
'కృష్ణా బోర్డు అధికారికి హరీష్ ఫిర్యాదు'
ఏపీ అక్రమంగా నీటిని వాడుకుంటుందని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శికి హరీష్ ఫిర్యాదు చేశారు.
పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ అక్రమంగా నీటిని వాడుకుంటుందని హరీష్ ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన చటర్జీని కోరారు.