గుడుంబా స్థావరాలపై దాడులు | Excise Officials raid on Gudumba Centers | Sakshi
Sakshi News home page

గుడుంబా స్థావరాలపై దాడులు

Jul 31 2015 7:02 PM | Updated on Sep 5 2018 8:43 PM

కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రేగడిమద్దికుంట గ్రామంలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు.

సుల్తానాబాద్ (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రేగడిమద్దికుంట గ్రామంలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2600ల లీటర్ల బెల్లం పానకం, 35 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ రాకేష్ తెలిపారు. ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గుడుంబా తయారీకి ఉపయోగించే డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement