ముఖ్యమంత్రికి పెరిగిన షుగర్‌ లెవల్స్‌ | arvind kejriwal treatment in bangaloore | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రికి పెరిగిన షుగర్‌ లెవల్స్‌

Feb 5 2017 2:17 PM | Updated on Sep 5 2017 2:58 AM

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు షుగల్‌ లెవల్స్ పెరిగాయి.

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు షుగల్‌ లెవల్స్ పెరిగాయి. ఆయన మధుమేహం వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు చికిత్స తీసుకునేందుకు ఈ నెల 7న బెంగళూరు వెళుతున్నారు. బెంగళూరులో కేజ్రీవాల్‌ గతంలోనూ ప్రకృతి చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా 10 నుంచి 12 రోజులు ఆయన బెంగళూరులో గడిపే అవకాశముంది. చికిత్స ముగిసిన తర్వాత ఢిల్లీకి చేరుకుంటారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement