ప్రజావాణిలో బాధితురాలు జంగమ్మ ఆవేదన
వికారాబాద్ టౌన్ : ఈమె పేరు జంగమ్మ. ఊరు వికారాబాద్ జిల్లా పులుసుమామిడి. భర్త పేరు కావలి మల్లేశ్. ఈయన పంట పెట్టుబడులు, ఇతర అవసరాల నిమిత్తం సుమారు రూ.6.85 లక్షలు అప్పు చేశాడు. ఈ క్రమంలో తన రెండెకరాల పొలం, ఇంటిని విక్రరుుంచగా వచ్చిన మొత్తాన్ని అప్పులకు జమ చేశాడు. ఇంకా రూ. 3 లక్షలు పైగానే అప్పులు ఉండడంతో తీర్చేందుకు మరో మార్గం లేక 2015 ఆగస్టులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరుుతే ఈ విషయం తెలుసుకున్న అప్పటి వికారాబాద్ సబ్ కలెక్టర్ అలగు వర్షిణి, తహశీల్దార్ గౌతమ్కుమార్ ఆ గ్రామాన్ని సందర్శించి విచారించారు.
కాగా.. గ్రామస్తులు పలువురు.. ఆత్మహత్యకు పాల్పడ్డ రైతుకు పొలమే లేదని అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో వారు వెనుతిరిగారు. అప్పటి నుంచి జంగమ్మ, గ్రామ ఎంపీటీసీ సభ్యుడు మల్లేశ్ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా ఫలితం లేకుండాపోరుుంది. దీంతో సోమవారం వికారాబాద్లో నిర్వహించిన ప్రజావాణిలో విన్నవించేందుకు జంగమ్మ మరోసారి వచ్చింది. అరుుతే జేసీ సురేష్ పొద్దార్.. మృతుడికి భూమి లేనందున ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధికి అర్హత లేదని తెలిపారు. దీంతో జంగమ్మ.. ప్రభుత్వం తనను ఆదుకోకపోతే నేను, నా పిల్లలు చావడం తప్ప మరో మార్గం లేదని సబ్కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో విలపించడం అంద రినీ కలచివేసింది.
అప్పుల బాధతో భర్త చచ్చినా ఆదుకోరా?
Published Tue, Nov 1 2016 3:18 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రాణదాత ఆ పోలీసు
నూకాంబిక హుండీ ఆదాయం రూ.66.69 లక్షలు
ఈ పాపం ఎవరిది?
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
తప్పక చదవండి
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement