Sakshi News home page

మహిళా రైతు ఆత్మహత్య

Published Tue, Oct 6 2015 4:07 PM

Women's farmer suicide

కమలాపూర్ మండలం గోపాల్‌పూర్‌లో మంగళవారం కుడుతుల సత్తమ్మ(50) అనే మహిళా కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంది. కౌలుకు తీసుకున్న పొలంలో పంట సరిగా పండక పోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.
 

Advertisement

What’s your opinion

Advertisement