'మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ' | cm kcr floods reveiw meeting in karimnagar | Sakshi
Sakshi News home page

'మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ'

Sep 26 2016 5:34 PM | Updated on Aug 14 2018 10:59 AM

'మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ' - Sakshi

'మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ'

మిషన్ కాకతీయ పథకంతో చెరువులకు జలకళ వచ్చిందని సీఎం కేసీఆర్ చెప్పారు.

కరీంనగర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులకు జలకళ వచ్చిందని సీఎం కేసీఆర్ చెప్పారు. కరీంనగర్ జిల్లాలో సోమవారం ఆయన రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై  ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
 
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.... రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు దాదాపుగా నిండాయన్నారు. మిషన్ కాకతీయలో చేపట్టని 120 చెరువులకు గండ్లు పడ్డాయని... ఈ ఏడాది రబీ సీజన్కు ఢోకా లేదన్నారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. భారీ వర్షాలతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రాజెక్టుల నిర్వాసితులకు తక్షణ పరిహారం చెల్లించాలని కేసీఆర్ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement