నాలుగో రోజుకు చేరిన భరోసాయాత్ర | YS Jagan Mohan Reddy Raitu bharosa yatra continued on fourth day | Sakshi
Sakshi News home page

నాలుగో రోజుకు చేరిన భరోసాయాత్ర

Jan 8 2017 11:23 AM | Updated on Jul 28 2018 3:33 PM

నాలుగో రోజుకు చేరిన భరోసాయాత్ర - Sakshi

నాలుగో రోజుకు చేరిన భరోసాయాత్ర

కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్‌ చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ నాలుగోరోజుకు చేరుకుంది.

కర్నూలు: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’  నేడు(ఆదివారం) నాలుగోరోజుకు చేరుకుంది. నేటి యాత్ర వెలుగోడు మండలం వేల్పనూరులో ప్రారంభమైంది. అక్కడి నుంచి సంతజుటురు, నారాయణపురం, చిన్నదేవలపురం, లింగాపురం, జీసీ పాలెం, సింగవరం, సోమయాజులపల్లె, మణికంఠాపురం, వీర్నపాడు మీదుగా వైఎస్ జగన్ రోడ్ షో కొనసాగుతుందని పార్టీ నేతలు తెలిపారు. నేటి యాత్రలో భాగంగా లింగాపురంలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన తనయుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఇవిష్కరించున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement