ఆయనొక్కడే.. వారు ముగ్గురు

One Teacher Three Students - Sakshi

సిద్దిపేట :  చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్‌ గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విచిత్ర పరిస్థితి నెలకొంది. 6వ తరగతిలో విద్యార్థులు ముగ్గురే ఉన్నారు. ఈ ఊళ్లోని పిల్లలంతా ప్రైవేటు స్కూలు బాట పట్టడంతో ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు పలచబడింది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top