క్వార్టర్స్లో సానియా జోడీ | Sania-Martina in Sydney International quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్లో సానియా జోడీ

Jan 12 2016 8:03 PM | Updated on Sep 3 2017 3:33 PM

సిడ్నీ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ క్వార్టర్స్లో ప్రవేశించింది.

సిడ్నీ: సిడ్నీ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ క్వార్టర్స్లో ప్రవేశించింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) 6-2, 6-3 స్కోరుతో అనస్టాసియా రొడియోనోవా, అరినా రొడియోనోవాపై విజయం సాధించారు. సానియా, హింగిస్ జోడీకిది 27వ విజయం. క్వార్టర్స్లో సానియా ద్వయం చైనీస్ క్రీడాకారిణులు లియంగ్ చెన్, షువాయ్ పెంగ్తో తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement