అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి.
నాగార్జున తనయుడు, హీరో నాగచైతన్య 2024 డిసెంబర్లో శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకున్నాడు.
ఇప్పుడు మరో కుమారుడు అఖిల్ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు.
గతేడాది నవంబర్లో అఖిల్- జైనాబ్ రావ్జీల నిశ్చితార్థం జరిగింది.
మార్చి 24న వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని టాక్!


