కేసీఆర్తో ఏకే ఖాన్ భేటీ | telangana ACB chief AK Khan meets kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్తో ఏకే ఖాన్ భేటీ

Jun 16 2015 6:52 PM | Updated on Aug 15 2018 9:27 PM

కేసీఆర్తో ఏకే ఖాన్ భేటీ - Sakshi

కేసీఆర్తో ఏకే ఖాన్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ సమావేశమయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఏకే ఖాన్ సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి కేసీఆర్ను కలిశారు.

ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏసీబీ సమన్లు జారీ చేయనుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఏకే ఖాన్ ఓటుకు నోటు కేసు విషయం కేసీఆర్తో చర్చించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement