ఫ్యాక్టరీలో బాంబు పేలి ముగ్గురి మృతి | Three killed in blast at Mumbai factory | Sakshi
Sakshi News home page

ఫ్యాక్టరీలో బాంబు పేలి ముగ్గురి మృతి

Jul 2 2016 7:15 PM | Updated on Apr 3 2019 3:52 PM

ముంబైలోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ముగ్గురు మృతి చెందారు.

ముంబై: ముంబైలోని ఓ పరిశ్రమలో పేళుడు సంభవించడంతో ముగ్గురు మృతి చెందారు. ఈశాన్య ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఎఎమ్ పీ ఫర్టిలైజర్స్ లో శనివారం పేలుళ్లు సంభవించాయి.  పోలీసులు తెలిపిన వివరాల  ప్రకారం... ఫాక్టరీలోని బాయిలర్ లో సంభవించిన ప్రమాదమే ఇందుకు కారణ మని  తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement