కో ఆపరేటివ్ సొసైటీ సీఈవో అదృశ్యం | Co-operative Society CEO missing | Sakshi
Sakshi News home page

కో ఆపరేటివ్ సొసైటీ సీఈవో అదృశ్యం

Nov 17 2015 4:35 PM | Updated on Sep 3 2017 12:37 PM

వెంకటాపురం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) సీఈవో అదృశ్యం అయ్యాడంటూ ఆయన భార్య మంగళవారం పోలీసులను ఆశ్రయించారు.

వెంకటాపురం (ఖమ్మం జిల్లా) : వెంకటాపురం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) సీఈవో అదృశ్యం అయ్యాడంటూ ఆయన భార్య మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. పీఏసీఎస్ సీఈవోగా పనిచేస్తున్న అనుమకొండ రమేష్ (45) 20 రోజుల క్రితం ఆఫీసుకు వెళుతున్నానని చెప్పి ఇప్పటి వరకూ ఆచూకీ లేకుండా పోయారని ఆయన భార్య లక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement