అప్పులబాధతో రైతు ఆత్మహత్య | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో రైతు ఆత్మహత్య

Jan 7 2016 4:13 PM | Updated on Oct 1 2018 2:36 PM

వ్యవసాయంలో అప్పులపాలై మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వ్యవసాయంలో అప్పులపాలై మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గుడిహత్నూర్ మండలం గురుజ్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లేష్(50) అనే రైతు అప్పుల బాధతో బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి మల్లేష్‌ను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా..చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.


 

Advertisement
 
Advertisement
Advertisement