టీ టీడీపీ నేతలకు ఇంగిత జ్ఞానం లేదు: నిరంజన్ రెడ్డి | niranjan reddy slams telangana tdp leaders | Sakshi
Sakshi News home page

టీ టీడీపీ నేతలకు ఇంగిత జ్ఞానం లేదు: నిరంజన్ రెడ్డి

Jan 3 2015 8:07 PM | Updated on Aug 15 2018 9:27 PM

చరిత్ర తెలియని తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

చరిత్ర తెలియని తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

నిజాం కాలంలోజరిగిన మంచి పనులను మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ కీర్తించారని ఆయన చెప్పారు. నిజాం మంచి రాజు అని కేసీఆర్ ఓ సందర్భంలో చెప్పడాన్ని ఇతర పార్టీల నేతలు తప్పుబట్టిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement