పొర్లుదండాలు పెట్టారు.. | Asha workers protest | Sakshi
Sakshi News home page

పొర్లుదండాలు పెట్టారు..

Sep 30 2015 6:21 PM | Updated on Aug 17 2018 2:53 PM

కోటపల్లి మండల కేంద్రంలో బుధవారం ఆశావర్కర్లు పొర్లుదండాలతో వినూత్నంగా నిరసన తెలిపారు.

కోటపల్లి మండల కేంద్రంలో బుధవారం ఆశావర్కర్లు పొర్లుదండాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. నెలరోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడంతో రోజుకొక రకంగా సమ్మె చేస్తూ నిరసన తెలుపుతున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, రూ.15 వేల కనీస వేతనం చెల్లించాలని నెలరోజులుగా ఆశావర్కర్లు సమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement