పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు | Govt hikes excise duty on petrol and diesel by Rs 2 a litre | Sakshi
Sakshi News home page

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు

Jan 1 2015 8:10 PM | Updated on Sep 2 2017 7:04 PM

పెట్రోల్‌, డీజిల్ పై లీటరు రెండు రూపాలయ చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచింది. పెట్రోల్‌, డీజిల్ పై లీటరు రెండు రూపాలయ చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే రిటైల్ ధరలపై ఈ ప్రభావం పడకుండా చమురు కంపెనీలు జాగ్రత్తపడ్డాయి. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ముడి చమురు ధరల తగ్గుదలను ఎక్సైజ్ సుంకం రూపంలో ఆయిల్ కంపెనీలు సర్దుబాటు చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement