వైఎస్సార్‌సీపీ అమెరికా శాఖకు కొత్త కమిటీ | New committee for Ysrcp US NRI branch | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అమెరికా శాఖకు కొత్త కమిటీ

Apr 25 2015 1:56 AM | Updated on Jul 6 2019 12:42 PM

వైభ్యుల సంఖ్య 107. నలుగురు కన్వీనర్లు, నలుగురు అడ్వయిజరీ కమిటీ సభ్యులు, ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్..

సాక్షి, హైదరాబాద్: వైభ్యుల సంఖ్య 107. నలుగురు కన్వీనర్లు, నలుగురు అడ్వయిజరీ కమిటీ సభ్యులు, ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులతోపాటు ఆరుఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమెరికా (ఎన్నారై) శాఖకు కొత్త కమిటీని నియమించారు. ఇందులో మొత్తం స ఉప ప్రాంతీయ కమిటీలతో కూడిన కొత్త కమిటీకి పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. మధులిక సీ, గురువారెడ్డి పుణ్యాల, రత్నాకర్ పండుగాయల, రాజశేఖర్ కేశిరెడ్డిలు కమిటీ కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. డాక్టర్ రాఘవరెడ్డి (డల్లాస్), ర మేష్ వల్లూరు, డాక్టర్ రాఘవరెడ్డి (ఫిలా), చప్పిడి విజయభాస్కర్‌లు అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు.
 
 రామి.ఆర్. ఆళ్ల (నార్త్ ఈస్ట్), రమేష్ వల్లూరు (మిడ్ అట్లాంటిక్), డాక్టర్ వాసుదేవ నలిపిరెడ్డి (సౌత్), హరిప్రసాద్ లింగాల( మిడ్ వెస్ట్), సురేంద్ర బత్తినపట్ల (సెంట్రల్), పవన్ నారం (వెస్ట్)లను అమెరికాలో ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసిన ఆరు ప్రాంతీయ కమిటీలకు ఇన్‌చార్జులుగా నియమించారు. ఎనిమిది మందితో ఏర్పాటు చేసిన పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సుబ్బారెడ్డి చింతగుంట, డాక్టర్ రామి. ఆర్. బూచిపూడి, డాక్టర్ ధనుంజయ గడ్డం, రంగరాజు ఓంకారం, శ్రీనివాస్ వంగాల, రాజశేఖర్ చప్పిడి, విశ్వనాథ్ కిచ్చిల, డాక్టర్ దర్గా నాగిరెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. నార్త్ ఈస్ట్ ప్రాంతీయ కోర్ టీంలో 25, మిడ్ వెస్ట్ ప్రాంతీయ కోర్ టీంలో ఎనిమిది, సెంట్రల్ ప్రాంతీయ కోర్ టీంలో ఎనిమిది, వెస్ట్ ప్రాంతీయ కోర్‌టీంలో 16, మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ కోర్ టీంలో 14, సౌత్ ప్రాంతీయ కోర్‌టీంలో 14 మంది సభ్యులుగా నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement