పొన్నాలకు పౌల్ట్రీ లెజెండ్‌ అవార్డు

Poultry Legend Award To Ponnala Lakshmaiah - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, తిరుమల హేచరీస్‌ ఫౌండర్‌ చైర్మన్‌ పొన్నాల లక్ష్మయ్యకు పౌల్ట్రీ లెజెం డ్‌ అవార్డు దక్కింది. పౌల్ట్రీ రంగానికి చేసిన సేవలను గుర్తించిన పౌల్ట్రీ ఇండియా సంస్థ ఈ అవార్డుకు ఆయన ను ఎంపిక చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగే పౌల్ట్రీ ఇండియా 13వ ఎడిషన్‌ కార్యక్రమంలో అవార్డు అందుకోనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top