దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో.. | Minister KTR Says Rs 5 Lakhs Insurance Scheme To Formers | Sakshi
Sakshi News home page

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో..

May 11 2018 3:37 PM | Updated on Aug 30 2019 8:24 PM

Minister KTR Says Rs 5 Lakhs Insurance Scheme To Formers - Sakshi

మంత్రి కేటీఆర్‌

సాక్షి, రాజన్న సిరిసిల్ల : దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెలంగాణలో రైతు బంధు పథకం ప్రవేశపెట్టామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవాం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు బంధు పథకం కింద సిరిసిల్ల జిల్లాలో రూ. 100 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే యాసంగికి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి చెప్పారు. వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి రైతులకు రూ. 5లక్షల భీమా పథకం అమలు చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement