బంగారం వ్యాపారుల ఆందోళన | Gold traders protest in Khammam | Sakshi
Sakshi News home page

బంగారం వ్యాపారుల ఆందోళన

Mar 16 2016 5:36 PM | Updated on Sep 3 2017 7:54 PM

ఎక్సైజ్ సుంకం ఎత్తి వేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా ఇల్లందులో బంగారు వ్యాపారులు బుధవారం ర్యాలీ చేపట్టారు.

ఎక్సైజ్ సుంకం ఎత్తి వేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా ఇల్లందులో బంగారు వ్యాపారులు బుధవారం ర్యాలీ చేపట్టారు. బులియన్ మర్చంట్ అసోసియేషన్, బులియన్ మర్చంట్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. వెంటనే ఎక్సైజ్ సుంకం తగ్గించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement