‘గురుకుల’ రాత పరీక్షలు వాయిదా | Teacher Education gurukul Post poned: TSPSC | Sakshi
Sakshi News home page

‘గురుకుల’ రాత పరీక్షలు వాయిదా

Jul 21 2017 2:16 AM | Updated on Sep 5 2017 4:29 PM

గురుకుల విద్యా సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి ఈ నెల 21 నుంచి జరగాల్సిన పరీక్షలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది.

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి ఈ నెల 21 నుంచి జరగాల్సిన పరీక్షలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు మధ్యం తర ఉత్తర్వుల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షల తేదీల వివరాలను తరువాత వెల్లడిస్తామని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement