రైలు నుంచి జారిపడి విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి విద్యార్థి మృతి

Published Sun, Dec 20 2015 11:43 AM

Student killed after fall from train

ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఉదయం రైలు దిగుతూ జారి పడి రామకృష్ణ(23) అనే విద్యార్థి మృతిచెందాడు. కోచింగ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రామకృష్ణది చింతూరు మండలం ఎర్రసీతనపల్లి గ్రామం. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.


 

Advertisement
Advertisement