కానిస్టేబుల్ మృతికి మంత్రుల నివాళి | ministers console the police deaths | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ మృతికి మంత్రుల నివాళి

Apr 4 2015 12:30 PM | Updated on Oct 20 2018 5:03 PM

ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌ రెడ్డి పరిశీలించారు.

నల్లగొండ: ఎన్కౌంటర్ జరిగిన  ఘటనా స్థలాన్ని తెలంగాణ హోంమంత్రి  నాయిని నర్సింహరెడ్డి, విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌ రెడ్డి పరిశీలించారు. దుండగుల కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ నాగరాజుకు వారు నివాళులర్పించారు. మరోవైపు  ఈ కాల్పుల ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

నల్లగొండ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావుపై వేటు వేసింది. రాత్రి పూట తనిఖీల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు పోలీసులు  తీసుకోలేదని ప్రభుత్వం అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement