయకులు శనివారం హైదరాబాద్లో సీ్త్ర, శిశు, పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
Sun, Jul 06 2025 06:37 AM -
వ్యక్తి దారుణ హత్య
పురివిప్పిన పాత కక్షలు..Sun, Jul 06 2025 06:36 AM -
గోవా మద్యం స్వాధీనం
కంభం/గిద్దలూరు రూరల్: అక్రమంగా గోవా మద్యం తరలిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు రెండు చోట్ల చిక్కినట్టే చిక్కి పారిపోయారు. గిద్దలూరు, కంభం ఎకై ్సజ్ సీఐలు శనివారం తమ కార్యాలయాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Sun, Jul 06 2025 06:36 AM -
ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొని వ్యక్తి మృతి
కొత్తపట్నం: ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన ఈతముక్కల గ్రామంలో చెత్త సంపద తయారీ కేంద్రం వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..
Sun, Jul 06 2025 06:36 AM -
ఆదాయం దిగదుడుపు.. రైతు చావులే రెట్టింపు
ఒంగోలు టౌన్: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడతామని చెప్పిన మోదీ మాటలన్నీ నీటిలో మూటలయ్యాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ధ్వజమెత్తారు.
Sun, Jul 06 2025 06:36 AM -
12, 13న బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
ఒంగోలు: ఈనెల 12, 13వ తేదీల్లో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జేఎస్ లక్ష్మణ్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sun, Jul 06 2025 06:36 AM -
రైతుల మాట అబద్ధం.. కాదు పోలీసులదే తప్పు!
త్రిపురాంతకం: ఓ భూవివాదం పోలీసులు, రైతుల మధ్య మాటల మంటలు రేపింది. పోలీసులు అన్యాయం చేస్తున్నారని రైతులు ఓ వీడియోలో ఆరోపించగా.. అదంతా తప్పుడు ప్రచారమంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sun, Jul 06 2025 06:36 AM -
నేడు తుమ్మలచెరువులో పెద్ద షహాదత్
తర్లుపాడు: మొహర్రం వేడుకల్లో భాగంగా ఆదివారం తుమ్మలచెరువులో పెద్ద షహాదత్ నిర్వహించనున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలను హిందూ, ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Sun, Jul 06 2025 06:36 AM -
రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి
రాయగడ: మారు రథయాత్రలో విధులు నిర్వహించేందుకు తన సొంత గ్రామమైన ఖెదాపడ నుంచి స్కూటీపై రాయగడ వస్తున్న మహిళా కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు. మృతురాలు లావణ్య గంట (24 )గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే..
Sun, Jul 06 2025 06:35 AM -
విద్యుత్ చార్జీలను తగ్గించాలి
అరసవల్లి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై చార్జీల పేరుతో మోపుతున్న భారాన్ని వెంటనే తగ్గించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.
Sun, Jul 06 2025 06:35 AM -
రథయాత్రలో కానిస్టేబుల్ మృతి
రాయగడ: మారు రథయాత్రలో విధులు నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై కానిస్టేబుల్ మృతి చెందాడు. మృతుడు జిల్లాలోని పద్మపూర్ సమితి ఇఛ్చామొనొగుడ గ్రామానికి చెందిన తరణీ చరన్ గొమాంగో(50)గా గుర్తించారు.
Sun, Jul 06 2025 06:35 AM -
కమల దళపతి ఎవరో..?
భువనేశ్వర్: రాష్ట్రంలో అధికార పక్షం భారతీయ జనతా పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకోనుంది. కొత్త సారథిపై రాష్ట్ర రాజకీయ పక్షాలు పలు అంచనాలతో ఉన్నాయి. ప్రధానంగా ఈ వర్గాలు పాలక పార్టీ నాయకత్వ సారథ్యం యథాతథంగా కొనసాగుతుందా లేదా మార్పు వస్తుందా అనేది చూస్తున్నాయి.
Sun, Jul 06 2025 06:35 AM