గాంధీ భవన్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ నారాయణరావు మృతి | Gandhi Bhavan trust chairmen Narayanarao passed away | Sakshi
Sakshi News home page

గాంధీ భవన్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ నారాయణరావు మృతి

Nov 25 2017 9:37 AM | Updated on Nov 25 2017 9:37 AM

హైదరాబాద్‌: గాంధీభవన్ ట్రస్ట్ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి, వాసవి కేంద్రాల మాజీ చైర్మన్ నారాయణరావు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, గాంధీభవన్ ట్రస్ట్‌ సభ్యుడు సూర్యనాయక్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement