
రాజ్ తరుణ్ హీరోగా రాశీ సింగ్ హీరోయిన్గా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పాంచ్ మినార్’.

మాధవి, ఎమ్ఎస్ఎమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కు దర్శక–నిర్మాతలు మారుతి, సాయి రాజేశ్, ఎస్కేఎన్, రైటర్ ‘డార్లింగ్’ స్వామి అతిథులుగా హాజరై, ఈ సినిమా విజయం సాధించాలని పేర్కొన్నారు













