డెంగీతో వ్యవసాయశాఖ జేడీఏ మృతి | Agriculture jda died with dengue | Sakshi
Sakshi News home page

డెంగీతో వ్యవసాయశాఖ జేడీఏ మృతి

Oct 13 2017 1:40 AM | Updated on Oct 13 2017 1:40 AM

Agriculture jda died with dengue

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ శాఖ సంయుక్త సంచాల కులు (జేడీఏ) మాధవి శ్రీలత (56) డెంగీతో గురువారం మృతిచెందారు. ఆమె హైదరాబాద్‌ వ్యవసాయశాఖ కమిష నరేట్‌లో పురుగు మందుల విభాగంలో జేడీఏగా బాధ్య తలు నిర్వహిస్తున్నారు. డెంగీకి గురై మృతిచెందారని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఆమె మృతిపట్ల వ్యవ సాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్‌ డాక్టర్‌ జగన్‌మోహన్, అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు కె.రాములు సంతాపం వ్యక్తంచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement