కర్ణాటక మాజీ సీఎం ధరమ్‌ సింగ్‌ కన్నుమూత | Karnataka former chief minister Dharam Singh demise | Sakshi
Sakshi News home page

కర్ణాటక మాజీ సీఎం ధరమ్‌ సింగ్‌ కన్నుమూత

Jul 27 2017 12:20 PM | Updated on Sep 5 2017 5:01 PM

కర్ణాటక మాజీ సీఎం ధరమ్‌ సింగ్‌ కన్నుమూత

కర్ణాటక మాజీ సీఎం ధరమ్‌ సింగ్‌ కన్నుమూత

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్‌ సింగ్‌ గురువారం కన్నుమూశారు.

బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధరమ్‌ సింగ్‌ (80) గురువారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధరమ్‌ సింగ్‌ హార్ట్‌ ఎటాక్‌తో ఈ రోజు ఉదయం 9 గంటలకు మరణించారు. ధరమ్‌ సింగ్‌ 2004 నుంచి 2006 వరకూ కర్ణాటక సీఎంగా పని చేశారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరోవైపు ధరమ్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement