రాజాపేటలో చిరుత సంచారం | leopard enters in rajapet village at nalgonda district | Sakshi
Sakshi News home page

రాజాపేటలో చిరుత సంచారం

Feb 10 2016 10:32 AM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా రాజాపేట మండలం చల్లూరు పడమటిగుట్ట సమీపంలో బుధవారం చిరుత సంచరిస్తుందనే వార్త కలకలం రేపింది.

రాజాపేట: నల్లగొండ జిల్లా రాజాపేట మండలం చల్లూరు పడమటిగుట్ట సమీపంలో బుధవారం చిరుత సంచరిస్తుందనే వార్త కలకలం రేపింది. వ్యవసాయ క్షేత్రాల సమీపంలో పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన ఓ రైతు ఆవు దూడ మృతిచెంది ఉండటాన్ని గమనించి గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు చిరుత దాడి చేసి ఆవు దూడను చంపిందని నిర్ధరించుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement