వాటర్ ట్యాంక్ కూలి 7గురు దుర్మరణం | 7 killed in water tank collapse in karnataka | Sakshi
Sakshi News home page

వాటర్ ట్యాంక్ కూలి 7గురు దుర్మరణం

Jan 3 2015 11:43 AM | Updated on Sep 2 2017 7:10 PM

కర్ణాటకలోని రాయ్చూర్ మండలం యాపలదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం నిర్మాణంలో ఉన్న వాటర్

బెంగళూరు : కర్ణాటకలోని రాయ్చూర్ మండలం యాపలదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూలి 7గురు దుర్మరణం చెందారు. మృతులు రాయచూర్  కు చెందినవారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement