ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ అధికారి | ACB Caught Forest range officer | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ అధికారి

Nov 27 2015 4:33 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ.. ఫారెస్ట్ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.

నర్సాపూర్ (మెదక్) : ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ.. ఫారెస్ట్ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి మధుసూధన్ రావు స్థానిక రైతు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా.. ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement