బండరాళ్లతో మోది చంపేశారు | Brutal murder in Rangareddy | Sakshi
Sakshi News home page

బండరాళ్లతో మోది చంపేశారు

Jun 28 2015 8:56 AM | Updated on Mar 28 2018 11:08 AM

ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో మోది అంతం చేశారు.

రంగారెడ్డి (మోమిన్‌పేట) : ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో మోది అంతం చేశారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేటలో వెలుగులోకి వచ్చింది.

మోమిన్‌పేటలోని కొత్త బస్టాండ్ సెంటర్‌లో సుమారు 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తిని దుండగులు బండరాళ్లతో దారుణంగా కొట్టి చంపేశారు. ఈ విషయాన్ని ఆదివారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement