చలి తీవ్రతకు వృద్ధురాలి మృతి | Winter killed elder woman | Sakshi
Sakshi News home page

చలి తీవ్రతకు వృద్ధురాలి మృతి

Dec 26 2015 7:38 PM | Updated on Sep 3 2017 2:37 PM

కరీంనగర్ జిల్లా రాయకల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన బుగ్గిళ్ల మల్లవ్వ(65) అనే వృద్ధురాలు చలి తీవ్రతకు తట్టుకోలేక శనివారం సాయంత్రం మృతిచెందింది.

రాయకల్ (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా రాయకల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన బుగ్గిళ్ల మల్లవ్వ(65) అనే వృద్ధురాలు చలి తీవ్రతకు తట్టుకోలేక శనివారం సాయంత్రం మృతిచెందింది. రెండు రోజులుగా చలి తీవ్రత ఎక్కువ కావడంతో ఇబ్బందిపడుతుండేదని కుటుంబసభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement