గోదావరి పుష్కరాలకు రూ.13.48 కోట్లు | 13.48 Crore to Rs Godavari Pushkar | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాలకు రూ.13.48 కోట్లు

Apr 2 2015 1:25 AM | Updated on Aug 1 2018 5:04 PM

గోదావరి పుష్కర ఏర్పాట్ల నిమిత్తం రూ.13.48 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కర ఏర్పాట్ల నిమిత్తం రూ.13.48 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ఐదు జిల్లాల్లో మొత్తం 174 పనులను చేపట్టాలని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న గ్రామీణ నీటిసరఫరా విభాగాన్ని ఆదేశించింది. తాగునీటి సదుపాయం కోసం శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు, మరుగుదొడ్ల సదుపాయాలను పుష్కర ఘాట్ల వద్ద చేపట్టనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement